కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ ఉత్సవాలను ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గూడెల్లి గంగారం అన్నారు. శుక్�
ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఎడపల్లి మండలం ఎంఎస్సీ పారం, బ్రాహ్మణపల్లి, దుబ్బ తాండ గ్రామాల్లో నూతనంగా సర్పంచ్ లుగా ఎన్నికైన అభ్యర్థులకు గ్రామస్తులతోపాటు, నాయకుడు సుధా నాగేందర్ శుక్రవారం ఘనంగా సన్మానించారు.
కామారెడ్డి పట్టణ రింగు రోడ్డు మరియు నియోజకవర్గంలోని రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి నీతిన్ గడ్కరీని కామారెడ్డి ఎమ్మల్యే వెంకటరమణారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ స�
పోతంగల్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గురువారం నిర్వహించిన మొదటి విడత ఎన్నికల్లో 19 గ్రామాల్లో 82శాతం పోలింగ్ అయినట్లు అదికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ సంద�
రామారెడ్డి మండలం గోకుల్ తండా (2)లో సర్పంచ్ ఎన్నికలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. తాండ కు చెందిన దాదాపు 250 కి ఫై గా ఓటర్లు మా గ్రామంలో మాకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను వేడుకున్నారు. అ
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడు రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్రమంత్ర�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం నిర్వహించే మొదటి విడత ఎన్నికలకు పంచాయతీలకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మండల కేంద్రానికి పోలింగ్ సిబ్బంది బుధవారం చేరుకున్నారు. వారికి అవసరమ�
కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ ప్రాంతంలో గల సర్వే నంబర్-6లో గత 20ఏళ్లగా రేకుల షెడ్డు వేసుకొని నివసిస్తున్న పేద కుటుంబాలకు చెందిన నివాసపు గుడిసెలు షెడ్లను కూల్చి వేయడంతో ఆ కుటుంబాలు రోడ్డున పాలయ్య�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నగరంలోని రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లో పరిధిలో ఇద్దరు మహిళల మెడలోంచి చైన్ స్నాచర్లు బంగారు గొలుసులు తెంచుకుని పరారైన ఘటనలు స్థాన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి చేసే వారినే గెలిపించాలని వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని పలు కాలనీలలో సర్పంచ్ అభ్యర్థి గంధపు చైతన్య
28వ స్పీడో ఇన్విటేషనల్ షార్ట్ కోర్సు మీట్ స్విమ్మింగ్ పోటీలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక సత్తా చాటింది. డిసెంబర్ 6,7 తేదీలలో దుబాయ్లో నిర్వహించిన పోటీలలో వివిధ దేశాల స్విమ్మింగ్ అకాడమ�
చిరు వ్యాపారులకి నష్టం చేసే రితీలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వ్యవహారం ఉందని, వారిని ఆగం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవ�
బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని టీఎంఆర్పీఎస్ మల్లని శివ పేర్కొన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శివ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జీజీ కాలేజ్ హాస్టల్లో టీఎంఆర్పీఎస్, టీఎంఎస్ఎ�
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అంబేద్కర్ విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భ