పిట్లం/ నాగిరెడ్డిపేట్/ మద్నూర్/లింగంపేట, నవంబర్ 22 : జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లోని అభివృద్ధి పనులను అధికారులు సోమవారం పరిశీలించారు. పిట్లం మండలకేంద్రంలోని బృహత్ ప్రకృతివనాన్ని ఎంపీడీవో వెం�
ఎల్లారెడ్డి/నిజాంసాగర్/దోమకొండ, అక్టోబర్ 22 : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతున్నది. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సోమవారం 13 మందికి ఫస్ట్ డోస్, 18 మందికి సెకండ్ డోస్ �
నిజామాబాద్ రూరల్/ ఇందూరు, నవంబర్ 22 : సమాజంలో ప్రతిఒక్కరినీ సన్మార్గం వైపు నడిపించేది దైవభక్తియేనని దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. నిజామాబాద్ నగర శివారులోని గంగస్థాన్ ఫేస్-2 �
ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలునిజామాబాద్ జిల్లాలో 54,878 ఎకరాల భూములు అనుకూలంకామారెడ్డిలో 65,052 ఎకరాల గుర్తింపు8,039 ఎకరాల్లో సాగుకు 2178 మంది దరఖాస్తుకామారెడ్డి, నవంబర్ 21;రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నా�
సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీఉమ్మడి జిల్లాలో తొమ్మిది దవాఖానల్లో ఏర్పాట్లుకామారెడ్డి, నవంబర్ 21: ఇక నుంచి ప్రభుత్వ దవాఖానల్లో రాత్రి సమయాల్లో కూడ�
నిజామాబాద్ రూరల్, నవంబర్ 21 : మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. చెరువుల్లో చేప పిల్లలను పెంచి ఉపాధి పొందుతున్న మత్స్య�
బోధన్, నవంబర్ 21 : కమ్మ కులస్తులు సమాజంలో మంచిని పెంచుతూ అన్ని రంగాల్లో రాణించాలని, తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. బోధ
బీర్కూర్, నవంబర్ 21: తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనుమరాలు స్నిగ్ధారెడ్డి వివాహం రోహిత్రెడ్డితో హైదరాబాద్లోని శంషాబాద్లో ఉన్న వీఎన్ఆర్ ఫామ్స్లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగి�
సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటనజిల్లావ్యాప్తంగా వెల్లువెత్తిన సంబురాలువడ్ల కొనుగోలుపైనా కేంద్రం దిగిరావాలంటున్న రైతులునిజామాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చలికి వణు
నిజామాబాద్ సిటీ, నవంబర్ 19: జిల్లాలో మ ద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 102 మద్యం దుకాణాలకు 1672 దరఖాస్తులు రాగా ఇందులో నిజామాబాద్ పరిధిలో 733, బోధన్ పరిధిలో185, ఆ�
తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 19. సాహిత్య రంగంలో యువత కనిపించడం లేదనే వాదనకు తెలంగాణ సారస్వత పరిషత్తు నడుం బిగించి పాఠశాల స్థాయి నుంచే వందలాదిగా కవులు, రచయితలను తయారుచేసేందుకు పూనుకోవడం హర్షించదగిన విషయమన�
తాడ్వాయి, నవంబర్ 19 : మండలపరిధిలోని బ్రహ్మాజివాడి గ్రామశివారులో సిద్ధులగుట్టపై ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయం వద్ద జాతరను శుక్రవారం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే జాతరలో ఎల్లారెడ్డి ఎ�
కామారెడ్డి టౌన్, నవంబర్ 19: బాలికలు ఆపద వచ్చినప్పుడు 1098 నంబర్కు ఫోన్ చేయాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారిణి సరస్వతి అన్నారు. జాతీయ బాలల స్నేహపూరిత వారోత్సవాల్లో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ, రోజ్�