ప్రతి పని పారదర్శకంగా చేపట్టాలి సమస్యలను విద్యార్థి సంఘాలతో చర్చించి పరిష్కరించుకోవాలి nభర్తీ చేసిన పోస్టులను మీడియా ముఖంగా రద్దు చేసినట్లు ప్రకటించండి.. టీయూలో అవుట్ సోర్సింగ్ నియామకాలపై వీసీ, రిజి�
ప్రారంభానికి ముందు నుంచే మొక్కల పెంపకం ప్రస్తుతం ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్న ఆవరణ కామారెడ్డి, అక్టోబర్ 12 :హరితహారంతో కామారెడ్డి కొత్త కలేక్టరేట్ హరితవనంగా మారింది. అందమైన పూలమొక్కలతో పాటు నీడన
స్థానిక సంస్థల ప్రతినిధిగా కల్వకుంట్ల కవిత తనదైన ముద్ర..రాజకీయాలకు అతీతంగాసామాజిక సేవఉమ్మడి జిల్లా ప్రజలకు అండగా ..మండలిలో స్థానిక గళం వినిపిస్తూ ప్రత్యేకతను చాటుతున్న నేత..నిజామాబాద్, అక్టోబర్ 11(నమస్�
ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిలో పోటీపడాలివేల్పూర్లో అభివృద్ధి పనులతోపాటు డబుల్బెడ్రూం ఇండ్లను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికులసంఘాల నూతన భవనాలకు నిధుల మంజూరువేల్పూర్, అక్టోబర్ 11: సీఎం
ఇందూరు, అక్టోబర్ 11 : కరోనా వైరస్ పుట్టుకతోపాటు దాని కారణంగా తలెత్తిన సమస్యలు, ఇబ్బందులు తదితర అంశాలపై పుస్తకాన్ని రాసిన మల్లవరపు చిన్నయ్యను ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఈ మేరకు ఆన్లైన్ ద
నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 11: జిల్లాలోని వివిధ గ్రామాల్లో బతుకమ్మను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. గతేడాది కరోనా కారణంగా వేడుకలకు దూరంగా ఉన్�
అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఆ ఇద్దరు కీలక వ్యక్తులుఆమ్యామ్యాలకు పాల్పడుతూ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న వైనంనియామకాలు చేపట్టవద్దని ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు46 నుంచి 130కి చేరిన అవుట్ సోర్సింగ్ ఉద్య�
నాగిరెడ్డిపేట్/తాడ్వాయి/ పిట్లం/ బీబీపేట్/ విద్యానగర్, అక్టోబర్ 10 : జిల్లావ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సైతం పలు గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు తీ
నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 10: పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేయగా, వారిని వివిధ జిల్లాల నాయకులు అభినందించారు. నిజామాబాద్ జిల్ల�
ఇందూరు, అక్టోబర్ 10 : రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి మౌంటైన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 8 పతకాలు సాధించినట్లు జిల్లా సైక్లింగ్
అనవసర ఆలోచనలతో ముప్పు ఉరుకుల పరుగుల జీవితంలో జాగ్రత్తలు అవసరం నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఖలీల్వాడి, అక్టోబర్ 9 : ప్రస్తుత కాలంలో చాలా మంది అన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేక బాధపడుతున్నారు. మరికొం
బీర్కూర్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన ఎంబు కిషన్ దుర్గా అమ్మవారికి సమర్పించేందుకు నాణేలతో కలశాన్ని తయారుచేశాడు. 7వ తరగతి చదువుకుని వ్యవసాయం చేసుకుంటున్న కిషన్ అందరి�
కామారెడ్డి, అక్టోబర్ 8 : అన్నదాతల కుటుంబాలకు రైతు బీమా పథకం కొండంత అండగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించి బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు వివిధ కారణాలతో మృతి చెందిన 3246 మంది కుటుంబాలకు భరోసా ద�