ఇంజినీర్ ఉద్యోగానికి రాజీనామా 21ఏండ్లుగాఆశ్రమ జీవితం లోక కల్యాణార్థం17వేల కిలోమీటర్ల పాదయాత్ర 50కి పైగా పుస్తకాల రచన పూర్వజన్మ సంస్కారముల ప్రేరణతో యోగిగా మారాడు ఓ డిప్లొమా ఇంజినీర్. ఉద్యోగానికి రాజీనా�
ఉమ్మడి జిల్లాలో సీఆర్పీఎఫ్ సైకిల్ యాత్రకు ఘన స్వాగతంఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కన్యాకుమారి నుంచి ఢిల్లీకి బయల్దేరిన 21మంది..బృందంలో కాళ్లు లేని ఇద్దరు జవాన్లు డిచ్పల్లి, సెప్టెంబర్ 11: దేశ రక్�
కామారెడ్డిలో భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఆలయంవినాయక చవితికి ముస్తాబైన గుడినేటి నుంచి విశేష పూజా కార్యక్రమాలుతరలిరానున్న భక్తజనంవిద్యానగర్, సెప్టెంబర్ 9: నేడు వినాయక చవితి. విఘ్నాలు తొలగిం�
కష్టమొస్తే కుంగిపోవద్దునెగెటివ్ ఆలోచనల నుంచి బయటికి రావాలినేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం ఖలీల్వాడి, సెప్టెంబర్ 9: ఒంటరితనం.. వివా హ సంబంధాల కారణాలు, వరకట్న వేధింపులు, వివాహేతర సంబంధాలు, విడాకులు తీస
చేపలను దిగుమతి చేసుకునే అవసరం తెలంగాణకు లేకుండా పోయింది..జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టుల్లో 4.3 కోట్ల చేపపిల్లలను విడుదల చేస్తున్నాంమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడిఎస్సారెస్పీలో 62లక్షల చేపపిల్లల �
500 మందికి దుప్పట్లు,ఆహారం పంపిణీరెండోరోజూ కొనసాగిన భోజన వితరణ ఖలీల్వాడి, సెప్టెంబర్ 8: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది. దీంతో చలించిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుర
పరిరక్షణ కమిషన్ రాష్ట్ర సభ్యురాలు కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 7: బాలల రక్షణతో పాటు వారి హక్కులను కాపాడాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర సభ్యురాలు అపర్ణ అన్నారు. జిల్లాకేంద్రంలోని సమావేశపు మంద
ముందస్తుగానే అందివచ్చిన వానకాలంజోరు వానలతో కళకళలాడుతున్న చారిత్రక ప్రాజెక్టుసింగూర్ ప్రాజెక్టుకు భారీగా వస్తున్న వరదఒక వరద గేటు ద్వారా ‘సాగర్’లోకి నీటి విడుదలఆయకట్టు రైతుల్లో ఆనందంనిజామాబాద్, �
యంత్రాలతో ప్రసాదం తయారీరూ.13.8 కోట్లతో అధునాతన యంత్రాలుయాదాద్రి, సెప్టెంబర్ 6 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొత్త ఆలయం త్వరలో ప్రారంభం కానున్నది. అందుకనుగుణంగా పనులు జరుగుతున్నాయి. దర్శనానికి వచ్చే
ఎమ్మెల్యే షిండే, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజుకు దళితుల ఘన స్వాగతంద్విచక్రవాహనాలతో నిజాంసాగర్ మండలంలో భారీ ప్రదర్శనదళితుల ఆత్మగౌరవం కోసమే పథకానికి శ్రీకారం : ఎమ్మెల్యే షిండేనిజాంసాగర్, సెప్టెంబ�
కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తామైకు చేతికి అందితే ఏదైనా మాట్లాడుతారా..?తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలోనే లేదు : స్పీకర్ పోచారంబీర్కూర్, సెప్టెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశానిక