కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన 3,500 మందికి పోడు భూముల పట్టాలు అందజేసినట్టు ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు. బుధవారం ఆయన ఎల్లారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో గాంధారి మండల�
Pocharam Reservoir | కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం రిజర్వాయర్ ( Pocharam Project ) గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తి స్థాయిలో నిండింది.
ఒకప్పుడు సుస్తీ చేస్తే మస్తు పరేషాన్ అయితుండె. రోగమేమో కానీ పేదల ఇల్లు గుల్ల అవుతుండె. వైద్య పరీక్షలు, చికిత్సల పేరిట ప్రైవేట్ దవాఖానలు వేలకు వేలు ఫీజులు గుంజుతుండె. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయడంతోపాటు పే�
కొండలు.. గుట్టల.. మధ్యన అక్కడక్కడ పారేసినట్లుగా ఉండే గిరిజన గూడేలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో కళ వచ్చింది. గత పాలకుల హాయాంలో వారిని కేవలం ఓటర్లుగా మాత్రమే చూడడంతో ఎలాంటి సౌకర్యాలు లేక కేవలం వంట చెరుకు అ�
కామారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన, చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ తీపి కబురు అందించింది. జిల్లాకు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్
Gampa Govardhan | మలివిడత తెలంగాణ ఉద్యమం అహింస విధానంలో జరిగిందని, ఉద్యమ నేత కేసిఆర్ శాంతియుతంగా పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావే�
కామారెడ్డి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యింది. 344 కేంద్రాల ఆధ్వర్యంలో 64,004 మంది రైతుల నుంచి రూ.730.92 కోట్ల విలువైన 3,54,817 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రూ. 405.87 కోట్ల చెల్లింపులు పూర్తి �
రైతులు ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తుండగా, పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నారు. రైతన్నల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, వారికి అండగా నిలుస్తున్నా, వారి ని చ
గుక్కెడు నీటి కోసం శివారు ప్రాంతాల్లోని బోరు మోటర్ల వద్దకు పరుగులు.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసనలు.. నల్లాల వద్ద పంచాయితీలు.. ఇవన్నీ ఒకప్పటి మాట. తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేయడమే లక్ష్యంగా సీఎం క�
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను సజావుగా చేపడుతున్నది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజక�
తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారమవుతున్నది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంతో నిరుపేదలకు గూడు దొరుకుతున్నది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా క�
అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నా కామారెడ్డి జిల్లాలో వడ్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. కాంటాలు, బస్తాల తరలింపు వేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే 14,690 మంది రైతుల నుంచి 96 వేల మెట్రికల్ టన్నుల ధాన్యాన్ని సే�