దీపం పెట్టుకొని వెతికినా.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకా�
జాతి సంపద బాలలే..బాల్యం ఎలాంటి ఒడిదొడుకుల్లేకుండా ఎదగాలి. ఉజ్వల భవితకు ఈ దేశంలోనే పునాది పడాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పేదరికం కారణంగా పనులకు వెళ్లాల్సిన పరిస్థితి. బాల్య వ�
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు ఇక నుంచి సరికొత్త యూనిఫాంలలో మెరిసి పోనున్నారు. ఇప్పటివరకు ఉన్న యూనిఫాం డిజైన్లను విద్యాశాఖ మార్చింది. నూతన రంగులు, డిజైన్లతో కూడిన దుస్తులను రూపొందించింది. వచ్చే వి�
ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. శిబిరాలకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులను పంపిణీ �
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మె ల్యే హన్మంత్ షిండే అన్నారు. దళారులను నమ్మిమోసపోవద్దన్నార
తొమ్మిదేండ్లలో సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్లో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా ఉండాలన్�
గిరిజనులు నివసించే తండా అనగానే అడవిలో దొరికే కట్టెలతో నిర్మించుకున్న గుడిసెలు, రేకుల ఇండ్లు అని ఊహించుకుంటాం. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం �
గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రజలు చెల్లించే పన్నులే ప్రధాన ఆధారం. బకాయిలు ఉంటే నిధుల కొరత ఏర్పడుతుంది. ఆస్తిపన్ను వసూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం బంపర్ ఆఫర్ ప్రకట�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎ మ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భ
కామారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బృందం మూడు పర్యాయాలు పర్యటించి, కాలేజీ ఏర్పాటుకు సౌకర్యాలను పరిశీలించింది.
Medical Colleges | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నది. జిల్లాకో మెడికల్ కాలేజీ అమలులో మరో ముందడుగు పడింది. రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటు చేసిన రెండు మె�
రాష్ట్రంలో ఏ ఒక్కరికీ దృష్టి లోపం ఉండకూడదనే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఉమ్మడి జిల్లాల నిర్విఘ్నంగా సాగుతున్నది. గ్రామాల్లోనే శిబిరాలను ఏర్పాటు చేసి పర�
ఉగాది పర్వదినం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో ఉన్న దుర్గమ్మ ఆలయ ఆవరణలో ఎడ్లబండ్ల ప్రదర్శన బుధవారం అట్టహాసంగా కొనసాగింది. పట్టణ రెడ్డి సంఘం ఎడ్ల బండిని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రైళ్ల రాకపోకలతోపాటు రైళ్ల వేగం కూడా పెరగనున్నది. ‘మిషన్ ఎలక్ట్రిఫికేషన్'లో భాగంగా రైల్వే ట్రాకుల విద్యుద్దీకరణ పనులు దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగ�
Minister KTR | ‘మోడీకి, ఈడీకి భయపడేది లేదు.. దొంగలు, తప్పుచేసినోళ్లే భయపడ్తరు. మేం కాదు. ప్రజల వద్దకే వెళ్తాం. ప్రజాకోర్డులో తేల్చుకుందాం. ఎవరేందో ప్రజలే తేలుస్తరు..2023లో తీర్పు చెప్తరు’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ �