v సీపీ నాగరాజుకు బహిరంగ క్షమాపణ చెప్పాలిదళిత సంఘాల ఆధ్వర్యంలో అర్వింద్ దిష్టిబొమ్మ దహనంనిజామాబాద్ నాల్గోటౌన్ పోలీస్స్టేషన్లో నాయకుల ఫిర్యాదుఖలీల్వాడి/నిజామాబాద్ క్రైం, జనవరి 29 : నిజామాబాద్ జి�
సదాశివనగర్, జనవరి 29 : డ్వాక్రా సంఘాల మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా రిలయన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ రమేశ్, సదాశివనగర్ ఐకేపీ ఏపీఎం రాజిరెడ్డి అన్నారు. మండల అధ్యక్షురాలు సర�
ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ కమిటీ సభ్యులుతాడ్వాయి, జనవరి 29 : మండలపరిధిలోని సంతాయిపేట గ్రామశివారులో ఉన్న శ్రీభీమేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెల
కామారెడ్డి టౌన్, జనవరి 29: ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రైతు కల్లాలు నిర్మించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం ఉపాధి హామీ అధికార
పలు పాఠశాలల్లో నాలుగు సంవత్సరాల కిందటే ప్రారంభంప్రభుత్వ తాజా నిర్ణయంతో మరింత సంతోషం వ్యక్తంచేస్తున్న తల్లిదండ్రులునిజాంసాగర్, జనవరి 28: ఇంగ్లిష్ మీడియం చదువంటేనే ఖర్చుతో కూడుకున్నది.. ప్రైవేటు పాఠశా�
దళితుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంరాష్ట్రంలో ఎక్కడైనా యూనిట్ను ఏర్పాటుచేసుకోవచ్చుఫిబ్రవరి 5లోగా లబ్ధిదారుల ఎంపిక, మార్చి 30లోగా గ్రౌండింగ్కామారెడ్డి జిల్లాలో 340 యూనిట్లునిజాంసాగర్ మండలానికి రూ.50కోట్�
పేదవర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యతెలుగుతో సమానంగా ఆంగ్లంలో విద్యా బోధనసీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారుప్రభుత్వ నిర్ణయాన్నిమనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం..నమస్తే తె�
కామారెడ్డి టౌన్, జనవరి 28: జిల్లాలో అర్హులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ల
నిజామాబాద్ రూరల్/ ఇందల్వాయి, జనవరి 28: విజయ డెయిరీకి పాలు పోసే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజయ డెయిరీ జనరల్
గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలునిజామాబాద్ జిల్లాలో 550 మందికి రూ.55 కోట్లుత్వరలో దళిత మేధావులు, పారిశ్రామిక వర్గాలతో సమావేశం‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డిని�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 24: జిల్లాలో జ్వరసర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతు�
విద్యానగర్, జనవరి 24 : ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం లాంటిది. దేశాభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేసేవారిని ఎన్నుకోవడానికి ఓటు ఒక చక్కటి మార్గంగా పనిచేస్తుంది. ఓటు హక్కును పొందడానికి పద్దెనిమిది
సుల్తాన్బజార్ : అర్ధరాత్రి సమయంలో వ్యాయామం ఏంటని అడిగిన పాపానికి నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని సైకోగా మారిన కొడుకు అతి దారుణంగా హతమార్చిన ఘటన సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు�
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అడ్మినిస్ట్రేటర్గా బాధ్యతలు.. కామారెడ్డి, జనవరి 21 : కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కె.చంద్రమోహన్ను నియమిస్తు చ