ఏది కల్తీ... ఏది స్వచ్ఛం, ఏది అసలు.. ఏది నకిలీ. ఏ వస్తువు కొన్నా ప్రతి ఒక్కరిలో ఈ ప్రశ్నలు తలెత్తుతాయి. కష్టపడి కొనుగోలు చేసిన ప్రతి వస్తువు సరైన ధర, తూకం, నాణ్యత ఉండాలని వినియోగదారులు కోరుకుంటారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ప్రజాప్రతినిధులు, నాయకులు సోమవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు హైదరాబాద్కు తరలివెళ్లి పుష్పగుచ్ఛాలను అందజే�
మార్చి నెలాఖరులోగా దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ సహా సంబంధిత శాఖల అధికారులు నేరుగా లబ్ధిదారు�
దవాఖానలకు ఊపిరి పోసిన వేముల మనసున్న నాయకుడిగా మన్ననలు నేడు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జన్మదిన వేడుకలు కమ్మర్పల్లి, మార్చి 13: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు అఖండ మెజార్
ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి, టీఎన్జీవోస్ అధ్వర్యంలో కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలోని పలు గ్రామాల్లో ఉపాధిహామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించారు. లింగంపేట మండల కేంద్రం లోని మూడో వార్డులో రూ.5 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను టీఆర్ఎస్ యూత్ విభా�
నిజాం కట్టడాలు చరిత్రకు ఆనవాళ్లని, వందేండ్ల క్రితం నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరకుండా ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
8 కళాశాలలకు రూ.1000కోట్ల కేటాయింపు పరిశీలనలో కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానం, భిక్కనూర్ మండలంలోని భూములు పూర్తిస్థాయిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం కామారెడ్డి, మార్చి 12 : నాలుగు జ�
ప్రభుత్వ పాఠశాలల్లో పోటీ తత్వం పెరిగింది నెమ్లి పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన స్పీకర్ పోచారం విద్యార్థులతో కలిసి ప్రార్థన చేసిన సభాపతి నస్రుల్లాబాద్, మార్చి 12: విద్యారంగానికి ప్రభుత్వం అధ�
బీర్కూర్/ సదాశివనగర్, మార్చి 12 : మండలాల్లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం అధికారులకు సంబంధించిన సమాచారం లేకుండా పోతున్నది. ఒకవేళ ఉన్నా పాత అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు ఉంటున్నాయి. �