ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనుగోలు చేయకుండా తమను ఆగం చేస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలతో ధాన్యం తడిసి తీవ్రంగా నష్టంపోతున్నామని, తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయి ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండా గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీనివాస్గౌడ్, కు�
ఉమ్మడి జిల్లాలో వడ్డీ వ్యాపారులపై దాడుల నేపథ్యంలో ‘బీర్షెబా’ వ్యవహారం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన భారీ ఆర్థిక మోసంపై పోలీస్ శాఖ మౌనం వహిస్తుండడం తాజాగా చర్చనీయాంశమైంది.
Telangana | రెక్కాడితే కానీ డొక్కాడని దళిత కుటుంబం వారిది. భార్యాభర్తలు కలిసి పని చేస్తేనే వారికి బతుకుదెరువు. కూలీనాలీ చేసుకుంటూ ఉన్న ఒక్క బిడ్డను కష్టం రాకుండా సాదుకున్నరు.
బిందెడు నీటి కోసం గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీటి కోసం ఎక్కడో దూరాన ఉన్న పంట పొలాల బాటపడుతున్నారు. దాహార్తిని తీర్చండి సారూ అంటూ ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని చె
పక్కరాష్ట్రమైన మహారాష్ట్రలోని దేశీదారు మద్యం కామారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. జిల్లాలోని పలుచోట్ల డంప్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతజరుగుతున్నా తమకేమీ పట్టనట్లుగా ఎక్సైజ్ శాఖ నిర్లక్�
వారసులు లేని వృద్ధురాలు మరణిస్తే బంధువులు ఆస్తి కోసం దాడులు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో ఈ ఘటన జరిగింది.పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఇసన్నపల్లికి చెందిన చింతల కిష్
అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం రాత్రి దాదాపు రెండు గంటలపాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రజాపాలన సేవా కేంద్రం వద్ద బుధవారం ప్రజలు బారులుతీరి కనిపించారు. విద్యుత్ జీరో బిల్లులు రాకపోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రజలు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా విధులు నిర్వహిస్తున్న మను చౌదరి బదిలీ అయ్యారు. ఉద్యోగోన్నతిపై సిద్దిపేట జిల్లా కలెక్టర్గా నియామకం అయ్యారు.
కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. మెదడుకు సంబంధించిన సమస్యతో చికిత్స పొందుతున్న కామారెడ్డి వాస్తవ్యుడు ముజీబుద్దీన్ను శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎలుక కరిచి