నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి. గ్రామంలో జరిగిన దాడిలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. డీజే పాటల విషయంలో తలెత్తిన గొడవ హత్యకు దారి తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
తండ్రి, కొడుకు మధ్య డబ్బుల విషయంలో మొదలైన గొడవ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. కోపంలో కుమారుడిపై కత్తితో దాడి చేసి చంపేసిన తండ్రి.. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గుజ్
స్నేహం ముసుగులో వచ్చిన మృత్యువును గుర్తించలేని ఓ స్నేహితుడు తనతోపాటు తన కుటుంబాన్ని కోల్పోయాడు. జల్సాల కోసం స్నేహమనే పదానికే కళంకం తెచ్చే విధంగా నమ్మిన మిత్రుడి కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాడో కిరా�
Brutally murdered | కామారెడ్డి జిల్లా( Kamareddy district) సదాశివనగర్ మండలంలోని భూపంల్లి శివారులో ఓ యువతి దారుణ హత్య(Brutally murdered)కు గురైంది. సదాశివనగర్ సీఐ రామన్, ఎస్సై రాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు 16 నుంచి 20 ఏండ్ల వయ�
ఉమ్మడి జిల్లాలో ఓటర్లు చైతన్యాన్ని చాటారు. మహిళలు సైతం భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకొని శభాష్ అనిపించుకున్నారు. మగవారికి తామేమీ తక్కువ కాదు, వారికంటే తామే ఎక్కువని మహిళామణులు నిరూపించారు. సందర్భం
సెంబ్లీ ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్ర తరలించే వారిపై నిఘా పెంచారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. చందూర్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం వచ్చిన
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన 60 మున్నూరు కాపు కుటుంబాల వారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలుపుతూ ఆదివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొలువుల జాతర కొనసాగుతున్నది. ఇప్పటికే వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉపా�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కామారెడ్డి పల్లెలన్నీ మద్దతుగా నిలుస్తున్నాయి. కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచి ‘మీ వెంటే మేముం టాం’ అని నియోజకవర
రాష్ట్రంలో ఇస్తున్న మాదిరిగా మరెక్కడా పింఛన్లు ఇవ్వడం లేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయం ఫంక్షన్హాల్లో 513 మంది దివ్యాంగులకు పెరిగిన పింఛన్ ప్రొస
దరఖాస్తుల గడువు దగ్గరపడడంతో మద్యం టెండర్లు జోరందుకున్నాయి. ఈ నెల 18తో గడువు ముగియనుండడంతో బుధవారం ఉభయ జిల్లాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 746, కామారెడ్డి జిల్లాలో 943 టెండర�