పదోతరగతి పరీక్షా కేంద్రం నుంచి గణితం పేపర్ ప్రశ్నలు బయటకు వచ్చాయన్న ప్రచారం కామారెడ్డి జిల్లాలో బుధవారం కలకలం రేపింది. తెల్లకాగితంపై రాసి ఉన్న నాలుగు ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సంచలనం సృష్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం అంకుశాపూర్ గ్రామానికి సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన పైలట్ గ్రామాల్లో ఇదీ ఒకటి. సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను పట
యాసంగి సాగులో రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో బోర్లు వట్టిపోతున్నాయి. దీంతో నీరందక పంటలు ఎండిపోతున్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని రాజంపేట, తల
ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా విద్యుత్తు షాక్తో ఓ యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్ గడ్డ తండాలో సోమవారం చోటుచేసుకున్నది.
వరుస బదిలీలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ ప్రభుత్వాధికారి గుండెపోటుతో మృతిచెందాడు. తోటి ఉద్యోగులు తెలిపిన ప్రకారం నాలుగు రోజుల క్రితం తహసీల్దార్ల బదిలీలలో బాన్సువాడ ఆర�
ఎలాంటి కేసులనైనా ఛేదించే పోలీసులు.. కొన్ని సందర్భాల్లో కొన్ని కేసులు సవాలుగా మారుతుంటాయి. అలాంటిదే ఈ కేసు కూడా. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండ లం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో మృతి చెందిన ఎస్సై �
Donations | కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అడవి ప్రాంతంలో ఉన్నశ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బ తిన్నాయి. వారం, పది రోజుల్లో కోతకొచ్చే పైర్లు నేలవాలాయి. మక్కజొన్నతో పాటు మామిడి ర�
అకాల వర్షాలతో కామారెడ్డి జిల్లాలోనూ పంట నష్టం వాటిల్లింది. రాజంపేట్, భిక్కనూరు, సదాశివనగర్ తదితర మండలాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. రాజంపేట మండలంలో మక్కజొన్న పంట నేలవాలింది. తలమడ్ల, ఆరెపల్లి, ఆర్గొండ, బస్వ
కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాలో తాగునీటికి కటకట నెలకొన్నది. ఇక్కడ 250 కుటుంబాలు ఉంటే మూడు బోర్లే దిక్కయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో ఆ బోర్లు సరిగా పోయడం లేదు. పైపులు చెడిపోవడంతో మిషన్ భగీరథ నీళ్లు ర�
MLA Pocharam | ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించబడిన సన్న రకాల అన్నిటికీ బోనస్ ఇస్తామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
MLA Lakshmi Kantarao | కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎస్సీ నిరుద్యోగ మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ వారి సౌజన్యంతో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
మిషన్ భగీరథ నీళ్లు రంగుమారాయి. దీంతో గ్రామస్తు లు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘మిషన్ భగీరథ’ నీళ్లు ప్రతి పల్లెకూ ఇప్పటి�