సమరం మోగించిన స్థానిక ప్రజాప్రతినిధులు ఉమ్మడి జిల్లాలో వేయికి పైగా గ్రామపంచాయతీల్లో నిరసనలు తెలంగాణ వడ్లను కేంద్రం కొనాలంటూ తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించిన పాలకమండలి సభ్యులు నిజామాబాద్, మార్చి 26 (నమ�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ బాలరాజుతో కలిసి లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ నస్రుల్లాబాద్, మార్చి 26 : తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు ప్రభుత్వం పెద్దపీట వేస్త�
భారీ విస్తీర్ణంలో అర్బన్ పార్కు రూ.20కోట్లతో అభివృద్ధి పనులు అడవిలో కలియదిరిగిన ఎమ్మెల్యేలు 470 ఎకరాల్లో చిన్నాపూర్లో ఏర్పాటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవతో పనులు ముగ్ధులైన ఆర్టీసీ చైర్మన్ బ�
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అక్బర్నగర్లోని ప్రకృతి ఆశ్రమంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం హాజరైన సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ రుద్రూర్, మార్చి 26 : ప్రకృతి ఆశ్రమం �
దళిత విద్యార్థులకు స్కాలర్షిప్లు కామారెడ్డి జిల్లాలో 5,418 దరఖాస్తులు దాఖలు 2021-22లో రాజీవ్ విద్యా దీవెన కింద రూ.56.12లక్షల చెల్లింపు న్యూ స్కీమ్ కింద రూ. 44.68 లక్షలు విద్యార్థుల ఖాతాలకు బదిలీ ప్రతి దళిత విద్యా�
‘దళితబంధు’ లబ్ధిదారులతో కలెక్టర్ జితేశ్ పాటిల్ విద్యానగర్, మార్చి 26 : దళితబంధు పథకం లబ్ధిదారులు అనుభవం ఉన్న రంగాల్లో ఉపాధి పొందేలా యూనిట్లను మూడు రోజుల్లో ఎంచుకోవాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అ�
కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుగా వాళ్ల పార్టీ చక్కదిద్దుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ సూచించారు.
రైతును కుదేలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏటా పత్తి గింజలపై పెరుగుతున్న ఆర్థిక భారం విత్తన కంపెనీలకు లాభం చేకూరుస్తున్న మోదీ సర్కారు నిర్ణయాలు నిజామాబాద్, మార్చి 18, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం సేక�
అంబరాన్నంటిన హోలీ సంబురాలు రంగుల్లో మునిగితేలిన జనం వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు హున్సాలో ఉత్కంఠగా సాగిన పిడిగుద్దులాట నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 18 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా�
దోమకొండ, మార్చి 18 : మండలంలోని సంగమేశ్వర్లో ఎంపీపీ శారద, జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్గౌడ్ సీసీ రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. ఉపాధిహామీ నిధులు రూ.5లక్షలు, జిల్లా పరిషత్�
హున్సాలో ఏండ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు ఐదు నిమిషాలపాటు సాగిన పిడిగుద్దులాట తరలివచ్చిన మహారాష్ట్ర వాసులు బోధన్ రూరల్, మార్చి 18: బోధన్ మండలం హున్సా గ్రామంలో హో�
పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల ఫిర్యాదు రేవంత్ పర్యటనకు ముందు బయటపడిన నాయకుల విభేదాలు ఎల్లారెడ్డి, మార్చి 18 : ప్రజా సమస్యలపై పోరాటం పేరుతో తలపెట్టిన మన ఊరు-మన పోరు సభ విషయంలో కాంగ్రెస్లోని రెండు వర్గాల మ�
ధరణి టౌన్షిప్లోని ప్లాట్ల వేలం ద్వారా రూ.34.19 కోట్ల ఆదాయం వచ్చిందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. కామారెడ్డిలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో గురువారం ధరణి టౌన్ షిప్ ప్లాట్ల వేలం నిర్వహించారు.
ఉపాధి హామీ, సెర్ప్, మెప్మా ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశార