మార్చి నెలాఖరులోగా దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ సహా సంబంధిత శాఖల అధికారులు నేరుగా లబ్ధిదారు�
దవాఖానలకు ఊపిరి పోసిన వేముల మనసున్న నాయకుడిగా మన్ననలు నేడు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జన్మదిన వేడుకలు కమ్మర్పల్లి, మార్చి 13: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు అఖండ మెజార్
ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి, టీఎన్జీవోస్ అధ్వర్యంలో కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలోని పలు గ్రామాల్లో ఉపాధిహామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించారు. లింగంపేట మండల కేంద్రం లోని మూడో వార్డులో రూ.5 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను టీఆర్ఎస్ యూత్ విభా�
నిజాం కట్టడాలు చరిత్రకు ఆనవాళ్లని, వందేండ్ల క్రితం నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరకుండా ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
8 కళాశాలలకు రూ.1000కోట్ల కేటాయింపు పరిశీలనలో కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానం, భిక్కనూర్ మండలంలోని భూములు పూర్తిస్థాయిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం కామారెడ్డి, మార్చి 12 : నాలుగు జ�
ప్రభుత్వ పాఠశాలల్లో పోటీ తత్వం పెరిగింది నెమ్లి పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన స్పీకర్ పోచారం విద్యార్థులతో కలిసి ప్రార్థన చేసిన సభాపతి నస్రుల్లాబాద్, మార్చి 12: విద్యారంగానికి ప్రభుత్వం అధ�
బీర్కూర్/ సదాశివనగర్, మార్చి 12 : మండలాల్లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం అధికారులకు సంబంధించిన సమాచారం లేకుండా పోతున్నది. ఒకవేళ ఉన్నా పాత అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు ఉంటున్నాయి. �
లింగంపేట/ తాడ్వాయి/బిచ్కుంద, మార్చి 12 : లింగంపేట మండలకేంద్రంలోని దాసరివాడలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విఠల్రెడ్డి శనివారం ప్రారంభించారు. కన్నాపూర్ తండాలో రోడ్డు పనులను సర్ప�
బోధన్కు చేరుకున్న వైద్య విద్యార్థి నిజాముద్దీన్ బోధన్, మార్చి 12: ఉక్రెయిన్లో వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లిన బోధన్కు చెందిన ఎండీ నిజాముద్దీన్ శనివారం తెల్లవారు జామున స్వగ్రామానికి సురక్షితంగ
రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని విప్ గంప గోవర్ధన్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ మహిళాబంధు సంబురాలను జిల్లాలో ఆదివారం ఘనంగా ప్రారంభించారు.