వడ్ల కొనుగోలు అంశంలో బీజేపీది కక్షపూరిత వైఖరి ప్రెస్మీట్లో రాష్ట్ర మంత్రి వేముల,టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఎంపీ అర్వింద్ బతుకంతా అవినీతిమయమని మండిపాటు నిజామాబాద్, ఏప్రిల్ 3(నమస్తే
పోచారం కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదు.. ఎవరి చరిత్ర ఏమిటో అందరికీ తెలుసు.. విలేకరుల సమావేశంలో బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణా రెడ్డి బీర్కూర్, ఏప్రిల్ 3 : రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న పోచారం శ్రీనివ�
రాజంపేట వాసి ఫిర్యాదుతో విచారణ వేగిరం సాంకేతిక పరిజ్ఞానంతో ఆధారాల సేకరణ నిందితుడు మంచిర్యాల జిల్లావాసి నగదు, సెల్ఫోన్లు, సిమ్కార్డులు స్వాధీనం భిక్కనూర్, ఏప్రిల్ 3 : ‘నేను బ్యాంక్ నుంచి ఫీల్డ్ అసి�
ఉచిత శిక్షణ కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 3,527 మంది హాజరు పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 3: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల �
అలరించిన కవి సమ్మేళనం ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన కవులు, రచయితలు ‘నిశ్శబ్ద రహస్యం’, ‘జీవనంలో గమనం’ పుస్తకాల ఆవిష్కరణ బోధన్, ఏప్రిల్ 3: పట్టణంలోని శక్కర్నగర్ రామాలయం కల్యాణ మండపంలో పంప సాహితీ పీఠం పుష్క
సమరం మోగించిన స్థానిక ప్రజాప్రతినిధులు ఉమ్మడి జిల్లాలో వేయికి పైగా గ్రామపంచాయతీల్లో నిరసనలు తెలంగాణ వడ్లను కేంద్రం కొనాలంటూ తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించిన పాలకమండలి సభ్యులు నిజామాబాద్, మార్చి 26 (నమ�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ బాలరాజుతో కలిసి లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ నస్రుల్లాబాద్, మార్చి 26 : తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు ప్రభుత్వం పెద్దపీట వేస్త�
భారీ విస్తీర్ణంలో అర్బన్ పార్కు రూ.20కోట్లతో అభివృద్ధి పనులు అడవిలో కలియదిరిగిన ఎమ్మెల్యేలు 470 ఎకరాల్లో చిన్నాపూర్లో ఏర్పాటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవతో పనులు ముగ్ధులైన ఆర్టీసీ చైర్మన్ బ�
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అక్బర్నగర్లోని ప్రకృతి ఆశ్రమంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం హాజరైన సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ రుద్రూర్, మార్చి 26 : ప్రకృతి ఆశ్రమం �
దళిత విద్యార్థులకు స్కాలర్షిప్లు కామారెడ్డి జిల్లాలో 5,418 దరఖాస్తులు దాఖలు 2021-22లో రాజీవ్ విద్యా దీవెన కింద రూ.56.12లక్షల చెల్లింపు న్యూ స్కీమ్ కింద రూ. 44.68 లక్షలు విద్యార్థుల ఖాతాలకు బదిలీ ప్రతి దళిత విద్యా�
‘దళితబంధు’ లబ్ధిదారులతో కలెక్టర్ జితేశ్ పాటిల్ విద్యానగర్, మార్చి 26 : దళితబంధు పథకం లబ్ధిదారులు అనుభవం ఉన్న రంగాల్లో ఉపాధి పొందేలా యూనిట్లను మూడు రోజుల్లో ఎంచుకోవాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అ�
కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుగా వాళ్ల పార్టీ చక్కదిద్దుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ సూచించారు.
రైతును కుదేలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏటా పత్తి గింజలపై పెరుగుతున్న ఆర్థిక భారం విత్తన కంపెనీలకు లాభం చేకూరుస్తున్న మోదీ సర్కారు నిర్ణయాలు నిజామాబాద్, మార్చి 18, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం సేక�