అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తింది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతుండగా, వాగులు.. వంకలు ఉప్పొంగి ప్ర�
కామారెడ్డి జిల్లాలో మరో రైతు ఆత్మహత్య కు ప్రయత్నించాడు. గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన కుర్ర చిన్న మల్లయ్య 30 ఏండ్లుగా ఫారెస్ట్ భూమిలో కబ్జాలో ఉంటున్నాడు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్కు చెందిన అశ్విని(24) సౌత్ క్యాంపస్లో పీ�
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి గ్రామంలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికావడంతో దవాఖానకు తరలించారు. డయేరియా పంజా విసరడంతో గ్రామంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే గ్రామానికి చెందిన నా�
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్తండాలో గురువారం ఆవుపై దాడి చేసింది చిరుత అని తేలింది. ఇటీవల రామారెడ్డి మండలంలో పెద్దపులి ఓ ఆవు దాడి చేసిన సంగతి తెలిసిందే. పాదముద్రలను బట్టి పెద్దపులిగా నిర్ధా�
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని పొందుర్తి వద్ద గల ఆర్టీఏ చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు చేశారు. డీఎస్పీ చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు సోదా�
మూడు, నాలుగురోజులుగా ఉమ్మడి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట్ స్కూల్ తండా అటవీశివారులో ఓ ఆవుపై పులిదాడిచేయగా.. పెద్దపులి జాడ కనుగొనేందుకు అటవ�
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో కలకలం రేపి న పెద్ద పులి కోసం గాలిం పు కొనసాగుతున్నది. రెండ్రోజుల క్రితం ఆవుపై దాడి చేసిన ఈ వన్య మృగం జాడ కోసం అటవీ శాఖ గాలిస్తున్నది. మూడు ఫారెస్ట్ రేంజ్ల పరిధిలోని 30
కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని టేక్రియాల్ జాతీయ రహదారిపై దారి దోపిడీ జరిగింది. ఓ ట్రక్కు నుంచి రూ.4 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు.
మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామం వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయం త్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్లు ధ్వంసం కాగా.. పలువురు గాయపడ్డారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో ముందు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పేలుడు పదార్థాలు లభించిన ఘటన సంచలన సృష్టించగా.. పోలీసులు ఈ కేసులో దూకుడు పెంచారు. పట్టణంలో రెండు రోజుల క్రితం పట్టుకున్న జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాల సరఫరా కేసులో �
రహదారిని ఆక్రమించి ఇంటిని నిర్మించారని పేర్కొంటూ దాన్ని తొలగించడానికి అధికారులు సిద్ధం కాగా, కుటుంబసభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్లో శుక్రవార�
తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీవాసులు స్థానిక తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ అన్నారు. కామారెడ్డి జిల్లా వర్ని మండలం జాకోరాగ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఎందుగుల దత్తు ఇట