Donations | కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అడవి ప్రాంతంలో ఉన్నశ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బ తిన్నాయి. వారం, పది రోజుల్లో కోతకొచ్చే పైర్లు నేలవాలాయి. మక్కజొన్నతో పాటు మామిడి ర�
అకాల వర్షాలతో కామారెడ్డి జిల్లాలోనూ పంట నష్టం వాటిల్లింది. రాజంపేట్, భిక్కనూరు, సదాశివనగర్ తదితర మండలాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. రాజంపేట మండలంలో మక్కజొన్న పంట నేలవాలింది. తలమడ్ల, ఆరెపల్లి, ఆర్గొండ, బస్వ
కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాలో తాగునీటికి కటకట నెలకొన్నది. ఇక్కడ 250 కుటుంబాలు ఉంటే మూడు బోర్లే దిక్కయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో ఆ బోర్లు సరిగా పోయడం లేదు. పైపులు చెడిపోవడంతో మిషన్ భగీరథ నీళ్లు ర�
MLA Pocharam | ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించబడిన సన్న రకాల అన్నిటికీ బోనస్ ఇస్తామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
MLA Lakshmi Kantarao | కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎస్సీ నిరుద్యోగ మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ వారి సౌజన్యంతో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
మిషన్ భగీరథ నీళ్లు రంగుమారాయి. దీంతో గ్రామస్తు లు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘మిషన్ భగీరథ’ నీళ్లు ప్రతి పల్లెకూ ఇప్పటి�
Road Accident | కామారెడ్డి మండలం టేక్రియాల్ బైపాస్ రోడ్డు పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
Birthday Celebration | నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, నస్రుల్లాబాద్ గ్రామాల్లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు.
Crime | కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల పరిధిలో ముంబాజిపేట గ్రామానికి చెందిన మాదిగ కాశవ్వ (60 ) అనే వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిందని గ్రామస్థులు తెలిపారు.
Rajesh Chandra | కామారెడ్డి జిల్లా ఎస్పీగా యం రాజేష్ చంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2015 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రాజేశ్ చంద్ర ప్రస్తుతం ఎస్పీగా వ్యవహరిస్తున్న సింధు శర్మ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో బా�