ఓ వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసేందుకు పథక రచన చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ యత్నాన్ని భగ్నం చేసి, ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. ఈ �
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చీలపల్లిలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని పలు ఇండ్లలో చొరబడి భారీగా చోరీకి పాల్పడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. చీలపల్లికి చెందిన రాయిని రామ�
నుడా(నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) తరహాలోనే కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఏడాదిన్నర క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. కుడాను దాదాపుగా కామ
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. గడిచిన 28 నెలలుగా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చేతిలో డబ్బులు ఉండి వివిధ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టిన వారంతా బేల చూపులు చూస్తున్
Modernize Crematorium | కామారెడ్డి పట్టణంలో ఉన్న స్మశాన వాటికను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డిని గురువారం ఆర్య వైశ్యులు ఘనంగా సత్కరించారు.
గన్నీ బ్యాగుల పంపిణీలో అధికారులు, సిబ్బంది తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని సహకార సంఘాన్ని 500 మంది రైతులు ఆదివారం ముట్టడించారు. ధాన్యం ఆరబెట్టి రోజులు గడుస్తున్నా, గన్నీ బ్య�
Heavy Rains | జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి, సదాశివనగర్, మాచారెడ్డి, దోమకొండ, బిక్కనూర్ మండలాల్లో ఊరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం పడింది.
కరెంట్ సరఫరాలో అంతరాయం కారణంగా పం టలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేస్తూ కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం జనగామ, సీతారాంపల్లి రైతులు సబ్స్టేషన్ ఎదుట బైఠాయించారు.
ఉమ్మడి జిల్లాలో అవినీతి ఉద్యోగులు, అధికారుల తీరుమారడంలేదు. లం చాలకు అలవాటుపడిన కొందరు ఉద్యోగులు సామాన్యుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా బిచ్కుందలో ఎక్సైజ్ సీఐ ఏసీబీ అధికారులకు చిక్కాడు. క
కల్లు దుకాణం తరలింపునకు అనుమతి ఇవ్వడానికి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ శుక్రవారం ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా దొరికి పోయారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ తెలిపిన ప�