Chukkapur Temple | కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకీటలాడింది.
Eye tests | కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ పాఠశాలలో విద్యార్థులకు శనివారం కామారెడ్డి జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Cattle Breeding Camp | పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్నకోడప్గల్, ధర్మారం గ్రామాల్లో శుక్రవారం పశు ఆరోగ్యం, సంతానోత్పత్తి శిబిరాన్ని నిర్వహించారు.
Exams | రాబోయే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని కామారెడ్డి జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ బలరాం కోరారు.
Free Eye Camp | ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నేత్ర వైద్య సహాయ అధికారి హరికిషన్ రావు కోరారు.
జిల్లాలో తప్పిపోయిన చిన్నారులు, వీధిబాలలు, బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులు, మానవ అక్రమ రవాణాకు గురైన చిన్నారుల జాడ కనిపెట్ట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ సత్ఫలితా�
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని చద్మల్ తండాలో ఐదు వందల రూపాయల నకిలీ నోట్లు వెలుగు చూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చద్మల్ తండాలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున లక్ష్మమ్మ ఆలయ వార్షికోత్సవా�
Fake currency | కామారెడ్డి జిల్లా(Kamareddy district) గాంధారి మండలం చద్మల్తండాలో నకిలీ 500 రూపాయల నోట్లు (Fake currency)కలకలం రేపాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమార్కులు బరి తెగించారు. అడ్డూ అదుపు లేకుండా ఏడాది కాలంగా సహజ వనరులను దోపిడీ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలెవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రజాపాలనలో దో�
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి ఏటీఎంలోకి చొరబడిన దుండగులు గ్యాస్కట్టర్తో మిషన్ ధ్వంసం చేసి రూ.17.79 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి
రైతు భరోసాపై మాట మార్చిన కాంగ్రెస్ సర్కార్పై రైతులు, బీఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడం సిగ్గు చేటన్నారు. ప్రతి ఏడాది రెండు పంటలకు ఎకరాకు రూ.15వేల చొప్పున రైతులకు ఇస్తామ�