రాష్ట్రస్థాయిలో రెండు విభాగాల్లో ప్రథమ బహుమతి నాలుగు ల్యాప్ట్యాప్లు, 25 బ్యాగుల అందజేత ఎడపల్లి (శక్కర్నగర్), మే 18 : ఎడపల్లి మండలకేంద్ర శివారులోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థినులు �
కేసీఆర్తోనే ఉంటామన్న గోసంగి సంఘం పెద్దలు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి ఆర్మూర్, మే 18 : ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన వందలాది మంది యువకులు
తాడ్వాయి, మే 18 : మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీలు, సర్పంచులు బుధవారం బహిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభ ప్రారంభం కాగానే ఎంపీటీసీలు జలం�
అన్ని జిల్లాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి జూమ్ మీటింగ్లో డీజీపీ మహేందర్ రెడ్డి నిజామాబాద్ క్రైం, మే 18: రాష్ట్రంలో సైబర్ మో సాలు, నేరాల నియంత్రణకు అధునాతన సాంకేతి కతను వినియోగిస్తున్నట్లు డీజీపీ మహే�
ఆకట్టుకున్న కుస్తీపోటీలు వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మద్నూర్, మే 17: మండలకేంద్రంలో లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రథాన్ని అందంగా అలం�
లింగంపేట, మే17: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నంబర్వన్ స్థానంలో ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మ
దోమకొండ, మే 17 : తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు రవాణా, మిల్లర్ల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పేర్కొన్నారు. దోమకొండ మండల కేంద్రంతోపాటు సంగమేశ్వర్, లింగుపల్లి గ్రా
పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలి లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించొద్దు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డిలో ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించిన విప్ కామారెడ్డి, మే 17: కష్టపడితే ఏదైనా సాధ్యమే�
అన్నదాతకు ‘అకాల’ కష్టాలు తడిసి ముద్దయిన ధాన్యం రాశులు నేలవాలిన వరి పైర్లు బలమైన గాలులకు విరిగిపడ్డ చెట్లు, స్తంభాలు పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా కామారెడ్డి, మే 16: అకాల వర్షంతో ఉమ్మడి జిల్లాలో �