లింగంపేట, మే17: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నంబర్వన్ స్థానంలో ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మ
దోమకొండ, మే 17 : తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు రవాణా, మిల్లర్ల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పేర్కొన్నారు. దోమకొండ మండల కేంద్రంతోపాటు సంగమేశ్వర్, లింగుపల్లి గ్రా
పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలి లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించొద్దు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డిలో ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించిన విప్ కామారెడ్డి, మే 17: కష్టపడితే ఏదైనా సాధ్యమే�
అన్నదాతకు ‘అకాల’ కష్టాలు తడిసి ముద్దయిన ధాన్యం రాశులు నేలవాలిన వరి పైర్లు బలమైన గాలులకు విరిగిపడ్డ చెట్లు, స్తంభాలు పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా కామారెడ్డి, మే 16: అకాల వర్షంతో ఉమ్మడి జిల్లాలో �
నిరంతర విద్యుత్తో వ్యాపార, వాణిజ్యరంగాల్లో వెలుగులు.. జిరాక్స్ సెంటర్ మొదలు మాల్స్ వరకు.. అన్నింటా వెలుగుజిలుగులు చిరు వ్యాపారులకు వరంగా మారిన నిరంతర విద్యుత్ సరఫరా నాటి చీకటిని తలుచుకొని.. నేటి మార�
పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం తడిసిన ధాన్యం, నేలకొరిగిన పంటలు నేలరాలిన మామిడికాయలు పిడుగుపాటుకు జీవాల మృతి లింగంపేట/ఎల్లారెడ్డి రూరల్/తాడ్వాయి/బీబీపేట్/కామారెడ్డి రూరల్/విద్యానగర్/రామార�
జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, నాయకులు నిజాంసాగర్/ ఎల్లారెడ్డి/ పిట్లం / గాంధారి/ బాన్సువాడ రూరల్/ బీర్కూర్, మే 4 : రైతుల మేలు �
ఎస్పీ శ్రీనివాస్రెడ్డి నాగిరెడ్డిపేట్లో 33 సీసీ కెమెరాలు ప్రారంభం నాగిరెడ్డిపేట్, మే 4 : ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రిచవచ్చని ఎస్పీ శ్రీనివాస్రెడ్�
విస్తృతంగా అవగాహన కల్పిస్త్తున్న వ్యవసాయ శాఖ పత్తి, పొద్దుతిరుగుడు, అపరాలు పండించాలని ప్రచారం వానకాలం సాగు అంచనాలు సిద్ధం చేసిన అధికారులు 5,09,398 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం నిజామాబాద్, మే 2 (నమస్తే తెలంగ�
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లల్లో సదుపాయాల కల్పన మన ఊరు-మన బడి’ని విజయవంతం చేయాలి ప్రజలు, ప్రజాప్రతినిధులకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపు ప్రభుత్వ బడుల్లో అభివృద్ధి పనులు ప్రారంభం వేల్పూర�