వ్యవసాయాధికారులకు అభినందన ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సులో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 25: వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు వానకాలం పంటల వివరాలను నమోదు
కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 26,152 దరఖాస్తులు కామారెడ్డి మండలంలో అత్యధికంగా 2808 అత్యల్పంగా పెద్ద కొడప్గల్లో 595.. జిల్లాలో ఇప్పటికే లక్షా 49,252 మంది పింఛన్దారులు కామారెడ్డి, సెప్టెంబర్ 25: రాష్ట్ర ప్రభుత్వం 57 ఏ�
బాన్సువాడలో అందుబాటులోకి వంద పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏరియా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు ఆపరేషన్ థియేటర్లలో అత్యాధునిక పరికరాలు గణనీయంగా పెరిగిన ప్రసవాల సంఖ్య వైద్యరంగానికి రాష్ట్రప్రభు�
కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 25 కేసులు నమోదు రోగులతో దవాఖానలు కిటకిట అప్రమత్తమైన వైద్యశాఖ.. నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి కామారెడ్డి, సెప్టెంబర్ 24: ఒక్కసారిగా మారిన పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని ప�
కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 24: పట్టణ టీఆర్ఎస్ యూత్, రైతు, విద్యార్థి విభాగం కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ పట్టణాధ్యక్షుడు జుక్కటి ప్రభాకర్రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఆర్అండ్బ�
అందుబాటులో ఉంటూ రైతులకు సూచనలు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 23 : రైతులకు నిత్యం అందుబాటులో ఉండి వ్యవసాయ సేవలు అందించేందుకు ప్రభుత్వం రైతువేదిక భవనాలను నిర్మించింది. రై�
మత్స్య కారుల సంక్షేమానికి ఏటా వెయ్యి కోట్లు : స్పీకర్ పోచారం ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే సురేందర్తో కలిసి ఎల్లారెడ్డి పెద్ద చెరువులో చేపపిల్లల విడుదల ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 22 : రాష్ట్రంలోని నాలుగు క�
కామారెడ్డి జిల్లాలో శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రభుత్వ ఆదేశాలతో జోరు పెంచిన యంత్రాంగం 18 ఏండ్లు పైబడిన వారందరికీ టీకాలు గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన జిల్లాలో 247 కేంద్రాల ఏర్పాటు కామారెడ్డి, సెప్�
ఆన్లైన్లో పంచాయతీ నిధుల ఆడిటింగ్ జమ, ఖర్చుల వివరాల్లో పారదర్శకత కామారెడ్డి జిల్లాలోని 526 జీపీల్లో అమలు వెబ్సైట్లో పూర్తి వివరాల నమోదు పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇంద
శోభాయమానంగా వినాయక నిమజ్జన యాత్ర ఘనంగా నిమజ్జన శోభాయాత్ర ఆకట్టుకున్న యువకుల నృత్యాలు డప్పు వాయిద్యాలు, భజనలతో మార్మోగిన వీధులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొనసాగిన నిమజ్జనోత్సవం అన్ని ఏర్పాట్లు చేసిన అ�
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ ఎల్లారెడ్డి రూరల్ : వర్షాకాలంలో నీరు నిలువ వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుమ
గాంధారి, సెప్టెంబర్ 18: మండలంలోని గొల్లాడీ తండా, గుజ్జుల్ తండాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు టీఆర్ఎస్ మండల నాయకులు తెలిపారు. మండలంలోని గొల్లాడీ తండాలో టీఆర్ఎస్ గ్రామాధ్య