కామారెడ్డి టౌన్, డిసెంబర్ 13 : ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సహకార అధికారులు, ట్రాన్స్పోర్టర్లత�
నిజామాబాద్ ఆబ్కారీ శాఖలో ఇష్టారాజ్యం బహిరంగంగా సహకరిస్తున్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తంతు కొత్తగా వ్యాపారంలోకి వచ్చిన వారిపై లిక్కర్బాబుల పెత్తనం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ �
కామారెడ్డి, డిసెంబర్ 12: పెట్టుబడి కోసం అన్నదాత తిప్పలు పడకుండా భరోసానిస్తున్నది రైతుబంధు పథకం. ఏడేండ్ల కిందట.. ప్రతి సీజన్లో దుక్కి దున్ని నేలను సిద్ధం చేసుకుని విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులకు మాత్రం
లింగంపేట, డిసెంబర్12: విద్యార్థులు ఓపెన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పరిశీలకురాలు పద్మశ్రీ అన్నారు. మండలకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఓపెన్ తరగతులను ఆమె పరిశీలిం
నవీపేట, డిసెంబర్ 12: సామాజిక సేవలో భాగంగా యూవీకెన్ ఫౌండేషన్ చేపడుతున్న సేవలు అభినందనీయమని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మండలంలోని జన్నేపల్లి మహేశ్వరీ గార్డెన్ లో ప్రముఖ క్రికెటర్ యు
బోధన్ అయ్యప్ప ఆలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా..పాల్గొన్న గురు మదనానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామిబోధన్, డిసెంబర్ 12: పట్టణంలోని భీమునిగుట్టపై ఉన్న శ్రీ ఏకచక్రపుర అయ్య ప్ప స్వామి ఆలయ 25వ వార్షికోత్
కామారెడ్డి జిల్లాలో చివరి దశకు ప్రక్రియ సేకరణ పూర్తయిన 175 సెంటర్ల మూసివేత ధాన్యం రవాణాకు 7 సెక్టార్ల గుర్తింపు నిత్యం పర్యవేక్షిస్తున్న మంత్రి ప్రశాంత్రెడ్డి 4.50లక్షల టన్నులకు గాను 4.37లక్షల టన్నుల కొనుగో�
సీరియల్ నంబర్ ప్రకారమేవడ్ల కాంటాలు తేమ ఉండడంతోనే ధాన్యం సేకరణలో ఆలస్యం కామారెడ్డి, డిసెంబర్ 8: వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పా�
భూములు కోల్పోయిన రైతులకు మరోచోట భూమి కేటాయిస్తాం వద్దనుకుంటే నష్టపరిహారం అందిస్తాం రైతులతో ప్రత్యేక సమావేశంలో కామారెడ్డి కలెక్టర్, ఎమ్మెల్యే సురేందర్ కామారెడ్డి, డిసెంబర్ 6: సదాశివనగర్ మండలం జనగామ
బీపీ,షుగర్ రోగులకు ఊరట నెలకు సరిపడా మందులు ఇంటి వద్దే ఉచితంగా పంపిణీ నడి వయస్సు వారికి సబ్ సెంటర్లలో అందజేత త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు కామారెడ్డి జిల్లాలో 48,258 మందికి ప్రయోజనం విద్యానగర్, డిస�
మిశ్రమ సాగు విధానం లాభదాయకం చీడపీడలు ఉండవు..భూసారం తగ్గదు.. పంటల రక్షణకు ఇదే ఉత్తమ మార్గం : నిపుణులు రెండు పంటలూ కలిసి వస్తే ఇక లాభమే వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్ధితులు ఎలా ముంచుకొస్త�
జిల్లా నుంచి ఢిల్లీ దాక రైతు కోసం గళమెత్తిన టీఆర్ఎస్ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు గల్లీ నుంచి ఢిల్లీకి చేరినటీఆర్ఎస్ ఉద్యమం బీజేపీ రెండు నాల్కల ధోరణిపై రై
కామారెడ్డి వైద్యారోగ్యశాఖ కార్యాలయం అస్తవ్యస్తం మూడున్నరేండ్లలో ముగ్గురు డీఎంహెచ్వోల బదిలీ గ్రూపు తగదాలతో రచ్చకెక్కుతున్న అధికారులు, సిబ్బంది తాజాగా వైద్యాధికారిణి సరెండర్ కామారెడ్డి, నవంబర్ 30 : క