కామారెడ్డి టౌన్, డిసెంబర్ 16 : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 20వ తేదీలోగా పూర్తిచేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం సహకార పౌర సర
ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుపలు మండలాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి వేములబాల్కొండ (ముప్కాల్ )/ మెండోరా, డిసెంబర్ 13 : గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ దవాఖానల ద్వారా కార్పొరేట్ త�
వచ్చే నెల నుంచి అంగన్వాడీ సిబ్బందిఖాతాల్లోకి పెరిగిన జీతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తున్న సీఎం కేసీఆర్ అంగన్వాడీలకు మానవీయ కోణంలో ముఖ్యమంత్రి ఆసరా నిజామాబాద్, డిసెంబర్ 13(నమస్తే తెలంగాణ ప్ర�
వరికొయ్యలకు నిప్పు పెడితే అనర్థాలుభూసారం దెబ్బతినే అవకాశంకలియదున్నితేనే మేలు ఆర్మూర్, డిసెంబర్ 13 ;అప్పటి రోజుల్లో రైతులు వరిని మొదళ్ల వరకు కోసేవారు. పశువులు ఎక్కువగా, వరిసాగు తక్కువగా ఉండడంతో గడ్డివా
ప్రభుత్వ పాఠశాలలకు ఎమ్మెల్సీ కవిత నిధుల మంజూరుమౌలిక సౌకర్యాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిఉమ్మడి జిల్లాలోని పలు స్కూళ్లలో సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి చర్యలుఒక్కో పాఠశాలకు రూ. 1.60 లక్షల నిధులు మంజూరు చేసి
8.5 తులాల బంగారు నగలు స్వాధీనంమరొకరి కోసం గాలింపువివరాలను వెల్లడించిన నగర సీఐ సత్యనారాయణనిజామాబాద్ క్రైం, డిసెంబర్ 13 : మహారాష్ట్రతో పాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అ
కామారెడ్డి టౌన్, డిసెంబర్ 13 : ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సహకార అధికారులు, ట్రాన్స్పోర్టర్లత�
నిజామాబాద్ ఆబ్కారీ శాఖలో ఇష్టారాజ్యం బహిరంగంగా సహకరిస్తున్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తంతు కొత్తగా వ్యాపారంలోకి వచ్చిన వారిపై లిక్కర్బాబుల పెత్తనం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ �
కామారెడ్డి, డిసెంబర్ 12: పెట్టుబడి కోసం అన్నదాత తిప్పలు పడకుండా భరోసానిస్తున్నది రైతుబంధు పథకం. ఏడేండ్ల కిందట.. ప్రతి సీజన్లో దుక్కి దున్ని నేలను సిద్ధం చేసుకుని విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులకు మాత్రం
లింగంపేట, డిసెంబర్12: విద్యార్థులు ఓపెన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పరిశీలకురాలు పద్మశ్రీ అన్నారు. మండలకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఓపెన్ తరగతులను ఆమె పరిశీలిం
నవీపేట, డిసెంబర్ 12: సామాజిక సేవలో భాగంగా యూవీకెన్ ఫౌండేషన్ చేపడుతున్న సేవలు అభినందనీయమని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మండలంలోని జన్నేపల్లి మహేశ్వరీ గార్డెన్ లో ప్రముఖ క్రికెటర్ యు
బోధన్ అయ్యప్ప ఆలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా..పాల్గొన్న గురు మదనానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామిబోధన్, డిసెంబర్ 12: పట్టణంలోని భీమునిగుట్టపై ఉన్న శ్రీ ఏకచక్రపుర అయ్య ప్ప స్వామి ఆలయ 25వ వార్షికోత్
కామారెడ్డి జిల్లాలో చివరి దశకు ప్రక్రియ సేకరణ పూర్తయిన 175 సెంటర్ల మూసివేత ధాన్యం రవాణాకు 7 సెక్టార్ల గుర్తింపు నిత్యం పర్యవేక్షిస్తున్న మంత్రి ప్రశాంత్రెడ్డి 4.50లక్షల టన్నులకు గాను 4.37లక్షల టన్నుల కొనుగో�
సీరియల్ నంబర్ ప్రకారమేవడ్ల కాంటాలు తేమ ఉండడంతోనే ధాన్యం సేకరణలో ఆలస్యం కామారెడ్డి, డిసెంబర్ 8: వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పా�