ఉమ్మడి జిల్లాలో సోమవారం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లోని పలు ప్రాంతాలు చెర�
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న మోహన్సింగ్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేశ్ చంద్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
భిక్షాటన చేసేందుకు రెండేండ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది. కిడ్నాప్ చేసిన బాలుడిని సీసీ కెమెరాల సహకారంతో పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరా�
అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్ బ్యాక్వాటర్లో గల్లంతయ్యారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకున్నది. మండలంలోని సోమార్పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్ (16), తి
జీలుగ విత్తనాల కోసం రైతులు ఆందోళన చేపట్టారు. సరిపడా పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేయక పోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి మండలం ఇస్రోజివాడి రైతు వేదికలో గురువారం సబ్సిడీపై జీలుగ, పెద్దజ�
సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకోగా..గురువారం వెలుగులోకి వచ్చింది.
ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. బాధిత కుటుంబీకులు శోకసంద్రంలో మునగగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎల్లార�
ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు.
విద్యుత్ షాక్తో రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఘన్పూర్(ఆర్) గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాష్ట్రవ్యాప్తంగా శనివారం పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి చెందారు. తూప్రాన్లో ఇద్దరు బాలురు, కామారెడ్డి జిల్లాలో ఓ మేకలకాపరి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉన్నతాధికారి తీరుతో కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు అధికారి చర్యలతో విసుగు చెందిన వారు.. ఇలా అయితే తాము పనిచేయలేమని అంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. పంట చేతికి అందివచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యా న్ని సకాలంలో తూకం వేయకపోవడం�
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతోనే కాలం వెళ్లదీస్తున్నది. పథకాల అమలులో పూటకో గడువు చెబు తూ రోజులు గడుపుతున్నది. రైతుభరోసా విషయంలో రేవంత్ సర్కారు మరోసారి మాట తప్పింది. ఏప్రిల్ నెలాఖరులోగా పెట్టుబడి సాయం పూ�
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం... కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగుల తండాకు చెందిన ధనావత్ అర్చన(16
తరుగు పేరిట రైస్మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. రైస్మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం చ�