తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) కామారెడ్డి జిల్లా కార్యవర్గం (2026-28) శుక్రవారం ఎన్నుకున్నారు. స్థానిక వరలక్ష్మి గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్అలీ
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 21న రీ-ఎగ్జామినేషన్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, నీట్ యూజీ-2026 నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి ఎస్పీ, నిజామాబాద్ ఇన్చార్జి సీపీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ మేర�
వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని గ్రామ బోర్లం క్యాంపు సర్పంచ్ కుంటోల్ల లక్ష్మి అన్నారు. గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్యపు పనులను వార్డు సభ్యు
ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సిరికొండ ఎస్సై రామకృష్ణ పిలుపునిచ్చారు.
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్, ఇబ్రహీంపేట్ గ్రామాలలో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో పూర్వప్రాథమిక విద్యపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మండల విద్యాధికారి నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
భీమ్గల్ మండలంలోని సంతోష్నగర్ తండా సమీపంలో ఎక్సైజ్ ఏసీ ఎన్ఫోర్స్మెంట్ బృందం శుక్రవారం దాడులు నిర్వహించి గంజాయి ని పట్టుకుంది. భీమ్గల్ కు చెందిన షేక్ మజాస్ గంజాయి తరలిస్తూ ఎన్ఫోర్స్మెంట్�
ముగ్గురు పిల్లలు సహా తల్లి అదృశ్యమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. కామారెడ్డి టౌన్ సీఐ నరహరి కథనం ప్రకారం.. రాజంపేట మండలం కొండాపూర్కు చెందిన యాడారం భానుప్రకాశ్, శ్యామల దంపతులకు ముగ్గురు పి
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలంలో గురువారం బీఆర్ఎస్ సభ్�
ట్యాంకర్ బైక్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సిరికొండ మండల కేంద్రంలోని హుస్సేన్ నగర్ వెళ్లే దారిలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.
బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలో జీవన్ సేవ వెల్ నెస్ సెంటర్ సౌజన్యం తో గ్రామపంచాయతీ కార్యాలయం లో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టెక్నిషన్ దత్తు పరీక్షలు నిర్వహించి, కంటి మందులను పంపిణీ చే
deseases | వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో వ్యాధులు ప్రబల కుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంగోజీపేట్ గ్రామ సర్పంచ్ కు ఎంఈవో నాగేశ్వర్ రావు సూచించారు. మురికి కాలువలలో మురికి నిల్వ ఉండకుండా కాలువల
కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో ఈ నెల 11 నుండి 14 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి మేజర్ లీగ్ బేస్బాల్ కప్ ఇండియా –2026 పోటీలకు సత్యశోధక్ పాఠశాల జట్టు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య తెలిపారు.
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ శ్రీ రామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ /పీజీ కళాశాలలో 2026-2027 డిగ్రీ, పీజీలో ప్రవేశాల కోసం మంగళవారం ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టారు.
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో అంకాపూర్ రైతన్నలు యూరియా కోసం రోడ్డుపై మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆదర్శ గ్రామమైన అంకాపూర్ లో జాతీయ రహదారి 63 పై రైతులు రాస్తారోకో చేశారు.