నూతన జోనల్ విధానం ప్రకారమే పోస్టింగ్లుప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కౌన్సెలింగ్ ప్రక్రియకొత్తగా జిల్లాలు మారిన వారికే వర్తించనున్న బదిలీలుఉమ్మడి జిల్లాలో 13,621 మంది జిల్లా కేడర్ ఉద్యోగులునిజామాబాద్
మెండోరా, డిసెంబర్ 25 : ఎస్సారెస్పీ నుంచి లక్ష్మీ కాలువకు ప్రజాప్రతినిధులు, అధికారులు శనివారం నీటిని విడుదల చేశారు. టీఆర్ఎస్ ముప్కాల్ మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్, ఎస్ఈ కరుణాకర్ హెడ్ రెగ్యులేట�
తాడ్వాయి, డిసెంబర్ 25 : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సీఎంఆర్ఎఫ్తో పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 26 మందికి సీఎంఆర�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 25 : జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నూతన దుస్తులు ధరించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు ఏసు�
కామారెడ్డి, డిసెంబర్ 24: కరోనా వ్యాక్సినేషన్ను కామారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం వేగవంతంగా చేపడుతున్నది. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, రేషన్ దుకాణాలు, కమ్యూనిటీ వార్డులు, కాలనీల్లో ప్రత్యేక కేంద్రాల ద�
ఎంపీ బీబీపాటిల్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన ద్వారా వృద్ధులు, దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ పైలట్ జిల్లాగా కామారెడ్డి ఎంపిక జిల్లాలో 4,549 మందికి లబ్ధి కామారెడ్డి టౌన్, డిసెంబర్ 23 : వయోవృద్ధులకు సేవ చేస్తే
వీసీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ కామారెడ్డి టౌన్/ నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 22 : స్పెషల్ సమ్మరి రివిజన్ -2022లో భాగంగా వచ్చిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని రాష్ట్ర ఎన్న�
మార్చిలోపు ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు.. ఆయా శాఖల్లో అమలవుతున్న పథకాల వివరాల సేకరణ ఉమ్మడి జిల్లాలో 3.70 లక్షల మంది దళిత జనాభా నిజాంసాగర్లో ఇప్పటికే పూర్తయిన లబ్ధిదారుల ఎంపిక తాజాగా రూ.50కోట్లు విడుద
అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ పెద్దపీటధరణితో భూ సమస్యలకు పరిష్కారంపంట కొనుగోళ్లతో అన్నదాతకు చేయూతరైతుబంధు, రైతుబీమాతో ఆర్థిక స్వావలంబనఏటా పెరుగుతున్న పంటల సాగు విస్తీర్ణం కామారెడ్డి, డిసెం�
డిచ్పల్లి/ఇందూరు, డిసెంబర్ 21: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలకు చెందిన 3,4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య డి.రవీందర్ గుప్తా, రిజిస్ట్రార్ ఆచార్య కె.శివశంకర్, పరీక్షల న
ఎల్లారెడ్డి, డిసెంబర్ 21: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని పలు గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు కొనుగోలు చేయడానికి ఆయన చెక్కులను మ
విక్రయంతో రైతులకు ఉపాధితక్కువ విస్తీర్ణంతో ఎక్కువ రాబడి ధర్పల్లి/ బిచ్కుంద, డిసెంబర్ 21: ఉపాయం ఉండాలే గాని ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు.. అన్న చందంగా ప్రస్తుత పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఉల్లినారు�
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన బైక్ కూతురు మృతి.. తల్లిదండ్రులకు గాయాలు కామారెడ్డి మండలం శాబ్దిపూర్ వద్ద ఘటన ఎంతో ఆనందంగా వివాహ వేడుకకు వెళ్తున్న ఆ కుటుంబంలో విషాదం నిండింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన సంఘటన�