రూ.3.5 లక్షల సొత్తు స్వాధీనం.. పరారీలో మరో ఇద్దరు కామారెడ్డి టౌన్, జనవరి 21 : ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద రూ.3.5 లక్షల సొత్
బృందాలు ఇంటింటికీ తిరిగి పరీక్షించాలి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ సేవలు అందించాలి కలెక్టర్లతో వీసీలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు గ్రామానికో నోడల్
గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే తాడ్వాయి మండలంలో నలుగురు విద్యార్థుల గుర్తింపు లింగంపేట / తాడ్వాయి, జనవరి 18 : లింగంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో బడిబయటి విద్యార్థుల గుర్తింపు సర్వే కొనసాగుతున్నట్లు మండల
తొలిదశలో బోధన్ – భైంసా మధ్య నిర్మాణం ఎన్హెచ్61కి అనుబంధంగా..మద్నూర్ నుంచి భైంసా వరకు రహదారి ఇప్పటికే ఫస్ట్ఫేజ్ సర్వే పూర్తిచేసిన ఎన్హెచ్ఏఐ.. త్వరలో టెండర్లు రెంజల్, జనవరి 18: జాతీయ రహదారుల నిర్మా�
ఎల్లారెడ్డి రూరల్, జనవరి 18 : జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, లేకపోతే జరిమానా తప్పదని ఎల్లారెడ్డి ఎస్సై మధుసూదన్రెడ్డి హెచ్చరించారు. ఎల్లారెడ్డి పట్ట
భిక్కనూర్ మాజీ జడ్పీటీసీ భూకబ్జా చేశాడని యువరైతు ఆత్మహత్యాయత్నం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి కామారెడ్డి, జనవరి 7: భిక్కనూర్ మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ నాయకుడు బండమీది సాయాగౌడ్తోపాటు మరో వ్యక్తి తమ భ
నిజామాబాద్లో ఒక్కరోజే 30,కామారెడ్డిలో 5 కేసులు నమోదు నిర్లక్ష్యం వీడాలంటున్న వైద్యాధికారులు ఖలీల్వాడి, జనవరి 6 : నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగి ప్రజలకు దడపుట్టిస్తున్నాయి. జిల్లావ�
అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని అసహనం ఆయా శాఖలు తీరు మార్చుకోవాలని సూచన వాడీవేడిగా కామారెడ్డి జడ్పీ సమావేశం కామారెడ్డి టౌన్, జనవరి 5: అధికారుల తీరుపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తంచేశా�
నిజామాబాద్కు మూడు, కామారెడ్డికి ఒకటి మంజూరుకాలనీల్లోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలుపెద్ద దవాఖానలకు పరుగులు తీయాల్సిన అవసరమే లేదిక..పల్లె దవాఖానల మాదిరిగానే ఏర్పాటు కానున్న బస్తీ వైద్యశాలలునిజామాబాద్
పొరుగు రాష్ర్టాలతో పరేషాన్స్వీయ నియంత్రణ, టీకాతోనే కట్టడికామారెడ్డి, జనవరి 4 : కామారెడ్డి జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. అమెరికా నుంచి ఇటీవలే ఎల్లారెడ్డికి వచ్చిన వ్యక్తికి పాజిటివ్గా నిర్ధార�
లాభాల దిశగా సంస్థకార్గో ద్వారా రూ. 60లక్షల ఆదాయంపార్సిల్ ద్వారా రూ. 3.40కోట్ల రాబడిసంబురాలు చేసుకుంటున్న ఆర్టీసీ సిబ్బందిఖలీల్వాడి, జనవరి 4: టీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించే దిశ గా సంస్థ వ్యూహాలు కొనసాగ�
బాన్సువాడ, జనవరి 4: వ్యవసాయ రంగంలో రైతుబంధు ప్రపంచంలోనే అత్యుత్తమ పథకంగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో రైతుబంధు ఉత్సవాల నిర్వహణ, అభివృద్ధి పనులపై ప్రజాప్ర�
గాంధారి/పిట్లం/మద్నూర్/నిజాంసాగర్/బిచ్కుంద, జనవరి 4 : జిల్లాలో 15 నుంచి18 ఏండ్ల పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. గాంధారి మండలంలో మంగళవారం 432 మందికి టీకాలు వేసినట్లు వైద్యాధికారుల�