కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 25 కేసులు నమోదు రోగులతో దవాఖానలు కిటకిట అప్రమత్తమైన వైద్యశాఖ.. నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి కామారెడ్డి, సెప్టెంబర్ 24: ఒక్కసారిగా మారిన పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని ప�
కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 24: పట్టణ టీఆర్ఎస్ యూత్, రైతు, విద్యార్థి విభాగం కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ పట్టణాధ్యక్షుడు జుక్కటి ప్రభాకర్రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఆర్అండ్బ�
అందుబాటులో ఉంటూ రైతులకు సూచనలు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 23 : రైతులకు నిత్యం అందుబాటులో ఉండి వ్యవసాయ సేవలు అందించేందుకు ప్రభుత్వం రైతువేదిక భవనాలను నిర్మించింది. రై�
మత్స్య కారుల సంక్షేమానికి ఏటా వెయ్యి కోట్లు : స్పీకర్ పోచారం ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే సురేందర్తో కలిసి ఎల్లారెడ్డి పెద్ద చెరువులో చేపపిల్లల విడుదల ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 22 : రాష్ట్రంలోని నాలుగు క�
కామారెడ్డి జిల్లాలో శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రభుత్వ ఆదేశాలతో జోరు పెంచిన యంత్రాంగం 18 ఏండ్లు పైబడిన వారందరికీ టీకాలు గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన జిల్లాలో 247 కేంద్రాల ఏర్పాటు కామారెడ్డి, సెప్�
ఆన్లైన్లో పంచాయతీ నిధుల ఆడిటింగ్ జమ, ఖర్చుల వివరాల్లో పారదర్శకత కామారెడ్డి జిల్లాలోని 526 జీపీల్లో అమలు వెబ్సైట్లో పూర్తి వివరాల నమోదు పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇంద
శోభాయమానంగా వినాయక నిమజ్జన యాత్ర ఘనంగా నిమజ్జన శోభాయాత్ర ఆకట్టుకున్న యువకుల నృత్యాలు డప్పు వాయిద్యాలు, భజనలతో మార్మోగిన వీధులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొనసాగిన నిమజ్జనోత్సవం అన్ని ఏర్పాట్లు చేసిన అ�
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ ఎల్లారెడ్డి రూరల్ : వర్షాకాలంలో నీరు నిలువ వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుమ
గాంధారి, సెప్టెంబర్ 18: మండలంలోని గొల్లాడీ తండా, గుజ్జుల్ తండాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు టీఆర్ఎస్ మండల నాయకులు తెలిపారు. మండలంలోని గొల్లాడీ తండాలో టీఆర్ఎస్ గ్రామాధ్య
కామారెడ్డి జిల్లాలో కొత్తగా 18వేలకు పైగా అడ్మిషన్లు ప్రభుత్వ బడుల్లో రోజురోజుకూ పెరుగుతున్న హాజరుశాతం ప్రైవేటు పాఠశాలల్లో తగ్గిన చేరికలు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో పిల్లలందరూ బడిబాట పడుతున్న�
సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా చేపపిల్లల పంపిణీ కల్కి చెరువులో చేపపిల్లలను విడుదల చేసిన స్పీకర్ పోచారం బాన్సువాడ, సెప్టెంబర్ 17: మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచే�
విషపు మొక్కతో జంకుతున్న రైతులు పంట దిగుబడిని తగ్గిస్తుంది పశువులు,మనుషులకూ ప్రమాదమే.. రామారెడ్డి, సెప్టెంబర్ 17: వయ్యారి భామ.. రోడ్ల పక్కన, కాలువ గట్లు, పొలం గట్లు, ఖాళీ ప్రదేశాల్లో పెరిగే ఈ కలుపు మొక్క పేరు �