NIZAMABAD | కామారెడ్డి, బిబిపేట్ ( దోమకొండ) ఏప్రిల్ 17 : దోమకొండ లోని పెద్దమ్మ కల్యాణ మహోత్సవానికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ తనయుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్ శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేత�
NIZAMABAD | వినాయక్ నగర్, ఏప్రిల్; 18: రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న ఓ వ్యక్తి గొంతు ను మరో గుర్తు తెలియని వ్యక్తి బ్లేడుతో కోసి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆరుగాలం శ్రమించిన అన్నదాతలకు అకాల వర్షం కన్నీళ్లు తెప్పించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో దెబ్బతిన్న పంటలతో రైతులు తల్లడిల్లిపోయారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండప�
Electric shock | రాజంపేట : కుమారుడి పెళ్లి పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తో తండ్రి మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ సంఘటన రాజంపేట మండలం శివాయి పల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
Nizamabad | నస్రుల్లాబాద్ ఏప్రిల్ 14: నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మందేవ్ పల్లి నెమలి నాచుపల్లి నస్రుల్లాబాద్ దుర్కి తదితర గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను నాయకులు అధికారులు ఘనంగా నిర్వహించారు.
Nizamabad | పొతంగల్, ఏప్రిల్ 14: పోతంగల్ మండలంలోని కల్లూర్ గ్రామస్తులు 10 రోజుల వయసులో గల జింక పిల్లను ఫారెస్ట్ ఆఫీసర్లకు సోమవారం అప్పగించారు. గ్రామానికి చెందిన రైతులకు వ్యవసాయ పనులు చేస్తుండగా పొలంలో తప్పిపోయి వ�
BRS silver jubilee | ఈ నెల 27 న వరంగల్ లోని ఎల్కతుర్తి లో లక్షలాది మంది తో నిర్వహించే రజతోత్సవ సభకు బాన్సువాడ నియోజక వర్గం నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని బీఅర్ఎస్ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చై�
కామారెడ్డి జిల్లా మద్నూరులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు (Lakshmikantha Rao) ప్రత్యేక పూజలు చ�
Domakonda | కామారెడ్డి, బిబిపేట్( దోమకొండ) ఏప్రిల్ 11 : దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రి నీ 50 పడకల ఆసుపత్రిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ జెడ్పీటీ
Kotagiri | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కామారెడ్డిలో విషాదం నెలకొన్నది. ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి మండలం క్యాంసంపల్లి తండాలో చోటుచేసుకున్నది. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల
Chukkapur Lakshmi Narasimha Temple | మాచారెడ్డి : మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధిక కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం గురువారం జరిగింది.