పేదవర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యతెలుగుతో సమానంగా ఆంగ్లంలో విద్యా బోధనసీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారుప్రభుత్వ నిర్ణయాన్నిమనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం..నమస్తే తె�
కామారెడ్డి టౌన్, జనవరి 28: జిల్లాలో అర్హులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ల
నిజామాబాద్ రూరల్/ ఇందల్వాయి, జనవరి 28: విజయ డెయిరీకి పాలు పోసే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజయ డెయిరీ జనరల్
గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలునిజామాబాద్ జిల్లాలో 550 మందికి రూ.55 కోట్లుత్వరలో దళిత మేధావులు, పారిశ్రామిక వర్గాలతో సమావేశం‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డిని�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 24: జిల్లాలో జ్వరసర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతు�
విద్యానగర్, జనవరి 24 : ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం లాంటిది. దేశాభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేసేవారిని ఎన్నుకోవడానికి ఓటు ఒక చక్కటి మార్గంగా పనిచేస్తుంది. ఓటు హక్కును పొందడానికి పద్దెనిమిది
సుల్తాన్బజార్ : అర్ధరాత్రి సమయంలో వ్యాయామం ఏంటని అడిగిన పాపానికి నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని సైకోగా మారిన కొడుకు అతి దారుణంగా హతమార్చిన ఘటన సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు�
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అడ్మినిస్ట్రేటర్గా బాధ్యతలు.. కామారెడ్డి, జనవరి 21 : కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కె.చంద్రమోహన్ను నియమిస్తు చ
రూ.3.5 లక్షల సొత్తు స్వాధీనం.. పరారీలో మరో ఇద్దరు కామారెడ్డి టౌన్, జనవరి 21 : ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద రూ.3.5 లక్షల సొత్
బృందాలు ఇంటింటికీ తిరిగి పరీక్షించాలి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ సేవలు అందించాలి కలెక్టర్లతో వీసీలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు గ్రామానికో నోడల్
గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే తాడ్వాయి మండలంలో నలుగురు విద్యార్థుల గుర్తింపు లింగంపేట / తాడ్వాయి, జనవరి 18 : లింగంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో బడిబయటి విద్యార్థుల గుర్తింపు సర్వే కొనసాగుతున్నట్లు మండల
తొలిదశలో బోధన్ – భైంసా మధ్య నిర్మాణం ఎన్హెచ్61కి అనుబంధంగా..మద్నూర్ నుంచి భైంసా వరకు రహదారి ఇప్పటికే ఫస్ట్ఫేజ్ సర్వే పూర్తిచేసిన ఎన్హెచ్ఏఐ.. త్వరలో టెండర్లు రెంజల్, జనవరి 18: జాతీయ రహదారుల నిర్మా�
ఎల్లారెడ్డి రూరల్, జనవరి 18 : జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, లేకపోతే జరిమానా తప్పదని ఎల్లారెడ్డి ఎస్సై మధుసూదన్రెడ్డి హెచ్చరించారు. ఎల్లారెడ్డి పట్ట