గాంధారి/ ఎల్లారెడ్డి/పిట్లం/ నిజాంసాగర్/ బీర్కూర్/నవంబర్ 14 : జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ విగ్రహాలు, చ�
విప్ గోవర్ధన్ | జిల్లాలోని కామారెడ్డి నియోజికవర్గంలో 39 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుంచి మంజూరైన 19 లక్షల 80 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదివారం పంపిణీ చేశారు.
సంఖ్యాబలం లేక విలవిల్లాడుతున్న కాంగ్రెస్, బీజేపీ గత ఉప ఎన్నికల్లో డిపాజిట్ సైతం దక్కించుకోని దుస్థితి ఈసారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపని ప్రతిపక్ష పార్టీలు రేపు ఓటరు ముసాయిదా జాబితా ప్రదర్శించనున్న ఈ
ఆశాజనకంగా కంది సాగుజిల్లాలో 17,600 ఎకరాల్లో..గాంధారి, నవంబర్ 13 : పప్పుదినుసు పంటల్లో ఒకటైన కంది పంటను సాగుచేసిన రైతుల పంట పండనున్నది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాల్లో కందిసాగు విస్తీర్ణం తగ్గినప్పట�
పన్నెండేండ్లుగా అభాగ్యులకు సేవలురెండు శాశ్వత సేవా కార్యక్రమాలుపర్యావరణపై అవగాహన కార్యక్రమాలునేత్ర వైద్యంపై ప్రత్యేక దృష్టిప్రతి ఏటా జిల్లాస్థాయి ఉత్తమ అవార్డులు పిట్లం, నవంబర్ 13: ఎంత సంపాదించినా అం�
వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సిందే..వీసీలో మంత్రి హరీశ్రావు ఆదేశంనిజామాబాద్ సిటీ/కామారెడ్డి టౌన్, నవంబర్ 13: వ్యాక్సినేషన్లో వందశాతం పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని, వైద్యశాఖ సిబ్బం�
కామారెడ్డి జిల్లాలో మూడు పోలింగ్ కేంద్రాలు ఓటింగ్సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించాలి విలేకరుల సమావేశంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కామారెడ్డి టౌన్, నవంబర్ 10 : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీ�
సుభాష్రెడ్డి స్ఫూర్తితో ‘శ్రీమంతులు’ముందుకురావాలి బీబీపేట జూనియర్ కళాశాలను హీరో మహేశ్బాబుతో ప్రారంభిద్దాం మా నాయనమ్మ ఊరులోపాఠశాలను అభివృద్ధి చేస్తా బీబీపేట ప్రభుత్వ పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ
Minister KTR | ఓ వైపు పరిపాలన, సంక్షేమం, మరో వైపు అభివృద్ధి పనులతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది చెందుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు, నేతలు మన పాలనను పొగిడ�
KTR | టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. బీబీపేట మండలంలోని జనగామ గ్రామంలో రూ.6 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రులు సబితా ఇంద్రార�
టీఆర్ఎస్లో చేరికలు | టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగాజిల్లా కేంద్రానికి చెందిన వంద మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్ష�