కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని స్థానికులు రెడ్హ్యండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. జార్ఖాండ్ రాష్ట్రానికి చెందిన సురుజ్ కుమార్, కరీంనగర
కామారెడ్డి టౌన్ : కుటుంబ కలహాలు, ఆర్థిక గోడవలతో భార్య,భర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనికి చెందిన పో
స్వరాష్ట్రంలో ఆలయాలకు పూర్వవైభవం తెలంగాణ తిరుమల ఆలయాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి రూ.23 కోట్ల నిధుల మంజూరుతో కొనసాగుతున్న పనులు ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ�
నిజాంసాగర్/ పిట్లం/ సదాశివనగర్, అక్టోబర్ 30 : జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, సొసైటీ చైర్మన్లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్�
అనుమతులు లేకుండా పటాకుల విక్రయం కామారెడ్డి, అక్టోబర్ 30 : దీపావళి పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో నిబంధనలను పాటించకుండా పటాకుల దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. జనావాసాల మధ్య, రద్దీగా ఉన్న ప్రాంతాల్ల�
సొంత బాబాయిని కత్తితో నరికి చంపిన యువకుడు మాక్లూర్ మండలం క్రిష్ణానగర్లో కలకలం.. పరారీలో నిందితుడు రంగంలోకి క్లూస్టీమ్ చందూర్, అక్టోబర్ 28 : వ్యవసాయ భూమిని తన పేరుపైన రాసి ఇవ్వలేదనే కోపంతో కొడుకు తల్�
బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని బాన్సువాడ- బీర్కూర్ ప్రధాన రహదారి పై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పట్టణ సీఐ రామకృష్ణా రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా
వాడీవేడిగా కొనసాగిన మండల సర్వసభ్య సమావేశం ఎడపల్లి (శక్కర్నగర్), అక్టోబర్ 23: ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం వాడీవేడిగ�
జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు నిజామాబాద్ డివిజన్ పరిధిలో 45 మందిపై కేసులు నమోదు రూ. రెండు లక్షల విలువైన గుట్కా పట్టివేత ఇందూరు, అక్టోబర్ 23 : నిషేధిత తంబాకు ఉత్పత్తులు, మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపా
కామారెడ్డి : దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా నిలుస్తుందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి �
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి బాన్సువాడ, అక్టోబర్ 21: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర