ఎంపీ బీబీపాటిల్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన ద్వారా వృద్ధులు, దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ పైలట్ జిల్లాగా కామారెడ్డి ఎంపిక జిల్లాలో 4,549 మందికి లబ్ధి కామారెడ్డి టౌన్, డిసెంబర్ 23 : వయోవృద్ధులకు సేవ చేస్తే
వీసీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ కామారెడ్డి టౌన్/ నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 22 : స్పెషల్ సమ్మరి రివిజన్ -2022లో భాగంగా వచ్చిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని రాష్ట్ర ఎన్న�
మార్చిలోపు ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు.. ఆయా శాఖల్లో అమలవుతున్న పథకాల వివరాల సేకరణ ఉమ్మడి జిల్లాలో 3.70 లక్షల మంది దళిత జనాభా నిజాంసాగర్లో ఇప్పటికే పూర్తయిన లబ్ధిదారుల ఎంపిక తాజాగా రూ.50కోట్లు విడుద
అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ పెద్దపీటధరణితో భూ సమస్యలకు పరిష్కారంపంట కొనుగోళ్లతో అన్నదాతకు చేయూతరైతుబంధు, రైతుబీమాతో ఆర్థిక స్వావలంబనఏటా పెరుగుతున్న పంటల సాగు విస్తీర్ణం కామారెడ్డి, డిసెం�
డిచ్పల్లి/ఇందూరు, డిసెంబర్ 21: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలకు చెందిన 3,4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య డి.రవీందర్ గుప్తా, రిజిస్ట్రార్ ఆచార్య కె.శివశంకర్, పరీక్షల న
ఎల్లారెడ్డి, డిసెంబర్ 21: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని పలు గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు కొనుగోలు చేయడానికి ఆయన చెక్కులను మ
విక్రయంతో రైతులకు ఉపాధితక్కువ విస్తీర్ణంతో ఎక్కువ రాబడి ధర్పల్లి/ బిచ్కుంద, డిసెంబర్ 21: ఉపాయం ఉండాలే గాని ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు.. అన్న చందంగా ప్రస్తుత పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఉల్లినారు�
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన బైక్ కూతురు మృతి.. తల్లిదండ్రులకు గాయాలు కామారెడ్డి మండలం శాబ్దిపూర్ వద్ద ఘటన ఎంతో ఆనందంగా వివాహ వేడుకకు వెళ్తున్న ఆ కుటుంబంలో విషాదం నిండింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన సంఘటన�
కామారెడ్డి టౌన్, డిసెంబర్ 16 : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 20వ తేదీలోగా పూర్తిచేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం సహకార పౌర సర
ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుపలు మండలాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి వేములబాల్కొండ (ముప్కాల్ )/ మెండోరా, డిసెంబర్ 13 : గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ దవాఖానల ద్వారా కార్పొరేట్ త�
వచ్చే నెల నుంచి అంగన్వాడీ సిబ్బందిఖాతాల్లోకి పెరిగిన జీతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తున్న సీఎం కేసీఆర్ అంగన్వాడీలకు మానవీయ కోణంలో ముఖ్యమంత్రి ఆసరా నిజామాబాద్, డిసెంబర్ 13(నమస్తే తెలంగాణ ప్ర�
వరికొయ్యలకు నిప్పు పెడితే అనర్థాలుభూసారం దెబ్బతినే అవకాశంకలియదున్నితేనే మేలు ఆర్మూర్, డిసెంబర్ 13 ;అప్పటి రోజుల్లో రైతులు వరిని మొదళ్ల వరకు కోసేవారు. పశువులు ఎక్కువగా, వరిసాగు తక్కువగా ఉండడంతో గడ్డివా
ప్రభుత్వ పాఠశాలలకు ఎమ్మెల్సీ కవిత నిధుల మంజూరుమౌలిక సౌకర్యాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిఉమ్మడి జిల్లాలోని పలు స్కూళ్లలో సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి చర్యలుఒక్కో పాఠశాలకు రూ. 1.60 లక్షల నిధులు మంజూరు చేసి
8.5 తులాల బంగారు నగలు స్వాధీనంమరొకరి కోసం గాలింపువివరాలను వెల్లడించిన నగర సీఐ సత్యనారాయణనిజామాబాద్ క్రైం, డిసెంబర్ 13 : మహారాష్ట్రతో పాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అ