నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను జిల్లా ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆఫీసర్స్ క్లబ్ తరఫున పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు నూతన సంవత్సర �
నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో పింఛన్ పంపిణీ కేంద్రాలను గురువారం ప్రారంభించారు. మొన్నటి వరకు మండల కేంద్రం మొత్తానికి కలుపుకొని ఒక పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్దనే పింఛన్ల పంపిణీ
వినియోగదారులు హక్కులపై అవగాహన పెంచుకోవాలని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్ అన్నారు. కంన్సూమర్స్ డే సందర్భంగా డిసెంబర్ 24న న్యూఢిల్లీ నుండి ప్రారంభమైన వినియోగదారుల చైతన్య భారత యాత్�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప ఆలయ 36వ మండల పూజ కుంబాభిషేకం బుధవారం ముగిసాయి. ఈ సందర్భంగా కేరళ సహాయ అర్చకులు నంబూద్రి, వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ, ఆలయ అర్చకులు కన్నయ్య ఆధ్వర్యంలో గణపతి హోమం, కలశాభ
ఇస్రోజీవాడి గ్రామంలో చిన్నారుల విద్యాభివృద్ధికి బాటలు వేస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైమరీ పాఠశాలను ఆ గ్రామ సర్పంచ్ చిందం మల్లేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలో తొలిసారిగా చిన్నపిల్లల కోసం ప్రత�
నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ 13వ డివిజన్ ప్రజలు అర్హులైన పేదలకు ప్రభుత్వ భూమిని పంచి ఇవ్వాలని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు పలువురు వినతి పత్రం అందజేశారు. సారంగాపూర్ లో 231 సర్వే నంబర్ 13వ డివిజన్లోని భూ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 10న జిల్లా కేంద్రంలో జరిగిన రెండు చైన్ స్నాచింగ్ ఘటనలు మరవకముందే కాజాగా సోమవారం మరో ఘటన చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయ తృతీయ పుష్కర కుంబాభిషేకం సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం గణపతి హోమం, శత చండి హోమం, అయ్యప్ప స్వామికి అభిషేకాలు, మహా పడిపూజ, నైవేద్యాలు తదితర పూజలు అంగరంగ వైభ
Kamareddy | పంచాయతీ ఎన్నికల్లో ఓడిన ఓ అభ్యర్థి దూషణలు భరించలేక వార్డు ప్రజలు.. ఆమె పంచిన చీరలు, మద్యం సీసాలు, కూల్డ్రింక్స్ తిరిగి వాపస్ ఇచ్చారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో గ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో 27 నుండి తృతీయ పుష్కర మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో కమిటీ సభ్యులు గురువారం విల�
జామాబాద్ జిల్లా కేంద్రంలోని స్వయంభూ శంభుని గుడిలో పట్టపగలు దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఆలయం గోడదుకి లోనికి ప్రవేశించి గుడిలోని పూజ సామగ్రిని దోచుకు వెళ్లిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డు �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. విధినిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల పై తిరగబడి భౌతిక దాడులకు పాల్పడ్డాడు. నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఆర్ఎస్ఐ శ్రీన�