నెలరోజులపాటు ప్రత్యేక తరగతులుకొవిడ్ నిబంధనలు పాటించాలికలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశంనిజామాబాద్ సిటీ, ఆగస్టు 30 : పాఠశాలలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూళ్లను, హాస్టళ్లను �
అలుగుపారిన రామడుగుగోదావరికి భారీ ఇన్ఫ్లో..ఎస్సారెస్పీ12 గేట్ల ఎత్తివేతఖలీల్వాడి, ఆగస్టు 30:వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం కురిసిన వర్షాలకు పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ధర్�
ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను మించిన రాష్ట్రంరాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారంసీఎం కేసీఆర్ను విమర్శిస్తే ఊరుకునేది లేదు..బీర్కూర్ ఆగస్టు 30 : ప్రతి రైతు ధనవంతుడు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని స్పీకర�
ఎడపల్లి (శక్కర్నగర్), ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించే అంగన్వాడీ కేంద్రాలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొనసాగించాలని ఐసీడీఎస్ ఇన్చార్జి సీడీపీవో వినోద అన్న
టీఆర్ఎస్లో భారీగా చేరికలు | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర�
తల్లిదండ్రులకు వాట్సాప్ద్వారా సమాచారంకేంద్రాలకు చేరుతున్న పౌష్టికాహారం, ఇతర సామగ్రి కరోనా కేసులు నియంత్రణలోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను వచ్చేనెల ఒకటి నుంచి పున�
కమ్మర్పల్లి, ఆగస్టు 29: పేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం మంజూరుచేయిస్తూ మంత్రి ప్రశాంత్రెడ్డి అండగా నిలుస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు అన్నా రు. మండలంలోని హాసాకొత్తూర్లో నిలమెల లక్ష్మ�
National Sports Day | జాతీయ క్రీడా దినోత్సవం (మేజర్ ధ్యాన్చంద్ జయంతి) సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మేజర్ ధ్�
లబ్ధిదారుల సంబురాల మధ్య ‘డబుల్బెడ్రూం ఇండ్ల’ ప్రారంభంకారేగాం, లక్ష్మాపూర్లో రెండుపడకల ఇండ్ల సముదాయాలను ప్రారంభించిన స్పీకర్ పోచారంమేడిపల్లిలో శంకుస్థాపనగిరిజనులతో నృత్యం చేసిన సభాపతి చందూర్ మ
ప్రత్యేక యాప్ ఏర్పాటుబ్లాక్స్పాట్ల గుర్తింపునకు దోహదం: సీపీ కార్తికేయ ఇందూరు, ఆగస్టు 28: రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణక
పూర్తిస్థాయి నీటిమట్టానికి ‘రామడుగు’ఎస్సారెస్పీ, నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లోప్రధాన కాలువ ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల నిజాంసాగర్/నాగిరెడ్డిపేట్/మెండోరా (ము ప్కాల్) ఆగస్టు 27: న�
రోజుకు రెండు గంటలు కూడా అందని నెట్వర్క్బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు తప్పని ఇబ్బందులు సిరికొండ, ఆగస్టు 27 : మారుముల గ్రామాలకు మొబైల్ సేవలందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్(భారత సంచార్�
పార్టీలు, కులమతాలకతీతంగా పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లుస్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డివర్నిలో అభివృద్ధి పనుల పరిశీలన వర్ని, ఆగస్టు 27 : బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై పలువురు నాయకుల