గిరిజనులు నివసించే తండా అనగానే అడవిలో దొరికే కట్టెలతో నిర్మించుకున్న గుడిసెలు, రేకుల ఇండ్లు అని ఊహించుకుంటాం. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం �
గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రజలు చెల్లించే పన్నులే ప్రధాన ఆధారం. బకాయిలు ఉంటే నిధుల కొరత ఏర్పడుతుంది. ఆస్తిపన్ను వసూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం బంపర్ ఆఫర్ ప్రకట�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎ మ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భ
కామారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బృందం మూడు పర్యాయాలు పర్యటించి, కాలేజీ ఏర్పాటుకు సౌకర్యాలను పరిశీలించింది.
Medical Colleges | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నది. జిల్లాకో మెడికల్ కాలేజీ అమలులో మరో ముందడుగు పడింది. రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటు చేసిన రెండు మె�
రాష్ట్రంలో ఏ ఒక్కరికీ దృష్టి లోపం ఉండకూడదనే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఉమ్మడి జిల్లాల నిర్విఘ్నంగా సాగుతున్నది. గ్రామాల్లోనే శిబిరాలను ఏర్పాటు చేసి పర�
ఉగాది పర్వదినం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో ఉన్న దుర్గమ్మ ఆలయ ఆవరణలో ఎడ్లబండ్ల ప్రదర్శన బుధవారం అట్టహాసంగా కొనసాగింది. పట్టణ రెడ్డి సంఘం ఎడ్ల బండిని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రైళ్ల రాకపోకలతోపాటు రైళ్ల వేగం కూడా పెరగనున్నది. ‘మిషన్ ఎలక్ట్రిఫికేషన్'లో భాగంగా రైల్వే ట్రాకుల విద్యుద్దీకరణ పనులు దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగ�
Minister KTR | ‘మోడీకి, ఈడీకి భయపడేది లేదు.. దొంగలు, తప్పుచేసినోళ్లే భయపడ్తరు. మేం కాదు. ప్రజల వద్దకే వెళ్తాం. ప్రజాకోర్డులో తేల్చుకుందాం. ఎవరేందో ప్రజలే తేలుస్తరు..2023లో తీర్పు చెప్తరు’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ �
Kamareddy | వృద్ధాప్యంలో తండ్రిని ప్రేమగా చూసుకోవాల్సిన కూతుళ్లు ఆస్తి కోసం దారుణానికి ఒడిగట్టారు. కన్న తండ్రిని ఇంట్లో ఉంచి కాల్చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి చో�
Road Accident | కామారెడ్డి శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నెంబర్ జాతీయ రహదారిపై గర్గుల్ వంతెన సమీపంలో ముందు వెళ్తున్న కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మర�
కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. కట్టెల పొయ్యిపై వంటావార్పు నిర్
కామారెడ్డి జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన తిమ్మాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వ�
CM KCR speech | ఆలయం కోసం ఎన్ని చేసినా తక్కువేనని, గుడి అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.23 కోట్లు కేటాయించినట్లు పోచారం శ్రీనివాస్ చెప్పారని, దానికి అదనంగా మరో రూ.7 కోట్ల కేటాయిస్తున్నానని, ఈ నిధులతో గుడిని మరింత అభివృద్
CM KCR | CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి కల్య�