కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని చద్మల్ తండాలో ఐదు వందల రూపాయల నకిలీ నోట్లు వెలుగు చూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చద్మల్ తండాలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున లక్ష్మమ్మ ఆలయ వార్షికోత్సవా�
Fake currency | కామారెడ్డి జిల్లా(Kamareddy district) గాంధారి మండలం చద్మల్తండాలో నకిలీ 500 రూపాయల నోట్లు (Fake currency)కలకలం రేపాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమార్కులు బరి తెగించారు. అడ్డూ అదుపు లేకుండా ఏడాది కాలంగా సహజ వనరులను దోపిడీ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలెవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రజాపాలనలో దో�
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి ఏటీఎంలోకి చొరబడిన దుండగులు గ్యాస్కట్టర్తో మిషన్ ధ్వంసం చేసి రూ.17.79 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి
రైతు భరోసాపై మాట మార్చిన కాంగ్రెస్ సర్కార్పై రైతులు, బీఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడం సిగ్గు చేటన్నారు. ప్రతి ఏడాది రెండు పంటలకు ఎకరాకు రూ.15వేల చొప్పున రైతులకు ఇస్తామ�
కామారెడ్డి జిల్లాలో గతేడాది కన్నా ఈసారి నేరాల సంఖ్య పెరిగింది. మహిళా సంబంధిత నేరాల్లోనూ పెరుగుదల నమోదైంది. కామారెడ్డి జిల్లాలో ఏడాది వ్యవధిలో నమోదైన కేసుల వివరాలను ఎస్పీ సింధూశర్మ వెల్లడించారు.
కామారెడ్డి జిల్లా పోలీసుశాఖలో బుధవారం రాత్రి కలకలం రేగింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట మహిళా కానిస్టేబుల్ శ్రుతి అదృశ్యం కావడం, వారి సెల్ఫోన్లు అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు కట్టపై లభ్యం కావ�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలేదని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులక�
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వాడి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 50 మంది బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం ఎల్లారెడ్డిలోని పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంల�
స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను లక్ష్యానికి అనుగుణంగా మంజూరు చేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో రెండో త్రైమాసిక బ్యాంకర్ల జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని గురువార�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అవిశ్రాంత పోరాటం చేశారు. ఆయన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్, బీజేపీలపై పోరాడాలని, ఆ పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీ�
కామారెడ్డి జిల్లా ట్రెజరీ శాఖలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. ఉద్యోగుల్లో ఎట్టకేలకు చలనం వచ్చింది. డబ్బులు లేకుండానే ఎంప్లాయ్ ఐడీ, ప్రాన్ నంబర్లను రిలీజ్ చేస్తున్నారు. టేబుళ్లపై చేరిన కొత్త ట�
దశాబ్దాలుగా జెండా మోసిన వారిని కాదని వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. పార్టీ నాయకత్వ తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్లో గురువారం ధర్నాకు దిగారు.