ప్రారంభమైన కుస్తీ పోటీల సీజన్ పల్లెల్లో తగ్గని ఆదరణ గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం పోటీల్లో స్థానికులతోపాటు, మహారాష్ట్ర పహిల్వాన్లు.. విజేతలకు నగదుతోపాటు, వెండి కడాల బహూకరణ.. గాంధారి, మార్చి 5: ప్రస్�
మహిళల సంక్షేమానికి ప్రభుత్వ కృషి నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ ఖలీల్వాడి, మార్చి 5: చిన్నారులకు మొదటి గురువు అంగన్వాడీ టీచర్ అని నిజామాబాద్ అర్బన్�
హామీలను పట్టించుకోని ఎంపీ ధర్మపురి అర్వింద్ బాండ్పేపర్ రాసి రైతులను దగా చేసిన ఎంపీ పాదయాత్రలో రైతుఐక్యవేదిక నాయకుల ఆగ్రహం ఆర్మూర్, మార్చి 5: పసుపు బోర్డు ఏర్పాటు చేసేంత వరకు పోరాటం చేస్తామని రైతు ఐక�
రాష్ట్రంలో మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు అత్యుత్తమమైన వైద్య సేవలు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లే కుండా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో వినూత్నమైన పథకాలు దరి చేరుతున్నాయి.
విజయ డెయిరీకి పాలుపోసే పాడిరైతులకు చెల్లించే ధరను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గతనెల ఫిబ్రవరి 16 నుంచే అమల్లోకి వస్తుందని సంస్థ జిల్లా మేనేజర్ రమేశ్ మంగళవారం తెలిపారు.
తొలి దశలో 407 పాఠశాలలకు రూ.170 కోట్లు సుదీర్ఘ కాలంగా వేధిస్తోన్న ఇబ్బందులకు ఇక స్వస్తి బృహత్తర కార్యక్రమంగా ‘మన ఊరు -మన బడి’ అమలు నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 1156 ప్రభుత్వ స్కూళ్లు వచ్చే విద్యా సంవత్సరం ప్రార�
ఉమ్మడి జిల్లాలో ముస్తాబైన శైవక్షేత్రాలు ఇందూరు, ఫిబ్రవరి 28: భక్తవశంకరుడు, భోళా శంకరుడు అయిన పరమేశ్వరుడి పూజకు వేళయ్యింది. మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఉప
నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 28: జిల్లాలో గంజాయి సాగుచేస్తున్న వారితో పాటు క్రయ, విక్రయదారులపై పోలీసులు దాడులను ముమ్మరం చేశారు. అటవీశాఖ ఇచ్చిన భూమి లో గంజాయి సాగుచేస్తున్న నిందితుడిని పక్కా సమాచారంతో పోలీ�
డిచ్పల్లి, ఫిబ్రవరి 28 : ప్రజల్లో సైన్స్పై అవగాహన పెంచాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అన్నారు. టీయూలో ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహ
పంచాయతీలుగా మార్చి అభివృద్ధి బాట పట్టించారు ఎస్టీ సబ్ ప్లాన్ కింద ప్రత్యేక నిధులు ఇచ్చిన మంత్రి కేటీఆర్ దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు : మంత్రి వేముల మానాల గ్రామంలో అభివృద్ధి పనుల �