గాంధారి మండల కేంద్రంలో ఓ కారు బీభత్సం సృష్టిం చగా.. ఒకరు దుర్మరణం చెందారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రవి కుమార్, సుభాష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లపైకి అతివేగంగా కారు దూసుకురావడంతో రవి కుమార్ అక్కడికక
శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన గణిత ఒలింపియాడ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ - 2025 లో చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు.
MSP equipment | పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం చైర్మన్ మారెడ్డి రజితా రెడ్డి ఆధ్వర్యంలో ఎంఎస్పీ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Financial assistance | బాన్సువాడ మండలంలోని బోర్లం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు (Borlam Government High School)మంగళవారం 2008-09 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
Chukkapur Temple | శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం సుదర్శన నరసింహ హోమం(Sudarshana Narasimha Homam) నిర్వహించారు.
Revanth Reddy Effigy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ చేసినందుకు నిరసనగా కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.
Drunk and Drive | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గు�
Harihara Devi temple | హరిహర దేవి ఆలయ నిర్మాణానికి బుధవారం గురు మధనానంద సరస్వతి పిఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్
Kamareddy | కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. పొలానికి నీరు పారించేందుకు మోటర్ స్టార్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు.
Kamareddy | రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అది. ఒక్క రోజు పనిచేయకపోయినా పూట గడవని దుస్థితి వాళ్లది. అలాంటి కుటుంబానికి పెద్ద ఆపద వచ్చింది. ఆ ఇంటి బిడ్డ రెండు కిడ్నీలు చెడిపోయాయి. బాలుడికి చికిత్స అందించాలంటే �
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని కామారెడ్డి డీఈవో రాజు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంల�
కామారెడ్డి జిల్లా రుద్రూర్ మండలంలో మంగళవారం వరి పంట కోతలు మొదలయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కోసిన రైతన్నలు దళారులకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందన్న నమ్మకం లే�