ప్రకృతితో మమేకం కావడమే మానవాళికి రక్షణ అని, బోనాలు పండుగ అంటే ప్రకృతిలో భాగమైన మట్టికి, నీటికి, పాడికి, పంటకు అమ్మవారి రూపంలో దండం పెట్టుకోవడం అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సారంగపూర్ ప్రధానోపాధ్యాయుడు ఏ
ఇటలీలో జూలై 30 నుంచి ఆగస్టు 7 వరకు కొనసాగిన సెయిలింగ్ ఇంటర్నేషనల్ కాడెట్ ప్రపంచ చాంపియన్షిప్ (ప్రమోషనల్ క్లాస్)లో బీసీ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రహదారిపై వర్షపు నీరు నిలిచింది. దీంతో నీటి కుంటలో కుర్చోని బీఆర్ఎస్కు చెందిన 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణ నిరసన తెలిపారు.
‘పులోరియా.. పులోరియా..’ అంటూ భక్తుల హోరుతో కోటగిరి మండల కేంద్రం పూనితమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్టేల ఊరేగింపుతో సందడి నెలకొంది. కోటగిరి మండల కేంద్రంలోఊర పండుగను పురస్కరించుకొని కోటగిర�
కొత్త పింఛన్ల కోసం పోతంగల్ మండలంలో అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో చందర్ కోరారు. ఈ మేరకు ఎంపీడీవో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి పెండింగ్ డీఏలు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అధ్యక్షుడు ఎం బాలయ్య అన్నారు. రావట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిరసన చేపట్టారు.
పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని పొంగిపొర్లు తుండడంతో వానకాలం పంటల సాగు కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రాజెక్టు గేట్లను శుక్రవారం ఎత్తి 150 క్యూసెక్కుల నీరు దిగువ విడుదల
ఎక్సైజ్ శాఖ తీవ్ర అవినీతి ఆరోపణలతో అపకీర్తిని మూట గట్టుకుంటోంది. వరుస ఘటనలతో అల్లకల్లోలం అవుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు, అవినీతి ఆరోపణలు వెలుగు చూస్తున్నప్పటికీ సిబ్బం�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని దామరచెరువు తూము షట్టర్ సమస్యను ఇరిగేషన్ అధికారులు ఎట్టకేలకు పరిష్కరించారు. బీఆర్ఎస్ నాయకులు బుధవారం దామరచెరువు దుస్థితిపై ఆందోళన చేపట్టి నిరసన చేపడుతుండడంత
నాటిన ప్రతీ మొక్కను సరంక్షించాలని బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి అన్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆమె అధికారులు, కౌన్సిలర్లతో కలిసి గురువారం వివిధ రకాల మొక్కలు నాటారు.
బోధన్ పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్వర్ణకార సంఘం భవనంలో ఆయన చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు చిరస్మరణీయమని పిట్లం తహసీల్దార్ మహేందర్ అన్నారు. పిట్లం తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహి�
బాన్సువాడ డివిజన్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత కర్త, ప్రాపెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
కామారెడ్డిలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. కామారెడ్డి పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగుపారుతోంది. జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో నీరు పలు ఇం�
ప్రజాసేవే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ప్రజలకు సేవలందించిన ఆరో టౌన్ పోలీసు సిబ్బందిని సీపీ మంగళవ�