కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. సిరిసిల్ల రోడ్లో ఉన్న ప్రముఖ షాపింగ్ మాల్లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. దీంతో షాపింగ్ మాల్లోని నాలుగు అంతస్త�
మిగ్జాం తుఫాన్ ప్రభావమేమో కానీ ఉమ్మడి జిల్లా గజగజ వణికిపోతున్నది. ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతుండడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బంది పడుతున్నది. చలికాలం ఇలా ప్రారంభమైందో లేదో శీతల గాలులు దడ పుట్టిస్తున్నాయ�
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన శుక�
ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు నేడు వెలువడనున్నది. గెలిచేదెవరో.. ఓడేదెవరో అన్నది తేలిపోనున్నది. సర్వత్రా నెలకొన్న ఉత్కంఠకు ఆదివారం మధ్యాహ్నం తర్వాత తెర పడనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సర్వశక్తులు ఒ�
ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పోలింగ్ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరించారు. వీరికి ఎన్నికల అధికార యంత్రాంగం వంత పాడడం కామారెడ్డి నియోజకవర్గంలో చోటు చేసుకున్నది.
ప్రజల మనసును గెలుచుకోలేమని తేలిపోవడంతో హస్తం నేతలు ప్రలోభాలకు తెరలేపారు. డబ్బుతో నాయకులు, ప్రజలను మభ్యపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రేవంత్రెడ్డి అనుచరుడి వద�
Kamareddy | ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం కాంగ్రెస్(Congress) పార్టీకి పరిపాటిగా మారింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే తలంపుతో ఆ పార్టీ నేతలు అడ్డదారుల్లో వెళ్తూ వివాదాలు సృష్టి చేస్తున్నారు. ప్రచారం ముగిసినందున ఆ�
Kamareddy | కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజా బలాన్ని పొందలేకపోయిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తనదైన మార్కుతో గొడవలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకే ప్�
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతున్నది. పది రోజుల క్రితం నిర్వహించిన బహి రంగ సభ అట్టర్ ఫ్లాప్ కాగా, తాజాగా రాహుల్ గాంధీ సభ కూడా జనం లేక వెల వెలబోయింది. రణభేరి పేరిట నిర్వహించిన స�
కామారెడ్డి కాంగ్రెస్ నేతలకు టెన్షన్ పట్టుకున్నది. అక్కడ కాంగ్రెస్ సభలన్నీ అట్టర్ప్లాప్ అవుతుండడమే వారి ఆందోళనకు కారణం. వారం రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో నిర్వహించిన బహిరంగ సభ అ�
‘కేసీఆర్ గొంతు నొక్కాలని మోదీ, షా చూస్తున్నారు. అయినా మేం వారికి భయపడేది లేదు. తల నరుక్కుంటాం కానీ ఢిల్లీకి తలవంచేది లేదు. మోదీని ఢీకొట్టేది కేసీఆర్ ఒక్కరే. కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకే లాభమని గుర్తుం�
KTR | మిగిలిన రుణమాఫీ మిత్తితో సహా కట్టించే బాధ్యత మాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పరిధిలోని బీబీపేట్లో నిర్వహించిన రోడ్డు ష�