భూములు కోల్పోయిన రైతులకు మరోచోట భూమి కేటాయిస్తాం వద్దనుకుంటే నష్టపరిహారం అందిస్తాం రైతులతో ప్రత్యేక సమావేశంలో కామారెడ్డి కలెక్టర్, ఎమ్మెల్యే సురేందర్ కామారెడ్డి, డిసెంబర్ 6: సదాశివనగర్ మండలం జనగామ
బీపీ,షుగర్ రోగులకు ఊరట నెలకు సరిపడా మందులు ఇంటి వద్దే ఉచితంగా పంపిణీ నడి వయస్సు వారికి సబ్ సెంటర్లలో అందజేత త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు కామారెడ్డి జిల్లాలో 48,258 మందికి ప్రయోజనం విద్యానగర్, డిస�
మిశ్రమ సాగు విధానం లాభదాయకం చీడపీడలు ఉండవు..భూసారం తగ్గదు.. పంటల రక్షణకు ఇదే ఉత్తమ మార్గం : నిపుణులు రెండు పంటలూ కలిసి వస్తే ఇక లాభమే వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్ధితులు ఎలా ముంచుకొస్త�
జిల్లా నుంచి ఢిల్లీ దాక రైతు కోసం గళమెత్తిన టీఆర్ఎస్ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు గల్లీ నుంచి ఢిల్లీకి చేరినటీఆర్ఎస్ ఉద్యమం బీజేపీ రెండు నాల్కల ధోరణిపై రై
కామారెడ్డి వైద్యారోగ్యశాఖ కార్యాలయం అస్తవ్యస్తం మూడున్నరేండ్లలో ముగ్గురు డీఎంహెచ్వోల బదిలీ గ్రూపు తగదాలతో రచ్చకెక్కుతున్న అధికారులు, సిబ్బంది తాజాగా వైద్యాధికారిణి సరెండర్ కామారెడ్డి, నవంబర్ 30 : క
నిజాంసాగర్/ ఎల్లారెడ్డి రూరల్, నవంబర్ 29 : బృహత్ ప్రకృతి వనాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామశివారులో పది ఎకరాల స్థలంలో ఏర్పాటు �
ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తప్పనిసరినిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డినిజామాబాద్సిటీ, నవంబర్ 29: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యం�
జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ప్రజలుటీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకంపిట్లం/ ఆర్మూర్/ నందిపేట/మాక్లూర్/ నవీపేట/కోటగిరి/బోధన్, నవంబర్ 29: ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర�
ఇందూరు, నవంబర్ 29: జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లా జట్లు సత్తాచాటాయి. చాంపియన్షిప్ను కైవస
కాసేపటికే మరణించిన రోగి.. కామారెడ్డి జిల్లాలో విషాదం గాంధారి/కురవి, నవంబర్ 28: గుండెపోటు వచ్చిన వ్యక్తికి చికిత్స చేస్తూ ఓ వైద్యుడు గుండెపోటుతోనే ప్రాణాలు వదిలారు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి�
నాటి యాసంగి పంటలే నేడు అవసరంవరికి బదులు ఈ పంటలే మేలుకేంద్రం వరి కొనలేమంటున్న వేళ ప్రత్యామ్నాయం ఆవసరంభూసారానికి దోహదం కమ్మర్పల్లి, నవంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సౌకర్యాన్ని గణనీయంగా పెంచడంతో వర