నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 10: పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేయగా, వారిని వివిధ జిల్లాల నాయకులు అభినందించారు. నిజామాబాద్ జిల్ల�
ఇందూరు, అక్టోబర్ 10 : రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి మౌంటైన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 8 పతకాలు సాధించినట్లు జిల్లా సైక్లింగ్
అనవసర ఆలోచనలతో ముప్పు ఉరుకుల పరుగుల జీవితంలో జాగ్రత్తలు అవసరం నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఖలీల్వాడి, అక్టోబర్ 9 : ప్రస్తుత కాలంలో చాలా మంది అన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేక బాధపడుతున్నారు. మరికొం
బీర్కూర్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన ఎంబు కిషన్ దుర్గా అమ్మవారికి సమర్పించేందుకు నాణేలతో కలశాన్ని తయారుచేశాడు. 7వ తరగతి చదువుకుని వ్యవసాయం చేసుకుంటున్న కిషన్ అందరి�
కామారెడ్డి, అక్టోబర్ 8 : అన్నదాతల కుటుంబాలకు రైతు బీమా పథకం కొండంత అండగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించి బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు వివిధ కారణాలతో మృతి చెందిన 3246 మంది కుటుంబాలకు భరోసా ద�
బాన్సువాడ : స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో 4వ జాతీయ స్కూల్గేమ్స్ చాంపియన్ షిప్ 2021 పోటీలు గోవాలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తున్న తెలంగాణ జట్టులోని బాన్�
నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సింగీతం, తెల్గపూర్, మగ్దుంపూర్, బ్రహ్మణపల్లి, వెల్గనూర్, గోర్గల్, అచ్చంపేట, మంగ్లూర్ గ్రామాలలో శుక్రవారం దళితబంధు పథకంపై అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఆయా గ్రామ�
అధికారుల సమక్షంలో వాంగ్మూలం రికార్డు ఎడపల్లి ఎస్సై ఎల్లాగౌడ్ ఆధ్వర్యంలో విచారణ ఎడపల్లి (శక్కర్నగర్), అక్టోబర్ 7: ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన కల్లు ముస్తాదారు చేసిన ఫిర్యాదులో భా�
విదేశాల్లో ఉంటూ స్వగ్రామంలో మొక్కల పెంపకం చేపట్టిన రాజశేఖర్ సంరక్షణ కోసం రూ.5 లక్షల వరకు ఖర్చు హరితశోభ సంతరించుకున్న పాలెం మోర్తాడ్, అక్టోబర్ 7: ఎటు చూసినా కనిపించే పచ్చదనం మనిషి అవసరాలకు కనిపించకుండా�
ఇతర పంటల సాగు వైపు వరి రైతుల చూపుడిమాండ్ ఆధారంగా పంటలు వేయాలంటూ వ్యవసాయశాఖ అవగాహన సదస్సులుయాసంగిలో నిజామాబాద్ జిల్లాలో పెరుగనున్న శనగ, సన్ఫ్లవర్ సాగు విస్తీర్ణంబోధన్, అక్టోబర్ 6 : యాసంగి సీజన్లో �
కామారెడ్డి టౌన్, అక్టోబర్ 6 : వివిధ కార్యక్రమాలకు విశ్రాంత ఉద్యోగులు స్వచ్ఛందంగా సహకరించడం అభినందనీయమని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం ఏర
ఖలీల్వాడి, అక్టోబర్ 6: బతుకమ్మ పండుగ, దస రా ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. ప్రయాణికుల సౌకర్యార్థం రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అదనంగా స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేశామని రీజిన�
నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్నగర్ గ్రామంలో హెచ్పీ గ్యాస్ డీలర్ బచ్చు నాగరఘు మహావీర్(38) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సయ్యద్ హైమద్ తెలిపారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన