బాన్సువాడ : స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో 4వ జాతీయ స్కూల్గేమ్స్ చాంపియన్ షిప్ 2021 పోటీలు గోవాలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తున్న తెలంగాణ జట్టులోని బాన్�
నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సింగీతం, తెల్గపూర్, మగ్దుంపూర్, బ్రహ్మణపల్లి, వెల్గనూర్, గోర్గల్, అచ్చంపేట, మంగ్లూర్ గ్రామాలలో శుక్రవారం దళితబంధు పథకంపై అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఆయా గ్రామ�
అధికారుల సమక్షంలో వాంగ్మూలం రికార్డు ఎడపల్లి ఎస్సై ఎల్లాగౌడ్ ఆధ్వర్యంలో విచారణ ఎడపల్లి (శక్కర్నగర్), అక్టోబర్ 7: ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన కల్లు ముస్తాదారు చేసిన ఫిర్యాదులో భా�
విదేశాల్లో ఉంటూ స్వగ్రామంలో మొక్కల పెంపకం చేపట్టిన రాజశేఖర్ సంరక్షణ కోసం రూ.5 లక్షల వరకు ఖర్చు హరితశోభ సంతరించుకున్న పాలెం మోర్తాడ్, అక్టోబర్ 7: ఎటు చూసినా కనిపించే పచ్చదనం మనిషి అవసరాలకు కనిపించకుండా�
ఇతర పంటల సాగు వైపు వరి రైతుల చూపుడిమాండ్ ఆధారంగా పంటలు వేయాలంటూ వ్యవసాయశాఖ అవగాహన సదస్సులుయాసంగిలో నిజామాబాద్ జిల్లాలో పెరుగనున్న శనగ, సన్ఫ్లవర్ సాగు విస్తీర్ణంబోధన్, అక్టోబర్ 6 : యాసంగి సీజన్లో �
కామారెడ్డి టౌన్, అక్టోబర్ 6 : వివిధ కార్యక్రమాలకు విశ్రాంత ఉద్యోగులు స్వచ్ఛందంగా సహకరించడం అభినందనీయమని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం ఏర
ఖలీల్వాడి, అక్టోబర్ 6: బతుకమ్మ పండుగ, దస రా ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. ప్రయాణికుల సౌకర్యార్థం రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అదనంగా స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేశామని రీజిన�
నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్నగర్ గ్రామంలో హెచ్పీ గ్యాస్ డీలర్ బచ్చు నాగరఘు మహావీర్(38) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సయ్యద్ హైమద్ తెలిపారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన
చేపల వేటకు వెళ్లి చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి రెండు కుటుంబాల్లో విషాదం లింగంపేట మండలంలో ఘటన లింగంపేట, అక్టోబర్ 5 : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ఐలాపూర్లో ప్రమాదవశాత్తు గ్రామ ఊర చెరువులో ఇద�
గాంధారి మండలం కొత్తబాదితండాలో టాస్క్ఫోర్స్ దాడులు గాంధారి, అక్టోబర్ 5: మక్కజొన్న చేనులో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు మంగళవారం ధ్వంసం చేశారు. మండలంలోని కొత�
ధాన్యం కొనుగోలుకు కేంద్రం విముఖత అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న అధికారులు కామారెడ్డి జిల్లాలో వరిసాగు విస్తీర్ణం 20 న
గోదావరిలో ముగ్గురు గల్లంతు ఒకరిని కాపాడిన స్థానిక యువకులు ప్రవాహంలో కొట్టుకుపోయిన మరో ఇద్దరు నందిపేట మండలం ఉమ్మెడ వంతెన వద్ద సంఘటన నందిపేట్, అక్టోబర్ 3 : సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు వెళ్లి ముగ�
ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ ఉత్సాహంగా తరలివచ్చిన మహిళలు గాంధారి, బాన్సువాడలో హాజరైన స్పీకర్ పోచారం పిట్లంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే షిండే ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం శ