సొంత బాబాయిని కత్తితో నరికి చంపిన యువకుడు మాక్లూర్ మండలం క్రిష్ణానగర్లో కలకలం.. పరారీలో నిందితుడు రంగంలోకి క్లూస్టీమ్ చందూర్, అక్టోబర్ 28 : వ్యవసాయ భూమిని తన పేరుపైన రాసి ఇవ్వలేదనే కోపంతో కొడుకు తల్�
బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని బాన్సువాడ- బీర్కూర్ ప్రధాన రహదారి పై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పట్టణ సీఐ రామకృష్ణా రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా
వాడీవేడిగా కొనసాగిన మండల సర్వసభ్య సమావేశం ఎడపల్లి (శక్కర్నగర్), అక్టోబర్ 23: ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం వాడీవేడిగ�
జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు నిజామాబాద్ డివిజన్ పరిధిలో 45 మందిపై కేసులు నమోదు రూ. రెండు లక్షల విలువైన గుట్కా పట్టివేత ఇందూరు, అక్టోబర్ 23 : నిషేధిత తంబాకు ఉత్పత్తులు, మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపా
కామారెడ్డి : దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా నిలుస్తుందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి �
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి బాన్సువాడ, అక్టోబర్ 21: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర
కామారెడ్డి జిల్లాలో 343 కొనుగోలు కేంద్రాలు ఈసారి 5 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం రైతు సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం (08468220051) ఏర్పాటు కొనుగోలు కేంద్ర�
ఎస్సారెస్పీలో లక్ష్యం దిశగా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 75 మిలియన్ యూనిట్లు ఇప్పటి వరకు 62.783 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి ఉత్పత్తికి దోహదపడుతున్న వరద ఉధృతి ఎస్సారెస్పీలో జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి జ�
పచ్చదనం సంతరించుకున్న పిట్లం మార్కెట్ కమిటీ కార్యాలయం సంరక్షిస్తున్న అధికారులు, సిబ్బంది ఆహ్లాదం పంచుతున్న ‘హరితహారం’ మొక్కలు చెట్ల కింద సేదదీరుతున్న అన్నదాతలు పిట్లం, అక్టోబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం �
నిజామాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.92 రికార్డు స్థాయిలో సెంచరీ దాటిన డీజిల్ ధర రూ.104.48 సిలిండర్ ధరను రూ.975.50కు చేర్చిన కేంద్ర సర్కార్ సామాన్యుల పరిస్థితి ఆగమ్యగోచరం కేంద్రం తీరుపై పేద, మధ్య తరగతి వర్గాల