నిజాంసాగర్, జూలై 22: రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో సీఎస�
నిందితులంతా మహారాష్ట్ర వాసులు తాళం వేసిన ఇండ్లే వారి టార్గెట్ చోరీ సొత్తు రికవరీ వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి కామారెడ్డి టౌన్,జూలై 20 : తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగత�
నిండుగా ప్రవహిస్తున్న ప్రాజెక్టు జలపాతాన్ని తలపిస్తున్న మత్తడి ఆహ్లాదం పంచుతున్న పచ్చని అందాలు వివిధ జిల్లాల నుంచి తరలివస్తున్న సందర్శకులు కమ్మర్పల్లి, జూలై 20 : వానకాలం వచ్చిందంటే చాలూ ప్రకృతి అందాలు
పోచారం, ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద కౌలాస్నాలా వరద గేటు ద్వారా నీటి విడుదల నిజాంసాగర్, జూలై 20: జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టు వరద గేటు ద్వారా మంగళవారం నీటిని విడుదల చేసినట్లు డీఈఈ దత్తాద�
కామారెడ్డి టౌన్,జూలై 20: రాష్ట్రంలో 2014 సంవత్సరం తర్వాత అనుమతించిన లే అవుట్లపై ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన రాష్ట్ర పురపాలక శా�
నందిపేట్, జూలై 19 : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేం ద్రంలో సోమవారం రైతు వేదికను ఆయన ప్రారంభించ�
కరోనా థర్డ్వేవ్తో పొంచి ఉన్న ముప్పు అప్రమత్తమవుతున్న అధికార యంత్రాంగం జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యాధికారులు మహమ్మారి ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు నిజామాబాద్ జిల్లా దవాఖానలో రూ.కోటితో ఆక్సి�
బీర్కూర్, జూలై 18: తెలంగాణ పండరీపూర్గా పే రొందుతున్న మండలంలోని భైరాపూర్ విఠలేశ్వర ఆల యం పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నది. ఏకాదశి పర్వదినం సందర్భంగా అప్పుడే భక్తుల సందడి మొదలయ్యింది. ప్రతిఏటా ఆషాఢమా�
నిజాంసాగర్/బిచ్కుంద /నాగిరెడ్డిపేట్ / విద్యానగర్, జూలై 18 : వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని పలు గ్రామాల్లో ఆదివారం బోనాల పండుగను నిర్వహించారు. గ్రామదేవతల �
పల్లెల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి నెలాఖరు వరకు వైకుంఠధామాలు పూర్తిచేయాలి అవెన్యూ ప్లాంటేషన్లోని 85 శాతం మొక్కలు జీవించకుంటే సర్పంచ్, కార్యదర్శులపై చర్యలు పల్లెప్రగతి పనుల సమీక్షలో కలెక్టర్ శరత్
నిజాంసాగర్/ లింగంపేట/ సదాశివనగర్/ పిట్లం/తాడ్వాయి/ నాగిరెడ్డిపేట్, జూలై 16 : జిల్లాలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పంటల సాగుపై రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. మరికొన్ని గ్రామాల్లో పంటల�
కప్పల వాగు, పెద్దవాగులో జలకళ చెక్డ్యాములతో తొలగిన సాగునీటి ఇబ్బందులు పలు గ్రామాల్లో ఊపందుకున్న పనులు వరి, పసుపు, మక్కజొన్న, సోయాతోపాటు కూరగాయల సాగు కమ్మర్పల్లి, జూలై 16 : నీటి వృథాకు చెక్పెడుతూ ప్రతి వర్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కౌసల్య మల్టీ స్పెషాలిటీదవాఖానలో ప్రత్యేకాధికారుల స్ట్రింగ్ ఆపరేషన్లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ దొరికిపోయిన వైద్యుడుకేసు నమోదు చేయాలని పోలీసులకు అధికారుల ఫిర్యాదుక�