Crime | కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల పరిధిలో ముంబాజిపేట గ్రామానికి చెందిన మాదిగ కాశవ్వ (60 ) అనే వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిందని గ్రామస్థులు తెలిపారు.
Rajesh Chandra | కామారెడ్డి జిల్లా ఎస్పీగా యం రాజేష్ చంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2015 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రాజేశ్ చంద్ర ప్రస్తుతం ఎస్పీగా వ్యవహరిస్తున్న సింధు శర్మ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో బా�
పని ఒత్తిడి భరించలేక ఓ అసిస్టెంట్ ఇంజినీర్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన కా మారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం.. హైదరాబాద్లోని ప ద్మారావునగర్కు చెందిన శ్రీకాంత్.. మ�
ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి ఈ నెల 25 వరకు ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 55 వేల మంది విద్యా
మావోయిస్టుల సిద్ధాంతాలు నచ్చక ఇద్దరు మావోలు లొంగిపోయినట్లు కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్ర వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరా లను వెల్లడించారు.
మంగళవాయిద్యాలు, మేళ తాళాలతో కళకళలాడుతున్న వివాహ వేడుకలో విషాదం నెలకొన్నది. పచ్చ ని పందిరిలో వివాహ తంతు కొనసాగుతుండగా పెండ్లి కూతు రి తండ్రి ఒక్కసారిగా కుప్పకూలాడు.
MLC Election Campaign | లింగంపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Childrens Park | జిల్లాలోని దేవునిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కును మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
Heart attack | కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శ్రీనిధి (14) అనే విద్యార్థిని గురువారం గుండెపోటుతో మృతి చెందింది.