చేపలను దిగుమతి చేసుకునే అవసరం తెలంగాణకు లేకుండా పోయింది..జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టుల్లో 4.3 కోట్ల చేపపిల్లలను విడుదల చేస్తున్నాంమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడిఎస్సారెస్పీలో 62లక్షల చేపపిల్లల �
500 మందికి దుప్పట్లు,ఆహారం పంపిణీరెండోరోజూ కొనసాగిన భోజన వితరణ ఖలీల్వాడి, సెప్టెంబర్ 8: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది. దీంతో చలించిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుర
పరిరక్షణ కమిషన్ రాష్ట్ర సభ్యురాలు కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 7: బాలల రక్షణతో పాటు వారి హక్కులను కాపాడాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర సభ్యురాలు అపర్ణ అన్నారు. జిల్లాకేంద్రంలోని సమావేశపు మంద
ముందస్తుగానే అందివచ్చిన వానకాలంజోరు వానలతో కళకళలాడుతున్న చారిత్రక ప్రాజెక్టుసింగూర్ ప్రాజెక్టుకు భారీగా వస్తున్న వరదఒక వరద గేటు ద్వారా ‘సాగర్’లోకి నీటి విడుదలఆయకట్టు రైతుల్లో ఆనందంనిజామాబాద్, �
యంత్రాలతో ప్రసాదం తయారీరూ.13.8 కోట్లతో అధునాతన యంత్రాలుయాదాద్రి, సెప్టెంబర్ 6 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొత్త ఆలయం త్వరలో ప్రారంభం కానున్నది. అందుకనుగుణంగా పనులు జరుగుతున్నాయి. దర్శనానికి వచ్చే
ఎమ్మెల్యే షిండే, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజుకు దళితుల ఘన స్వాగతంద్విచక్రవాహనాలతో నిజాంసాగర్ మండలంలో భారీ ప్రదర్శనదళితుల ఆత్మగౌరవం కోసమే పథకానికి శ్రీకారం : ఎమ్మెల్యే షిండేనిజాంసాగర్, సెప్టెంబ�
కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తామైకు చేతికి అందితే ఏదైనా మాట్లాడుతారా..?తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలోనే లేదు : స్పీకర్ పోచారంబీర్కూర్, సెప్టెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశానిక
చర్చి నిర్మాణానికి తవ్విన గుంతలో పడి ఇద్దరు మృతినాగిరెడ్డిపేట్ మండలం పోచారం గ్రామంలో ఘటన నాగిరెడ్డిపెట్, సెప్టెంబర్ 5: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం పోచారం గ్రామంలో విషాదం నెలకొంది. చర్చి �
నేడు ఎడ్ల పొలాల అమావాస్యముస్తాబైన బసవన్నలుప్రత్యేక పూజలకు సిద్ధమైన రైతులుమార్కెట్లో కొనుగోళ్ల సందడి గాంధారి, సెప్టెంబర్ 5: ఆరుగాలం కష్టం చేసి పంటలను పండించే రైతన్నకు సాగు పనిలో చేదోడు వాదోడుగా ఉండే బ�
ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను దాటేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ను విమర్శిస్తే ఊరుకునేది లేదు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ పోచారం బీర్కూర్ ఆగస్టు 30 : ప్రతి రైతు ధనవంతుడు కావాలన్నదే సీఎం కేసీ�