ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఇంకా ఎంత సమయం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్పై కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సోమ
పీహెచ్సీ ఆవరణ లోని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి మున్నీ నాయక్ సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలోని పీహెచ్సీని మండల ప్రత్యేక అధికారి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మున్నీ నాయక్ ఆ�
సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చంద్రకాంత్ సత్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించింది. ఆ బాధిత కుటుంబాన్ని శనివారం బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గం ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ పరామర్�
వ్యవసాయ కార్మికుల ఉద్యమం బలోపేతం కోసమే ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు పిట్ల రామకృష్ణ తెలిపారు. ఈ మహాసభలు కామారెడ్డి లో మార్చి 24, 25 తేదీలల్లో నిర్వహిస్తున్నట�
చెస్ ఆట విద్యార్థుల మేధస్సు వికాసానికి బాట వేస్తుందని చెస్ నెట్ వర్క్ సంస్థ ప్రతినిధి మర్రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో హై స్కూల
పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని ఏత్తోండ క్యాంప్ సర్పంచ్ గైనీ వీరామణి అర్జున్ అన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ని
పశువులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు చేయిస్తే మూగ జీవాలకు వ్యాధులు దరి చేరవని కోటగిరి మండల పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలలో పశువులకు గా�