CM KCR | గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కామారెడ్డి జై కొడుతున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించ
కామారెడ్డిలో కేసీఆర్ నినాదం హోరెత్తుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నట్లుగా గులాబీ అధినేత ప్రకటించడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాను అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ప్రకటించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గంప గోవర్ధన్ మిన�
నూతన మద్యం పాలసీ 2023-25 ప్రకారం లక్కీ డ్రా పద్ధతిలో లిక్కర్ షాపుల కేటాయింపు ప్రక్రియ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, కామారెడ్డిలో �
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారికంగా ముఖ్యమంత్రే స్పష్టం చేయడంతో గులాబీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తున
రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి కామారెడ్డి మినహా అన్ని నియోజ�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఏది చేసినా ఒక సంచలనం.. ఆయనకు ఇంకెవ్వరూ సాటిరారు.. పోటీలో లేరు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం మొదలుకొని రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకొని మూడోసారి హ్�
CM KCR | 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్లో ప్రకటించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు, చేర్పులు లేవని, కేవలం ఏడు స్థానాల్లో
కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిధుల వరద పారించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల అభివృద్ధికి రూ.90 కోట్లు ప్రకటించారు. సోమవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించిన రామన్న.. రూ
కామారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం రూ.45 కోట్లను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. సోమవారం ఆయన కామారెడ్డి పట్టణంలో సుమారు రూ.28
Minister KTR | కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సోమవారం అయన రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కామా
కామారెడ్డి (Kamareddy) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన జిల్లా స్వాగత తోరణాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో (Minister Prashanth Reddy) కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించ�
Huge fish | కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు గూల రాములు రోజు మాదిరిగానే బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టులో చేపల వేట కోసం వెళ్లాడు. చేపల వేట కొనసాగిస్తుండగా 25 కిలోల చేప
ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్వీకుల గ్రామం కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నదని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలని కేసీఆర్ను ఆహ్వానించినట్టు ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్�
ఎగువన వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ (Sriram sagar) ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పీకి (SRSP) భారీగా వరదనీరు వచ్చిచేరుతున్నది.