పనిదినాల కల్పనలో కామారెడ్డి జిల్లా ముందడుగుజిల్లాలో కూలీలకు రూ.128.21కోట్ల చెల్లింపులు2,80,982 మందికి ఉపాధిరైతులకు ఊతం.. కూలీలకు వరం రెక్కాడితే గాని డొక్కాడని పేదలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం �
ఖాతాల్లో పెట్టుబడి సాయం జమనిజామాబాద్ జిల్లాలో 81,017 మందికి తొలివిడతలో అందిన నగదు రూ.24.47 కోట్లురైతుల్లో హర్షాతిరేకాలు.. కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకంరైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమఖలీల్వాడి/శక్కర్
అన్ని తానై సేవలు చేస్తున్న భర్త పండరిపెండ్లయిన 7 నెలలకే బ్రెయిన్ ట్యూమర్దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని విన్నపంకామారెడ్డి టౌన్, డిసెంబర్ 28 : కలిసి సంతోషంగా బతకాలనుకున్న జంటపై విధి పగబట్టింది. ఎన్నో ఆశ
పసుపు బోర్డు ఏదంటూ నిలదీతలుగో బ్యాక్ అంటూ నినాదాలురైతులపైకి దూసుకెళ్లిన కారు…!అప్రమత్తతతో తప్పిన ప్రమాదంకాన్వాయ్లోని వాహనంతగిలి హోంగార్డుకు గాయాలు నిజామాబాద్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ డిచ్పల్�
నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 26: ప్రజల సహకారంతో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేస్తామని సీపీ నాగరాజు అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించ
సదాశివనగర్, డిసెంబర్ 26 : జిల్లా ఆదర్శ రైతుగా ఎంపికైన సదాశివనగర్ ఉపసర్పంచ్ వంకాయల రవి (ఉప సర్పంచ్)ని ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ�
బీబీపేట్, డిసెంబర్ 26 : మండలంలోని తుజాల్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఆదివారంతో సంపూర్ణమ య్యాయి. ఉదయం పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మాధవానంద సరస్వతీ స్
నూతన జోనల్ విధానం ప్రకారమే పోస్టింగ్లుప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కౌన్సెలింగ్ ప్రక్రియకొత్తగా జిల్లాలు మారిన వారికే వర్తించనున్న బదిలీలుఉమ్మడి జిల్లాలో 13,621 మంది జిల్లా కేడర్ ఉద్యోగులునిజామాబాద్
మెండోరా, డిసెంబర్ 25 : ఎస్సారెస్పీ నుంచి లక్ష్మీ కాలువకు ప్రజాప్రతినిధులు, అధికారులు శనివారం నీటిని విడుదల చేశారు. టీఆర్ఎస్ ముప్కాల్ మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్, ఎస్ఈ కరుణాకర్ హెడ్ రెగ్యులేట�
తాడ్వాయి, డిసెంబర్ 25 : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సీఎంఆర్ఎఫ్తో పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 26 మందికి సీఎంఆర�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 25 : జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నూతన దుస్తులు ధరించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు ఏసు�
కామారెడ్డి, డిసెంబర్ 24: కరోనా వ్యాక్సినేషన్ను కామారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం వేగవంతంగా చేపడుతున్నది. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, రేషన్ దుకాణాలు, కమ్యూనిటీ వార్డులు, కాలనీల్లో ప్రత్యేక కేంద్రాల ద�