Electric shock | కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవయ్యపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య(48) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
Woman Suicide | తాడువాయి మండలం కాళోజివాడి గ్రామ వాసి సాయవ్వ (58) అనే మహిళ కడుపునొప్పి భరించలేక గ్రామ శివారు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ కొండల్ రెడ్డి తెలిపారు.
Kabaddi Teams | 34వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొనే కామారెడ్డి జిల్లా కబడ్డీ బాల, బాలికల జట్లను శుక్రవారం గాంధారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేసినట్లు కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్�
తనకు రేషన్కార్డు రాకుండా కొందరు నాయకులు అడ్డుపడుతున్నారని కామారెడ్డి జిల్లా ని జాంసాగర్ తహసీల్ కార్యాలయం ఎదుట ఓ యువకుడు గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మల్లూర్కు చెందిన గ డ్డమీది సందీప్�
కరువు సీమలో గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి. ఎండిపోయిన వాగులు నిండుగా పారుతున్నాయి. కాళేశ్వర ప్రాజెక్టు ఫలాలు ఇప్పుడు కండ్ల ముందర సాక్షాత్కరిస్తున్నాయి. అద్భుత ఇంజినీరింగ్ కట్టడంపై కాంగ్రెస్ పన్�
Leopard | లింగంపేట్, ఫిబ్రవరి 10: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కంచిమల్ గ్రామ శివారులో సోమవారం రాత్రి చిరుత సంచారం కనిపించినట్లు స్థానికులు తెలిపారు.
Birthday Celebrations | నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ ఇంటి వద్ద బాన్సువాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో కొన్నిరోజులుగా అంతుచిక్కని వైరస్తో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే లక్షల కోళ్లు మృతిచెందగా.. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం, బోర్లం క్యాంపులో ఓ పౌల్టీఫాంలో ఆదివారం దా�
కామారెడ్డి మున్సిపల్లో కమిషనర్ల బదిలీ పర్వం కొనసాగుతున్నది. తరచూ కమిషనర్ల బదిలీల వ్యవహారం పట్టణవాసులను విస్మయానికి గురిచేస్తున్నది. ఇటీవల తక్కువ కాలంలో ఎక్కువ సంఖ్యలో కమిషనర్లు మారారు.