స్థానిక సంస్థల ప్రతినిధిగా కల్వకుంట్ల కవిత తనదైన ముద్ర..రాజకీయాలకు అతీతంగాసామాజిక సేవఉమ్మడి జిల్లా ప్రజలకు అండగా ..మండలిలో స్థానిక గళం వినిపిస్తూ ప్రత్యేకతను చాటుతున్న నేత..నిజామాబాద్, అక్టోబర్ 11(నమస్�
ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిలో పోటీపడాలివేల్పూర్లో అభివృద్ధి పనులతోపాటు డబుల్బెడ్రూం ఇండ్లను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికులసంఘాల నూతన భవనాలకు నిధుల మంజూరువేల్పూర్, అక్టోబర్ 11: సీఎం
ఇందూరు, అక్టోబర్ 11 : కరోనా వైరస్ పుట్టుకతోపాటు దాని కారణంగా తలెత్తిన సమస్యలు, ఇబ్బందులు తదితర అంశాలపై పుస్తకాన్ని రాసిన మల్లవరపు చిన్నయ్యను ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఈ మేరకు ఆన్లైన్ ద
నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 11: జిల్లాలోని వివిధ గ్రామాల్లో బతుకమ్మను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. గతేడాది కరోనా కారణంగా వేడుకలకు దూరంగా ఉన్�
అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఆ ఇద్దరు కీలక వ్యక్తులుఆమ్యామ్యాలకు పాల్పడుతూ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న వైనంనియామకాలు చేపట్టవద్దని ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు46 నుంచి 130కి చేరిన అవుట్ సోర్సింగ్ ఉద్య�
నాగిరెడ్డిపేట్/తాడ్వాయి/ పిట్లం/ బీబీపేట్/ విద్యానగర్, అక్టోబర్ 10 : జిల్లావ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సైతం పలు గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు తీ
నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 10: పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేయగా, వారిని వివిధ జిల్లాల నాయకులు అభినందించారు. నిజామాబాద్ జిల్ల�
ఇందూరు, అక్టోబర్ 10 : రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి మౌంటైన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 8 పతకాలు సాధించినట్లు జిల్లా సైక్లింగ్
అనవసర ఆలోచనలతో ముప్పు ఉరుకుల పరుగుల జీవితంలో జాగ్రత్తలు అవసరం నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఖలీల్వాడి, అక్టోబర్ 9 : ప్రస్తుత కాలంలో చాలా మంది అన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేక బాధపడుతున్నారు. మరికొం
బీర్కూర్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన ఎంబు కిషన్ దుర్గా అమ్మవారికి సమర్పించేందుకు నాణేలతో కలశాన్ని తయారుచేశాడు. 7వ తరగతి చదువుకుని వ్యవసాయం చేసుకుంటున్న కిషన్ అందరి�
కామారెడ్డి, అక్టోబర్ 8 : అన్నదాతల కుటుంబాలకు రైతు బీమా పథకం కొండంత అండగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించి బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు వివిధ కారణాలతో మృతి చెందిన 3246 మంది కుటుంబాలకు భరోసా ద�
బాన్సువాడ : స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో 4వ జాతీయ స్కూల్గేమ్స్ చాంపియన్ షిప్ 2021 పోటీలు గోవాలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తున్న తెలంగాణ జట్టులోని బాన్�
నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సింగీతం, తెల్గపూర్, మగ్దుంపూర్, బ్రహ్మణపల్లి, వెల్గనూర్, గోర్గల్, అచ్చంపేట, మంగ్లూర్ గ్రామాలలో శుక్రవారం దళితబంధు పథకంపై అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఆయా గ్రామ�