కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతున్నది. పది రోజుల క్రితం నిర్వహించిన బహి రంగ సభ అట్టర్ ఫ్లాప్ కాగా, తాజాగా రాహుల్ గాంధీ సభ కూడా జనం లేక వెల వెలబోయింది. రణభేరి పేరిట నిర్వహించిన సభకు జనం అంతంత మాత్రం గానే వచ్చారు. పైగా అగ్ర నేత రాహుల్ మాట్లాడుతుండ గానే వారంతా లేచి వెనుదిరగడంతో హస్తం నేతలు కంగుతిన్నారు.
కామా రెడ్డి, నవం బర్ 26 : జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రణ భేరి సభ మరో సారి వెలవెల బోయింది. పది రోజుల క్రితం కర్ణాటక సీఎం సిద్ద రామయ్యతో నిర్వ హించి సభ ఫ్లాప్ కావ డంతో ఈ సారి రాహుల్ గాంధీ వచ్చినప్పటికీ జనాల్లో స్పందన కరు వైంది. ఆయన ప్రసంగాన్ని తెలుగులో అనువదించి నప్పటికీ ప్రజలను ఆకట్టుకోలేదు. రాహుల్ గాంధీ ఎంత సేపూ.. ఆరో ప ణలు చేయ డా నికే సరి పోగా, ప్రజలకు ఏం చేస్తాడో చెప్పు కో లేక పోయాడు. సభలో చాలావరకు ఖాళీ కుర్చీలు దర్శ న మి చ్చాయి. వచ్చిన మెజార్టీ ప్రజలు ప్రసం గాన్ని విన కుం డానే ఇండ్లకు తిరుగు ముఖం పట్టారు.
దీంతో రాహుల్ గాంధీ 20 నిమి షా లో న్లే తన ప్రసం గాని ్న ముగిం చగా, బీఆర్ ఎస్ పార్టీతోపాటు కేసీఆర్ను విమ ర్శిం చడం తప్ప వారి హామీల గురించి చెప్ప లేదు. అనంతరం రేవం త్ రెడ్డి ప్రసం గి స్తు న్నంత సేపు జనం లేక కుర్చీలు వెలవెల బోయాయి. రేవం త్ రెడ్డి 7 నిమిషాల పాటు మాటా డ్లా రు . ప్రసం గి సున్త ్న సమ యంలో కామా రెడ్డి నియో జ క వ ర్గా నికి బదు లుగా కరీం న గర్ నియో జకవర్గం అని రెండు సార్లు పలకడంతో ప్రజలు గందరగోళ ంలో పడార్డు . రేవంత్ రెడి ్డ కామా రెడ్డి నుంచి పోటీ చేస్తు న్నాడా లేదంటే కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్నాడా అని ముక్కున వేలేసుకున్నారు. ఆయా మండలాల నుంచి తరలించిన ప్రజలు సభకు వెళ్ల కుండా రోడ్లపైనే తిరిగారు. చాలా మంది ఇండ్లకు వెళ్లిపోయారు. కొందరు సభలో కూర్చోకుండా వేర్వేరు చోట్ల సేదతీరారు.