రాష్ట్రవ్యాప్తంగా శనివారం పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి చెందారు. తూప్రాన్లో ఇద్దరు బాలురు, కామారెడ్డి జిల్లాలో ఓ మేకలకాపరి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉన్నతాధికారి తీరుతో కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు అధికారి చర్యలతో విసుగు చెందిన వారు.. ఇలా అయితే తాము పనిచేయలేమని అంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. పంట చేతికి అందివచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యా న్ని సకాలంలో తూకం వేయకపోవడం�
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతోనే కాలం వెళ్లదీస్తున్నది. పథకాల అమలులో పూటకో గడువు చెబు తూ రోజులు గడుపుతున్నది. రైతుభరోసా విషయంలో రేవంత్ సర్కారు మరోసారి మాట తప్పింది. ఏప్రిల్ నెలాఖరులోగా పెట్టుబడి సాయం పూ�
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం... కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగుల తండాకు చెందిన ధనావత్ అర్చన(16
తరుగు పేరిట రైస్మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. రైస్మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం చ�
ఎండలు ముదరడంతోనే కామారెడ్డి పట్టణంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. పట్టణంలోని పలు కాలనీలకు మిషన్ భగీరథ నీళ్లు సరిగా సరఫరా కావడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరు బావుల్లో నుంచి కూడా నీరు రావడం �
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం అకాల వర్షంతోపాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింద�
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఎండ ఉండగా, మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
కామారెడ్డి జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొన్నది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. తల్లితోపాటు ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ
కామారెడ్డి జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొన్నది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యుఒడిలోకి వెళ్లారు. చెరువులో నీట మునుగుతున్న పిల్లలను రక్షించడానికి వెళ్లిన తల్లి స
కామారెడ్డి జిల్లా జుక్కల్లో బుధవారం గణిత పరీక్ష ప్రశ్నలు లీక్ చేసిన కేసులో పోలీసులు 8 మందిని అరెస్టుచేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఎస్పీ రాజేశ్చంద్రం గురువారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించ�