సుమారు 800 ఎకరాల భూమి.. 50 ఏండ్లుగా నూతన వంగడాలను ఉత్పత్తి చేసిన నాగిరెడ్డిపేట్లోని మాల్తుమ్మెద విత్తన క్షేత్రం.. ఈ సారి విత్తు లేక వెలవెలబోతున్నది. గత నెల మొదటివారం వరకు 70 ఎకరాల్లో పంటలు సాగుచేస్తామని హడావు�
శ్రమదానంతో పరిసరాలు పచ్చదనంతో కళకళలాడాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో వివిధ శాఖ అధికారులు, సిబ్బంది శ్రమదానం చేశారు. పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్�
కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డిలోని ప్రాథమిక పాఠశాలలో కాంట్రాక్టర్ పాండురంగారావు రూ.55 లక్షలు వెచ్చించి అదనపు తరగతి గదులు నిర్మించారు. అప్పు చేసి పనులు పూర్తిచేసినా బిల్లులు రాకపోవడంతో ఆవేదనకు గుర
జిల్లా కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ బుధవారం ప్రారంభించారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో గురువారం రాత్రి తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు ఇనుప పైపులు, క్రికెట్ బ్యాట్లతో కొట్టుకున్న�
గురుకుల పాఠశాల విద్యార్థిని శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. జుక్కల్ మండలం పడంపల
విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. ఒకే గ్రామం లో పది రోజుల్లో ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటన కలకలం రేపుతున్నది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో పది రోజుల క్రితం విషజ్వరంతో ఊరడి ర
రుణమాఫీపై అన్నదాతలకు వెతలు తప్పడం లేదు. రేషన్ కార్డులో పేరు లేదు.. మొదట వడ్డీ చెల్లించా లి.. రూ.రెండు లక్షల కన్నా ఎక్కువ లోన్ ఉన్నది.. ఆధార్ కార్డు నంబర్ తప్పుగా ఉన్నది.. అంటూ అధికారుల నుంచి రకరకాల కొర్రీ�
కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలల క్రితం బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆదివారం ఏర్పాటు �
విష జ్వరంతో విద్యార్థి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భూంపల్లికి చెందిన మహిపాల్, చైతన్య దంపతులు కొడుకు
Son killed his father | బైక్(Bike,) కొనివ్వలేదని ఆగ్రహానికి గురైన ఓ కుమారుడు తండ్రిని(Father killed) కర్రతో కొట్టి చంపాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy district) మద్నూర్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కాంట్రాక్టు బిల్లుల కోసమే బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోకి వచ్చారని, ప్రజల సంక్షేమం కోసం కాదని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి అనుచరులు ఆరోపించారు.
ఉమ్మడి జిల్లాలో రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు మండలాల్లో చెరువులు, వాగు లు జలకళను సంతరించుకుంటున్నాయి. పలు గ్రామాల్లో చెరువులు నిండి అలుగులు పొంగి పొర్లుతున్నాయి.