ముమ్మరంగా శానిటైజేషన్ పనులువిద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు మోపాల్(ఖలీల్వాడి)/కోటగిరి/మోస్రా(చందూర్)/సిరికొండ/రెంజల్/నవీపేట, ఆగస్టు 26 : కరోనా వ్యాప్తి కారణంగా మూతబడిన ప్రభుత్వ పాఠశాలలు సెప్టెం
తాళం వేసిన ఇండ్లే టార్గెట్వరుస చోరీలతోబెంబేలెత్తుతున్న ప్రజలు ధర్పల్లి, ఆగస్టు 25 : తాళం వేసిన ఇండ్లు, బైకులు, సెల్ఫోన్లు ఇలా ఒకటేమిటి దొరికిన కాడికి దొంగలు దోచుకుపోతున్నారు. ధర్పల్లి మండలంలో ఇటీవల వరుస
నందిపేట్: రాష్ట్రంలో మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసి ప్రోత్సహిస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో నిర్మిస్తున్
కామారెడ్డి అదనపు కలెక్టర్, డీఆర్డీవో వెంకటమాధవరావు 8 మంది పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేయాలని ఆదేశం గాంధారి ఆగస్టు 24: విధుల్లో నిర్లక్ష్యంతో పాటు సమావేశానికి హాజరు కాని ఎనిమిది మంది పంచాయతీ కార్య�
నిజామాబాద్ జిల్లాకు వచ్చిన 67వేల చీరలుపోచంపల్లి, కోయల్కొండ, సిరిసిల్ల, మహబూబ్నగర్ నుంచి 32 రకాల డిజైన్లతో చీరలుసుమారు 5లక్షల మందికి అందనున్న సర్కారు కానుకఖలీల్వాడి, ఆగస్టు 23: బతుకమ్మ సారె ఈసారి ముందు�
నగరంలో ‘సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ’ పర్యటనజిల్లా పోలీసు, డీటీసీ కార్యాలయంలో సమావేశంప్రమాదాల నియంత్రణ తదితర అంశాలపై వివరాలను తెలుసుకున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో పరిశీలనఇందూరు/ ఖలీల్వాడి, ఆగ�
అభివృద్ధిలో నంబర్ వన్.. మోర్తాడ్ మండలంఅన్ని గ్రామాల్లో పల్లెప్రగతి పనులు పూర్తినిజామాబాద్ జిల్లాలో ఉత్తమ మండలంగా ఎంపిక గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా.. ప్రజల ఆరోగ్యం, పల్లెల్లో పచ్చదనంతోపాటు గ్రామాలు
జక్రాన్పల్లి, ఆగస్టు 22: వాణిజ్య పంటల్లో బంతి,చేమంతి సాగు ముఖ్యమైనవి. అనేక సందర్భాల్లో అలంకరణకు పూలను వాడుతారు. తక్కువ ధరలో అందుబాటులో ఉండడంతో బంతి పూలను విరివిగా వాడుతారు. మల్లె తర్వాత మన రాష్ట్రంలో ఎక్క�
గోదావరిలోకి 18,720 క్యూసెక్కుల నీటి విడుదలప్రాజెక్టులోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో మెండోరా, (ముప్కాల్ ): ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి ఇన్ ఫ్లో కొనసాగుతుండడంతో ఆదివారం రాత్రి ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత�
నిజాంసాగర్/ ఎల్లారెడ్డి రూరల్/ నాగిరెడ్డిపేట్/ సదాశివనగర్, ఆగస్టు 21 : జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు, ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు
ప్రకృతి అందాల నడుమ కొలువు దీరిన శైవక్షేత్రంశ్రావణమాసంలో ప్రత్యేక పూజలుఆకట్టుకుంటున్న 108 శివలింగాలుగాంధారి, ఆగస్టు 20: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గుడిమెట్ గ్రామ సమీపంలో ఎతైన గుట్టపై, ప్రకృతి అం�
రెండు జిల్లాల సరిహద్దులో పంటలకు వరం3,500 ఎకరాలకు సాగునీరునాలుగేండ్లుగా జోరుగా పంటల సాగు కమ్మర్పల్లి, ఆగస్టు 20 : నిజామాబాద్, జగిత్యాల జిల్లాల సరిహద్దుల్లో ఉన్న రాళ్ల వాగు ప్రాజెక్టు రెండు జిల్లాల రైతులకు �
అచ్చంపేట విత్తనోత్పత్తి కేంద్రానికి పూర్వవైభవం1.37 కోట్ల చేపల విత్తనోత్పత్తికి చర్యలుబంగారు తీగ, బొచ్చ, రాహు రకాల పెంపకంచేప పిల్లల పెంపకానికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర సర్కారుబంగారుతీగ, బొచ్చ, రాహు రకా�