గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలకేంద్రంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు.
నియోజకవర్గంలో గూడులేని ప్రతి పేద కుటుంబానికీ డబుల్బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణలోని 4వ వార్డులో కొనసాగుతున్న 40 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను �
తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవని శాసనసభ స్పీకర్ పోచా రం శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఎస్సారెస్పీ జలవిద్యుత్ కేంద్రంలో 100 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి 15 ఏండ్ల తరువాత రికార్డు ఈ నెలాఖరు వరకు మరింత పెరిగే అవకాశం ఆనందంలో అధికారులు, సిబ్బంది మెండోరా, మార్చి 5 : ఎస్సారెస్పీ జల విద్యుత్ క
అందుకనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి న్యాయ వ్యవస్థకు న్యాయవాదులే పునాదులు నిజామాబాద్లో ప్రత్యేక పోక్సో కోర్టును ప్రారంభించిన రాష్ట్ర హైకోర్టు జడ్జి విజయ్సేన్రెడ్డి నిజామాబాద్ లీగ�
అంబేద్కర్నగర్ పాఠశాలలో ప్రైవేటుకు దీటుగా సౌకర్యాలు పెరిగిన విద్యార్థుల సంఖ్య ‘మన ఊరు – మన బడి’తో మరింత మెరుగయ్యే అవకాశం విద్యానగర్, మార్చి 5: పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో వారికి కార్ప�
ప్రారంభమైన కుస్తీ పోటీల సీజన్ పల్లెల్లో తగ్గని ఆదరణ గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం పోటీల్లో స్థానికులతోపాటు, మహారాష్ట్ర పహిల్వాన్లు.. విజేతలకు నగదుతోపాటు, వెండి కడాల బహూకరణ.. గాంధారి, మార్చి 5: ప్రస్�
మహిళల సంక్షేమానికి ప్రభుత్వ కృషి నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ ఖలీల్వాడి, మార్చి 5: చిన్నారులకు మొదటి గురువు అంగన్వాడీ టీచర్ అని నిజామాబాద్ అర్బన్�
హామీలను పట్టించుకోని ఎంపీ ధర్మపురి అర్వింద్ బాండ్పేపర్ రాసి రైతులను దగా చేసిన ఎంపీ పాదయాత్రలో రైతుఐక్యవేదిక నాయకుల ఆగ్రహం ఆర్మూర్, మార్చి 5: పసుపు బోర్డు ఏర్పాటు చేసేంత వరకు పోరాటం చేస్తామని రైతు ఐక�
రాష్ట్రంలో మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు అత్యుత్తమమైన వైద్య సేవలు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లే కుండా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో వినూత్నమైన పథకాలు దరి చేరుతున్నాయి.
విజయ డెయిరీకి పాలుపోసే పాడిరైతులకు చెల్లించే ధరను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గతనెల ఫిబ్రవరి 16 నుంచే అమల్లోకి వస్తుందని సంస్థ జిల్లా మేనేజర్ రమేశ్ మంగళవారం తెలిపారు.