బాన్సువాడ రూరల్, జనవరి 4: రాష్ట్రంలో రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చె�
విద్యానగర్, జనవరి 2 : కామారెడ్డి జిల్లాలో సోమవారం నుంచి 15 -18 సంవత్సరాలలోపు వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం జిల్లాలో అన్ని ఏర్ప�
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డి 10తేదీ వరకు అమలులో ఆంక్షలు కామారెడ్డి టౌన్, జనవరి 2: ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించిందని, వ�
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన అన్నదాతలు, నాయకులు కామారెడ్డి, డిసెంబర్ 30 : రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలుచేస్తూ సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడయ్
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ఉండవుప్రభుత్వం చెప్పినట్లు చేస్తే వరి కన్నా అధిక లాభాలుబీజేపీ రూపంలో యాసంగి సాగునూ వెంటాడుతున్న ప్రమాదంగ్రామాల్లో రైతులను తప్పుదోవ పట్టిస్తున్న కమలం నేతలునిజామాబాద్, డిస�
పనిదినాల కల్పనలో కామారెడ్డి జిల్లా ముందడుగుజిల్లాలో కూలీలకు రూ.128.21కోట్ల చెల్లింపులు2,80,982 మందికి ఉపాధిరైతులకు ఊతం.. కూలీలకు వరం రెక్కాడితే గాని డొక్కాడని పేదలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం �
ఖాతాల్లో పెట్టుబడి సాయం జమనిజామాబాద్ జిల్లాలో 81,017 మందికి తొలివిడతలో అందిన నగదు రూ.24.47 కోట్లురైతుల్లో హర్షాతిరేకాలు.. కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకంరైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమఖలీల్వాడి/శక్కర్
అన్ని తానై సేవలు చేస్తున్న భర్త పండరిపెండ్లయిన 7 నెలలకే బ్రెయిన్ ట్యూమర్దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని విన్నపంకామారెడ్డి టౌన్, డిసెంబర్ 28 : కలిసి సంతోషంగా బతకాలనుకున్న జంటపై విధి పగబట్టింది. ఎన్నో ఆశ
పసుపు బోర్డు ఏదంటూ నిలదీతలుగో బ్యాక్ అంటూ నినాదాలురైతులపైకి దూసుకెళ్లిన కారు…!అప్రమత్తతతో తప్పిన ప్రమాదంకాన్వాయ్లోని వాహనంతగిలి హోంగార్డుకు గాయాలు నిజామాబాద్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ డిచ్పల్�
నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 26: ప్రజల సహకారంతో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేస్తామని సీపీ నాగరాజు అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించ
సదాశివనగర్, డిసెంబర్ 26 : జిల్లా ఆదర్శ రైతుగా ఎంపికైన సదాశివనగర్ ఉపసర్పంచ్ వంకాయల రవి (ఉప సర్పంచ్)ని ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ�
బీబీపేట్, డిసెంబర్ 26 : మండలంలోని తుజాల్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఆదివారంతో సంపూర్ణమ య్యాయి. ఉదయం పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మాధవానంద సరస్వతీ స్