కామారెడ్డి జిల్లా (Kamareddy) ఎల్లారెడ్డి మండలం వెంకటాపురంలో విషాదం చోటుచేసుకున్నది. చెరువులో పడి ముగ్గురు పిల్లలు మృతి చెందారు. వారిని రక్షించేందుకు చెరువులోకి దిగిన తల్లి కూడా నీటిలో మునిగి చనిపోయారు.
MLC Kavitha | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే కాంగ్రెస్, బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అవసరమైతే మేం కూడా ఢిల్లీకి వచ్చి, బీజేపీపై పోరాటం చేస్తాం
MLC Kavitha | రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ బిల్లులను కేంద్రం ఆమోదించడంపై కాంగ్రెస్, బీజేపీలు సమాధానం చెప్ప�
కామారెడ్డిలో ఓ పసిగుడ్డును విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంపకాల్లో తేడా రావడంతో గొడవ జరగడం, పోలీసులు రంగంలోకి దిగడంతో శిశువు విక్రయించిన ఉదంతం బయట పడింది.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్గడ్డ తండాలో విషాదం చోటుచేసుకున్నది. ట్రాన్స్ఫార్మర్పై విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా కరెంటు షాకుతో (Electric Shok) రైతు మృతి చెందారు. రాంపూర్గడ్డ తండాకు చెందిన పిట్ల శ�
గాంధారి మండల కేంద్రంలో ఓ కారు బీభత్సం సృష్టిం చగా.. ఒకరు దుర్మరణం చెందారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రవి కుమార్, సుభాష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లపైకి అతివేగంగా కారు దూసుకురావడంతో రవి కుమార్ అక్కడికక
శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన గణిత ఒలింపియాడ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ - 2025 లో చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు.
MSP equipment | పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం చైర్మన్ మారెడ్డి రజితా రెడ్డి ఆధ్వర్యంలో ఎంఎస్పీ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Financial assistance | బాన్సువాడ మండలంలోని బోర్లం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు (Borlam Government High School)మంగళవారం 2008-09 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
Chukkapur Temple | శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం సుదర్శన నరసింహ హోమం(Sudarshana Narasimha Homam) నిర్వహించారు.
Revanth Reddy Effigy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ చేసినందుకు నిరసనగా కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.