Minister KTR | ఓ వైపు పరిపాలన, సంక్షేమం, మరో వైపు అభివృద్ధి పనులతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది చెందుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు, నేతలు మన పాలనను పొగిడ�
KTR | టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. బీబీపేట మండలంలోని జనగామ గ్రామంలో రూ.6 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రులు సబితా ఇంద్రార�
టీఆర్ఎస్లో చేరికలు | టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగాజిల్లా కేంద్రానికి చెందిన వంద మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్ష�
లింగంపేట : రాష్ట్రంలో ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ అన్నారు. శనివారం మండలంలోని ముంబాజీపేట గ్రామంలో ఏర�
బాన్సువాడ: గ్రామాల్లో దశాబ్దాల కాలంగా పోడు భూముల సమస్యతో పట్టాలు లేక ఇబ్బందుల పాలవుతున్న గిరిజన రైతాంగానికి శాశ్వత పరిష్కారం లభించనుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువ
కామారెడ్డిరూరల్ : తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్నారు. శుక్రవారం కామారెడ
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, నాయకులు పిట్లం/లింగంపేట/బిచ్కుంద/బాన్సువాడ /నాగిరెడ్డి పేట్, నవంబర్ 2 : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పలువురు ప్
అటవీ భూముల రక్షణకు సర్కారు పెద్దపీటఈ నెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణరెండు, మూడు గ్రామాలకు ఒక నోడల్ అధికారిఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగు చేస్తే పట్టాల రద్దుకు నిర్ణయంకామారెడ్డి జిల్లాలో 7వేల ఎకరాలకు
మోపాల్ (ఖలీల్వాడి), నవంబర్ 1 : దేశ నిర్మాణానికి ల్యాబ్లు ఎంతో అవసరమని, ఇక్కడ సమస్యల పరిష్కారానికి విద్యార్థుల మనస్తత్వం అలవడుతుందని జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ అన్నారు. సోమవారం మోపాల్ మం�
కామారెడ్డి టౌన్: అటవీ భూముల సంరక్షణ, పోడు వ్యవసాయంపై నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగ�
మద్నూర్ : పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా వ్యాపారులు చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. సోమవారం మండలంలోని కుర్లా గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించ