సమాజానికి విద్యార్థులే దిక్సూచి అని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. చదువుకునే వయస్సులోనే విద్యార్థులు మంచి నడవడిక అలవర్చుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో పాటు సమాజాన్ని బా
ఏ ప్రభుత్వమైనా చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పని చేస్తుంటుంది. విధానపరమైన మార్గదర్శకాలు జారీ చేసి వాటిని కచ్చితంగా అమలు చేస్తుంటుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన కొనసాగు�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వేరు, చేతలు వేరు అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ సిద్ధపడుతున్నందుకు నిరసనగా ఎమ
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. రామారెడ్డి మండలం పోసానిపేట్లోని కొనుగోలుకేంద్రాన్ని ఆయన శనివారం పరిశీలించారు.
జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధూశర్మ మాట్లాడుతూ.. కేసుల్లో పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి త్వరగా పరిష్కరించాలని అన్నా�
పదేండ్ల కేసీఆర్ పాలనను ఆ తండాల ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. మాయమాటల కాంగ్రెస్ను నమ్మి తండ్రిలాంటి కేసీఆర్ను దూరం చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఎల్లంప�
కొన్నిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు విలవిలలాడుతున్నారు. రోడ్లు, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం, కొయ్�
కామారెడ్డి జిల్లా బిడ్డ అంతర్జాతీయ వేదికపై మెరిసింది. బిచ్కుంద మండలం పెద్ద తక్కడ్పల్లికి చెందిన ప్రతిభ చెస్బాక్సింగ్లో సత్తా చాటింది. ఈ నెల 23 నుంచి 28 వరకు ఆర్మేనియాలో జరిగిన 6వ అంతర్జాతీయ చెస్ బాక్సి�
స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ నెల 29న బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని
Kamareddy | కామారెడ్డి జిల్లాలో( Kamareddy district) అనాగరిక చర్య చోటు చేసుకుంది. రోజురోజుకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ముందుకెళ్తున్నా అదే సమయంలో దేశంలో మూఢ నమ్మకాలు(Superstitions) పెరిగిపోతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా ఓ
అప్పులు బాధ తో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరుకు చెందిన నాయికోటి కిష్టయ్య (55) రైతు. పొలం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో కోళ్లఫారాన్ని ఆర్నెళ్�
రుణమాఫీ పేరిట సర్కార్ రైతులు మోసగించిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని డిమాం�