8 కళాశాలలకు రూ.1000కోట్ల కేటాయింపు పరిశీలనలో కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానం, భిక్కనూర్ మండలంలోని భూములు పూర్తిస్థాయిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం కామారెడ్డి, మార్చి 12 : నాలుగు జ�
ప్రభుత్వ పాఠశాలల్లో పోటీ తత్వం పెరిగింది నెమ్లి పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన స్పీకర్ పోచారం విద్యార్థులతో కలిసి ప్రార్థన చేసిన సభాపతి నస్రుల్లాబాద్, మార్చి 12: విద్యారంగానికి ప్రభుత్వం అధ�
బీర్కూర్/ సదాశివనగర్, మార్చి 12 : మండలాల్లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం అధికారులకు సంబంధించిన సమాచారం లేకుండా పోతున్నది. ఒకవేళ ఉన్నా పాత అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు ఉంటున్నాయి. �
లింగంపేట/ తాడ్వాయి/బిచ్కుంద, మార్చి 12 : లింగంపేట మండలకేంద్రంలోని దాసరివాడలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విఠల్రెడ్డి శనివారం ప్రారంభించారు. కన్నాపూర్ తండాలో రోడ్డు పనులను సర్ప�
బోధన్కు చేరుకున్న వైద్య విద్యార్థి నిజాముద్దీన్ బోధన్, మార్చి 12: ఉక్రెయిన్లో వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లిన బోధన్కు చెందిన ఎండీ నిజాముద్దీన్ శనివారం తెల్లవారు జామున స్వగ్రామానికి సురక్షితంగ
రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని విప్ గంప గోవర్ధన్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ మహిళాబంధు సంబురాలను జిల్లాలో ఆదివారం ఘనంగా ప్రారంభించారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలకేంద్రంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు.
నియోజకవర్గంలో గూడులేని ప్రతి పేద కుటుంబానికీ డబుల్బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణలోని 4వ వార్డులో కొనసాగుతున్న 40 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను �
తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవని శాసనసభ స్పీకర్ పోచా రం శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఎస్సారెస్పీ జలవిద్యుత్ కేంద్రంలో 100 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి 15 ఏండ్ల తరువాత రికార్డు ఈ నెలాఖరు వరకు మరింత పెరిగే అవకాశం ఆనందంలో అధికారులు, సిబ్బంది మెండోరా, మార్చి 5 : ఎస్సారెస్పీ జల విద్యుత్ క
అందుకనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి న్యాయ వ్యవస్థకు న్యాయవాదులే పునాదులు నిజామాబాద్లో ప్రత్యేక పోక్సో కోర్టును ప్రారంభించిన రాష్ట్ర హైకోర్టు జడ్జి విజయ్సేన్రెడ్డి నిజామాబాద్ లీగ�
అంబేద్కర్నగర్ పాఠశాలలో ప్రైవేటుకు దీటుగా సౌకర్యాలు పెరిగిన విద్యార్థుల సంఖ్య ‘మన ఊరు – మన బడి’తో మరింత మెరుగయ్యే అవకాశం విద్యానగర్, మార్చి 5: పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో వారికి కార్ప�