మూడు, నాలుగురోజులుగా ఉమ్మడి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట్ స్కూల్ తండా అటవీశివారులో ఓ ఆవుపై పులిదాడిచేయగా.. పెద్దపులి జాడ కనుగొనేందుకు అటవ�
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో కలకలం రేపి న పెద్ద పులి కోసం గాలిం పు కొనసాగుతున్నది. రెండ్రోజుల క్రితం ఆవుపై దాడి చేసిన ఈ వన్య మృగం జాడ కోసం అటవీ శాఖ గాలిస్తున్నది. మూడు ఫారెస్ట్ రేంజ్ల పరిధిలోని 30
కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని టేక్రియాల్ జాతీయ రహదారిపై దారి దోపిడీ జరిగింది. ఓ ట్రక్కు నుంచి రూ.4 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు.
మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామం వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయం త్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్లు ధ్వంసం కాగా.. పలువురు గాయపడ్డారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో ముందు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పేలుడు పదార్థాలు లభించిన ఘటన సంచలన సృష్టించగా.. పోలీసులు ఈ కేసులో దూకుడు పెంచారు. పట్టణంలో రెండు రోజుల క్రితం పట్టుకున్న జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాల సరఫరా కేసులో �
రహదారిని ఆక్రమించి ఇంటిని నిర్మించారని పేర్కొంటూ దాన్ని తొలగించడానికి అధికారులు సిద్ధం కాగా, కుటుంబసభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్లో శుక్రవార�
తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీవాసులు స్థానిక తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ అన్నారు. కామారెడ్డి జిల్లా వర్ని మండలం జాకోరాగ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఎందుగుల దత్తు ఇట
కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. కొత్త జిల్లాగా ఏర్పడిన సమయంలో ఎస్సెస్సీ, ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే టాప్లో నిలిచిన కామారెడ్డి పరిస్థితి ఇప్పుడు
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్టుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఏ ఒక్క అధికారిపై కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకు
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లడానికి విద్యార్థులు వివిధ రకాల వాహనాలను ఆశ్రయిస్తుంటారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం తమ సొంత బస్సుల్లోనే విద్యార్థులను ప�
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ను గురువారం ముట్టడించి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు మున్సిపల్
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్లో గురువారం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు లాక్కునేందుకు యత్నిస్తున్నారని మండలంలోని అక్కాపూ�