నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ సార్వజని ఉత్సహ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత శోభాయాత్ర కోటగిరి శ్రీ విఠలేశ్వర మందిరం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, భక్తులు అమ్మ వ�
అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఇద్దరు స్నేహితులు అమాయకులను టార్గెట్ చేసి వారి వద్ద నుండి కోట్ల రూపాయలు దండుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా లో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు అక్రమ సం�
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేకెన్సీ రిజర్వు(వీఆర్)లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్లకు పలు ఠాణాల్లో పోస్టింగ్ కల్పిస్తూ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య శనివారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో పో�
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోని వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)లో ఉన్న సబ్ ఇన్స్ పెక్టర్ లకు వివిధ పోలీస్ స్టేషన్ల లో పోస్టింగ్ లు ఇస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వివిధ పోల
ఇంజనీర్స్ డే ను పురస్కరించుకొని నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల లో పూర్వ విద్యార్థుల సంఘం , ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేను సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ
తిరుమల తిరుపతి మొదలైన పుణ్య క్షేత్రాలు వరుసగా సందర్శించేటప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రాన్ని చివరి క్షేత్రంగా చేసుకోవాలన్న విశ్వాసం లోకంలో ఉన్నది. అక్కడితో యాత్ర ముగించి ఇంటికి రావాలని అంటారు. కానీ, ఈ వి�
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజు, ఉపేందర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం (Rain Alert) ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కా�
బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో శుక్రవారం సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ నియామకం చేశారు. కమిటీ అధ్యక్ష పదవికి సురేష్, శ్యాం, పవన్, మహేష్ పోటీలో ఉండగా, పుర ప్రముఖులు సమన్వయంతో అధ్యక్షుడిగా నంద్యాల శ
హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థ అయిన వ్యుజిపిల్మ్ ఇండియా సంస్థ నిజామాబాద్లోని ఖలీల్ వాడి లో ఉన్న విశ్వం డయాగ్నస్టిక్స్ సెంటర్ లో అత్యాదునిక అమ్యులైట్ ఇన్నోవాలిటీ ఫుల్ ఫీల్డ్ డిజిటల్ మమ్మోగ్రఫ�
‘గత ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కేవలం 42 శాతం బీసీ రిజర్వేషన్ కోటాను తెరపైకి తెచ్చి డిక్లరేషన్లోని ఇతర వాగ్దానాలను విస్మర�
నిలువెల్ల అగ్రవర్ణ దురహంకారాన్ని నింపుకొని ‘బీసీల కోసం అది చేస్తున్నాను.. ఇది చేస్తున్నాను’ అంటున్న సీఎం రేవంత్ చిత్తశుద్ధి నెమ్మదిగా తేటతెల్లమవుతున్నది. ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ వ
రెంజల్ మండలంలోని కందకుర్తి జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంప్లెక్స్ హెచ్ఎం కే ఆదినారాయణ.పాఠశాల చైర్మన్ హసీనా బేగం హాజరయ్యారు. కాంప్లెక
కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో (Machareddy) యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా కొరత తీర్చాలంటూ మాచారెడ్డి ఎక్స్ రోడ్డులో ధర్నా నిర్వహించారు. సరిపడా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
జామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఆదివారం రెండో రోజు సైతం కొనసాగింది. శనివారం ప్రారంభమైన వివిధ గణేష్ ప్రతిమల నిమజ్జన యాత్ర భక్తుల భజనలు, నృత్యాలతో ఆదివారం నిజామ�