కామారెడ్డి దిశ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కరోనా సేవలపై అధికార యంత్రాంగానికి ప్రశంస కామారెడ్డి టౌన్, జూలై 14: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పెండింగ్లో ల�
నిజాంసాగర్/లింగంపేట/ నాగిరెడ్డిపేట్, జూలై 13 : గ్రామాల్లో పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. జుక్కల్ మండలం నాగల్గావ్ గ్రామంలో మంగళవారం కరెంటు తీగలను విద్యుత్తు శాఖ సిబ్బంది సరిచేశారు. వంగిపోయిన, శిథ�
నిజాంసాగర్/బిచ్కుంద, జూలై 13: అన్నివర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. జుక్కల్ మండల పరిధిలో 32 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక మండల పర�
బాన్సువాడ, జూలై 13: పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని, ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద బాన్సువాడ బిచ్కుంద ప్రధ�
నిజాంసాగర్/ గాంధారి/ లింగంపేట/ పిట్లం/బీబీపేట్/ ఎల్లారెడ్డి/ తాడ్వాయి/ నాగిరెడ్డిపేట్, జూలై 11 : జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. గాంధారి మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఆదివారం భ
తొమ్మిదో రోజుకు చేరిన పల్లెప్రగతి గ్రామాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనుల నిర్వహణ పలు గ్రామాల్లో పర్యటించి మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు నమస్తే తెలంగాణ యంత్రాంగం: జిల్లావ్యాప్తంగా పల్లెప్ర
బాన్సువాడ, జూలై 8: బాన్సువాడలోని కల్కి చెరువు కట్ట పనులను త్వరగా, నాణ్యతతో చేపట్టాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. ఆయన గురువారం ఉదయం కల్కి చెరువు కట్ట మరమ్మతు పనులను పరిశీలించార�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 8 : గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకురావాలని కలెక్టర్ శరత్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి మండల పరిధిలోని లక్ష్మాపూర్, బాలాజీనగర్ తండాలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ల
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 8 : జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమం కొనసాగుతున్నది. ఎనిమిదో రోజైన గురువారం గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్న
కమ్మర్పల్లి, జూలై 5 : రహదారులను పచ్చని హారాలుగా మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాలో వేలాదిగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లాలోని రెండు హైవేలకు ఇరువైపులా సరిహద్దుల వరకు మొత్తం 130 కి�
బాన్సువాడ, జూలై 5: ప్రభుత్వం కోట్ల రూపాయలతో ప్రజల కోసం వేసిన బీటీ రోడ్డుపై కేజీవీల్స్తో నడిచే ట్రాక్టర్లను సీజ్ చేయాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బాన్సువాడలోని ఎమ్�
గాంధారి జూలై 5: తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో నెంబర్వన్ స్థానంలో నిలిపారని, ఆయన పాలన దేశానికే ఆదర్శమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గాంధారి మండల కేంద్రంలో సోమ
ఏటా రెండు పంటలు సాగు చేయాలన్నదే సీఎం ఆశయం: స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే షిండేతో కలిసి నిజాంసాగర్ నీటి విడుదల నిజాంసాగర్, జూలై 5: కాళేశ్వరం ప్రాజెక�