MLC Kavitha | జుక్కల్ : ‘ఎన్నికలు వస్తున్నాయంటే చాలా మంది వచ్చి మాటలు చెబుతుంటారు. కానీ, చెప్పేటొళ్లు ఎవరు ? చెప్పింది చేసేటొళ్లు ఎవరనేది గుర్తుపట్టాలి. గతంలో ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతే తెచ్చుకోడానికి చాలా ఇబ్బంద�
Chandru | తెలంగాణలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. నల్గొండ జిల్లా చండూరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. అయితే, ఈ నెల ప్రారంభంలో చండూరును రెవెన
కామారెడ్డిలోని బిచ్కుంద దవాఖానను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ప్రస్తుతం 30 పడకలుగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకలకు పెంచుతూ వైద్యారోగ్య శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా అభివృద్ధిని పరుగులు పెట్టించిన సీఎం కేసీఆర్ లేకుంటే.. భవిష్యత్లో తెలంగాణ చీకటిమయం అవుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంచి పనులు చేసే నాయకులప
రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో గురువారం తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ చేరిన వైద్య విద్యార్థులు తొలి రోజు తరగతులకు ఉత్సాహంగా హాజరయ్యారు. �
Kamareddy | కామారెడ్డిల్లో ఘోర ప్రమాదం తప్పింది. టేక్రియాల్ శివారులో ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యవసాయ సహకార సంఘాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు. కామా�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కురుమ కులస్థులు మద్దతు ప్రకటించారు.
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయ డం ఇక్కడి ప్రజల అదృష్టమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నిజామాబాద్ పర్యటనకు వెళ్తూ కామారెడ్డిలో ఆగిన ఆయన మీడియాతో మాట్లాడార�
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరగని అభివృద్ది, సంక్షేమం.. సీఎం కేసీఆర్ (CM KCR) వచ్చిన తర్వాత జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంట్, సాగునీరు, త
కామారెడ్డి జిల్లా (Kamareddy) మాచారెడ్డి మండలం అక్కాపూర్లో చిరుత (Leopard) కలకలం సృష్టించింది. అక్కాపూర్ (Akkapur) శివారులోని పొలం వద్ద లేగ దూడను చిరుత పులి ఎత్తుకెళ్లింది.
కేసీఆర్, కేటీఆర్ కోసం కోనాపూర్ గ్రామం ఎదురు చూస్తున్నది. గతేడాది కామారెడ్డి పర్యటనకు వచ్చిన సందర్భంగా మంత్రి తన నానమ్మ ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పను�
కామారెడ్డికి భగీరథ నీళ్లు సాఫీ గా సరఫరా చేసేందుకు జీఆర్పీ పైప్లైన్లు మార్చి కొత్తవి వేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూల
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (Sriram sagar) వరద ప్రవ