మోపాల్ (ఖలీల్వాడి), నవంబర్ 1 : దేశ నిర్మాణానికి ల్యాబ్లు ఎంతో అవసరమని, ఇక్కడ సమస్యల పరిష్కారానికి విద్యార్థుల మనస్తత్వం అలవడుతుందని జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ అన్నారు. సోమవారం మోపాల్ మం�
కామారెడ్డి టౌన్: అటవీ భూముల సంరక్షణ, పోడు వ్యవసాయంపై నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగ�
మద్నూర్ : పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా వ్యాపారులు చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. సోమవారం మండలంలోని కుర్లా గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించ
బీర్కూర్/ పిట్లం/ ఎల్లారెడ్డి రూరల్, అక్టోబర్ 31: బీర్కూర్ మండలకేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో ఆదివారం సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు వల్ల�
పిట్లం/ నిజాంసాగర్/ ఎల్లారెడ్డి రూరల్/ లింగంపేట/ మాచారెడ్డి, అక్టోబర్ 31 : జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, సొసైటీ చైర్మన్లు ఆదివారం ప్రారంభించారు. పిట్లం మండలం తి�
కుటుంబ కలహాలు, ఆర్థికపరమైన గొడవలే కారణం! కామారెడ్డి పట్టణ శివారులో మృతదేహాలు లభ్యం కామారెడ్డి టౌన్, అక్టోబర్ 31: కు టుంబ కలహాలు, ఆర్థికపరమైన గొ డవలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం వెలుగుల
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని స్థానికులు రెడ్హ్యండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. జార్ఖాండ్ రాష్ట్రానికి చెందిన సురుజ్ కుమార్, కరీంనగర
కామారెడ్డి టౌన్ : కుటుంబ కలహాలు, ఆర్థిక గోడవలతో భార్య,భర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనికి చెందిన పో
స్వరాష్ట్రంలో ఆలయాలకు పూర్వవైభవం తెలంగాణ తిరుమల ఆలయాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి రూ.23 కోట్ల నిధుల మంజూరుతో కొనసాగుతున్న పనులు ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ�
నిజాంసాగర్/ పిట్లం/ సదాశివనగర్, అక్టోబర్ 30 : జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, సొసైటీ చైర్మన్లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్�
అనుమతులు లేకుండా పటాకుల విక్రయం కామారెడ్డి, అక్టోబర్ 30 : దీపావళి పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో నిబంధనలను పాటించకుండా పటాకుల దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. జనావాసాల మధ్య, రద్దీగా ఉన్న ప్రాంతాల్ల�