Heavy Rains | జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి, సదాశివనగర్, మాచారెడ్డి, దోమకొండ, బిక్కనూర్ మండలాల్లో ఊరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం పడింది.
కరెంట్ సరఫరాలో అంతరాయం కారణంగా పం టలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేస్తూ కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం జనగామ, సీతారాంపల్లి రైతులు సబ్స్టేషన్ ఎదుట బైఠాయించారు.
ఉమ్మడి జిల్లాలో అవినీతి ఉద్యోగులు, అధికారుల తీరుమారడంలేదు. లం చాలకు అలవాటుపడిన కొందరు ఉద్యోగులు సామాన్యుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా బిచ్కుందలో ఎక్సైజ్ సీఐ ఏసీబీ అధికారులకు చిక్కాడు. క
కల్లు దుకాణం తరలింపునకు అనుమతి ఇవ్వడానికి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ శుక్రవారం ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా దొరికి పోయారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ తెలిపిన ప�
మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్దపులి మళ్లీ సంచరిస్తున్నది. రేంజ్ పరిధిలోని ఎల్లంపేట్ ఫారెస్ట్ బీట్ పరిధిలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచిరించినట్లు అధికారులు దాని పాదముద్రలను గుర్తిం
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట గురువారం మహాధర్నా, వంటా-వార్పు నిర్వహించారు.
కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురిసింది. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో వడగండ్ల వాన పడింది. బలమైన గాలులతో వర్షం దంచికొట్టడంతో రైతులకు తీవ్ర నష్టం చేకూరింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకున్నది. పట్టణంలోని ఆర్బీనగర్కు చెందిన ముగ్గురు చిన్నారులు శనివారం అదృశ్యమవగా, ఇందులో ఇద్దరి మృతదేహాలు పట్టణంలోని పెద్ద చెరువులో సాయంత్రం లభ్యమయ్యాయి. మర�
రైతు రుణమాఫీ ప్రక్రియ అసంపూర్ణంగానే కొట్టుమిట్టాడుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వేలాది మంది రుణాల రద్దు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తూతూ మంత్రంగా కొద్ది మందికే రుణాల మాఫీ ప్రకటించిం
ఉమ్మడి జిల్లాలో శనివారం ఒకవైపు విషాదం, మరోవైపు దారుణం చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లాలో వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణానికి పాల్పడగా, నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డిపో వద్ద ఓ ఉ�
వార్డుల్లో సమస్యలను పరిష్కరిస్తూ.. పట్టణ ప్రజల మన్ననలు పొందాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ కౌన్సిలర్లకు సూచించారు. కామారెడ్డిలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీ�
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాల నాయకులు గురువారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి సం�