ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజల్లో ఎండగడదామని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్ �
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం కేసీఆర్ నామస్మరణ, ఆయనపై విమర్శలు చేయడం మాని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు �
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించ�
ధర్పల్లి మండల కేంద్రంలో పిచ్చికుక్క సైరవిహారం చేసి కనిపించిన వారినెల్ల కరిచిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ మూడు గుడిసెల తండా వద్ద కేజీ�
జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో వారు వచ్చి కాపాడారు. ఈ ఘటన ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.
కామారెడ్డిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం చోటుచేసుకుంది. వైద్యులు సకాలంలో డెలివరీ చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యుల�
నల్లగొండ జిల్లాలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డిని దారుణంగా హత్య చేసిన ఘటనలో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోటగిరి శ్రీ వేద హై స్కూల్ కరస్పాండెంట్ తేళ�
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల రీయింబర్స్మెంట్ డబ్బులను చెల్లించాలని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ కామారెడ్డ
కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. విద్యార్థి సేన ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ధర్న�
ఉప సర్పంచ్ల చెక్ పవర్ జోలికొస్తే ఊరుకునేది లేదని ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ హెచ్చరించారు. అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఉప సర్పంచులకు చెక్ పవ