స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ నెల 29న బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని
Kamareddy | కామారెడ్డి జిల్లాలో( Kamareddy district) అనాగరిక చర్య చోటు చేసుకుంది. రోజురోజుకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ముందుకెళ్తున్నా అదే సమయంలో దేశంలో మూఢ నమ్మకాలు(Superstitions) పెరిగిపోతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా ఓ
అప్పులు బాధ తో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరుకు చెందిన నాయికోటి కిష్టయ్య (55) రైతు. పొలం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో కోళ్లఫారాన్ని ఆర్నెళ్�
రుణమాఫీ పేరిట సర్కార్ రైతులు మోసగించిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని డిమాం�
పగ లు, ప్రతీకారాలకు పోకుండా రాజీమార్గం ద్వారా కేసుల పరిష్కారం మీ చేతుల్లోనే ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ అన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మ తు పనులను అక్టోబర్ 7లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. మినీ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్, వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్షించ�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో మంగళవారం జరిగిన విధ్వంసంతో పాటు పోలీసులపై దాడి చేసిన వారిని వదిలి పెట్టేది లేదని ఎస్పీ సింధూశర్మ వెల్లడించారు. కామారెడ్డి పట్టణ పోలీసుస్టేషన్లో ఆమె బు�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు బుధవారం వీరంగం సృష్టించాయి. ఆరుగురు మహిళలపై దాడి చేశాయి. శేర్గల్లి, వికాస్నగర్, ఆర్బీనగర్ తదితర ప్రాంతాల్లో బుధవారం ఆరుగురిని తీవ్రంగా గాయపరిచాయి. వీరిలో స�
కామారెడ్డిలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సోమవారం సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని బాంబే క్లాత్ను ఆయన ప్రారంభించారు. తమ అభిమాన హాస్య నటుడిని చూసేందుకు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమాన�
వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేకున్నది. మాక్లూర్ మండలం మానిక్బండార్లో డీజే సౌండ్కు గుండెపోటు వచ్చి ఓ యువకుడు మృతి చెందగా.. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో వినాయక విగ్రహం మీదపడి మరో యువకుడు తీవ్రంగా గా�
ఉమ్మడి జిల్లాలో మంగళవారం జరిగిన గణేశ్ నిమజ్జనోత్సవంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోయినప్పటికీ అక్కడక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సులో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అందులో ఉన్న చిన్నారులు సురక్షింతంగా బయటపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం చోటుచేసుకున్నది.
సుమారు 800 ఎకరాల భూమి.. 50 ఏండ్లుగా నూతన వంగడాలను ఉత్పత్తి చేసిన నాగిరెడ్డిపేట్లోని మాల్తుమ్మెద విత్తన క్షేత్రం.. ఈ సారి విత్తు లేక వెలవెలబోతున్నది. గత నెల మొదటివారం వరకు 70 ఎకరాల్లో పంటలు సాగుచేస్తామని హడావు�