Nizamabad | నస్రుల్లాబాద్ ఏప్రిల్ 14: నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మందేవ్ పల్లి నెమలి నాచుపల్లి నస్రుల్లాబాద్ దుర్కి తదితర గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను నాయకులు అధికారులు ఘనంగా నిర్వహించారు.
Nizamabad | పొతంగల్, ఏప్రిల్ 14: పోతంగల్ మండలంలోని కల్లూర్ గ్రామస్తులు 10 రోజుల వయసులో గల జింక పిల్లను ఫారెస్ట్ ఆఫీసర్లకు సోమవారం అప్పగించారు. గ్రామానికి చెందిన రైతులకు వ్యవసాయ పనులు చేస్తుండగా పొలంలో తప్పిపోయి వ�
BRS silver jubilee | ఈ నెల 27 న వరంగల్ లోని ఎల్కతుర్తి లో లక్షలాది మంది తో నిర్వహించే రజతోత్సవ సభకు బాన్సువాడ నియోజక వర్గం నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని బీఅర్ఎస్ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చై�
కామారెడ్డి జిల్లా మద్నూరులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు (Lakshmikantha Rao) ప్రత్యేక పూజలు చ�
Domakonda | కామారెడ్డి, బిబిపేట్( దోమకొండ) ఏప్రిల్ 11 : దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రి నీ 50 పడకల ఆసుపత్రిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ జెడ్పీటీ
Kotagiri | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కామారెడ్డిలో విషాదం నెలకొన్నది. ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి మండలం క్యాంసంపల్లి తండాలో చోటుచేసుకున్నది. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల
Chukkapur Lakshmi Narasimha Temple | మాచారెడ్డి : మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధిక కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం గురువారం జరిగింది.
telangana university | భిక్కనూరు ఏప్రిల్ 10 : హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ వద్ద గల రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నందు విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలపై, జీవో నెంబర్ 21 తోపాటు తమ సమస్యలను విన్నవించేందుకు వెళ్లిన
CC road work | నస్రుల్లాబాద్ ఏప్రిల్ 10: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నుండి డబుల్ బెడ్ రూమ్ కాలనీ వరకు సీసీ రోడ్డు పనులను మాజీ ఎంపీటీసీ సభ్యుడు కంది మల్లేష్ గురువారం ప్రారంభించారు.
Kotagiri | కోటగిరి : గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలను అరికట్టాలని, గౌడ కులస్తులకు అవమానించిన గ్రామ అభివృద్ధి కమిటీ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గీత పని వారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చే
21 package works | డీచ్పల్లి, ఏప్రిల్ 9: జిల్లాలో నిర్మాణంలో ఉండి మధ్యలో ఆపివేసిన 21A ప్యాకేజీ పనులను పూర్తి చేసి పంట పొలాలకు ప్రభుత్వం నీల్లు అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప
kamareddy | బాన్సువాడ, ఏప్రిల్ 9 : కల్తీ కల్లు తయారీదారులు, విక్రయదారులను ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణముగా బడుగు జీవుల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని బీజేపీ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, బీ�
ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు మాఫియా రెచ్చిపోతున్నది. కొందరి ధన దాహం అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నది. మోతాదుకు మించి రసాయనాలు, మత్తు పదార్థాలు కలిపి తయారు చేస్తున్న కల్లు ప్రజలను పరేషాన్ చేస్తున్నది.