BRS | శక్కర్ నగర్ : వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి లో ఈనెల 21న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు సుమారు 500 మందితో తరలి వెళ్తున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తెలిపారు.
Indiramma houses | కామారెడ్డి బిబిపేట్ (దోమకొండ )ఏప్రిల్ 26 : అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.
Lingampet | లింగంపేట్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు హిందువులను టార్గెట్ చేసి ప్రా�
Bodhan | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని శ్రీ సత్య సాయి బాబా మందిరంలో గురువారం ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్య సాయి బాబా శివైక్యం చెంది 14 సంవత్సరాలైన సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.
Nizamabad | ఉపాధి హామీ కూలీలకు బకాయి ఉన్న కూలి డబ్బులను వెంటనే చెల్లించాలని, వ్యవసాయ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ఆత్మీయ భరోసాను అందించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్ర�
kamareddy | మద్నూరు మండలంలో ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ హుండీని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గురువారం లెక్కించారు. ఆలయానికి హుండీ ఆదాయం రూ.50,9370 వచ్చినట్లు అసిస
Nizamabad | జమ్మూ కాశ్మీర్ లోని పహాల్ గామ్ లో టూరిస్టులను హతమార్చిన ఉగ్రవాదులను పట్టుకొని ఉరిశిక్ష విధించాలని కోటగిరి గ్రామస్తులు డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద దాడికి నిరసనగా �
రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన 130కి పై�
Nizamabad | మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోధన్ ట్రాఫిక్, పట్టణ సీఐలు చందర్ రాథోడ్, వెంకటనారాయణలు సూచించారు. బోధన్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్, పట్టణ పోలీసులు బుధవారం వాహనాల తనిఖ�
Bar Association | హిందువులే లక్షంగా పహల్గాంలో నరమేధానికి ఉగ్రవాదులకు దాడులకు పాల్పడ్డారని, దానికి ప్రతీకారం తప్పకుండా తీర్చుకోవాలని, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులకు గుణపాఠం చెప్పాలని నిజామాబాద్ బార్ అసోసి�
Sirikonda BRS | సిరికొండ ఏప్రిల్ 23 : సీపీఎం పార్టీకి చెందిన మల్లెల సుమన్ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. కాగా సుమన్కు జగన్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
kamareddy | కామారెడ్డి, బిబిపెట్, ఏప్రిల్ 23 : గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతే రాజు అనే విధంగా మాజీ సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బీఆర్ఎస్ యూత్ విభాగం మండల నాయకులు మహేష్ యాదవ్ అన్న�
Bodhan Municipal Office | శక్కర్ నగర్ : గత రెండు రోజులుగా ఓ పత్రికతో పాటు, యూట్యూబ్ ఛానల్లో ప్రచురితమైన నిరాధార ఆరోపణలు ఖండిస్తూ బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం మున్సిపల్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు.
Rythu Mahotsavam | కంటేశ్వర్, ఏప్రిల్ 23 : రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుండి మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం వేడుక బుధవారం సా�
Inter result | కామారెడ్డి : ఇంటర్ ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో విద్యార్థిన ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బిక్నూర్ గ్రామానికి చెందిన రెడ్డి గంగవ్వ కొడుకు చనిపోయాడు. కాగా ఆ �