సర్పంచ్ ప్రేమ్సింగ్ కృష్ణానగర్ తండాలో నిర్మాణ పనులు ప్రారంభం బాన్సువాడ రూరల్, జూన్ 23 : గూడు లేని నిరుపేదలకు గూడు కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో గ్రామ�
నాగిరెడ్డిపేట్/ బాన్సువాడ రూరల్ : జిల్లాలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతిననిధులు బుధవారం పరిశీలించారు.నాగిరెడ్డిపేట్ మండలంలోని జ�
వాకింగ్తో శరీరం ఫిట్ నడకతో రోగాలు దూరం ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి బాన్సువాడ రూరల్/ రామారెడ్డి, జూన్ 23:మీరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారా? మీ శరీరం ఫిట్గా ఉంచుకోవాలనుకుంటే రోజూ వాకింగ్ చేయడం అద�
విద్యానగర్/నిజాంసాగర్/పిట్లం/ఎల్లారెడ్డి రూరల్/ లింగంపేట, జూన్ 21: తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్సార్ వర్ధంతి సందర్భంగా జిల్లా ప్రజలు ఆయనకు సోమవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుత
గ్రామస్థాయిలో కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి ప్రజాప్రతినిధులు, అధికారులతో స్పీకర్ పోచారం బాన్సువాడ, జూన్ 21: గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం తో ముందుకు సాగ
రెండు రోజుల్లో అన్ని కార్యాలయాలు కొత్త కలెక్టరేట్లోకి రావాలి ఏడో విడుత హరితహారం సక్సెస్ చేయాలి అధికారులతో సమావేశంలోకామారెడ్డి కలెక్టర్ శరత్ కామారెడ్డి టౌన్, జూన్ 21: కొత్త కలెక్టరేట్ భవనంలో ఆహ్ల�
బిచ్కుంద పీఎస్ పోలీసులపై వేటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ శ్వేతారెడ్డి ‘ఇసుక క్వారీ’ లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు అక్రమార్కుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు కామారెడ్డి టౌన్/బిచ�
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు దీనస్థితిని చూసి చలించిన డీసీసీబీ చైర్మన్ పోషణ కోసం నెలకు రూ.10వేలు.. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ అనాథ చిన్నారులకు పోచారం భాస్కర్రెడ్డి భర
పేదింటి బాలికలకు ఉన్నత విద్య కామారెడ్డి జిల్లాలో 19 కేజీబీవీలు తొమ్మిది ఇంటర్ కళాశాలలు విద్యానగర్, జూన్ 17: ప్రతి పేదింటి బిడ్డ చదువుకునేందుకు పుష్కలమైన వనరులు అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ సర్కారు. క
కామారెడ్డి టౌన్, జూన్ 16: పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిసారించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కలెక్టర్లకు సూచించారు. సీజనల్ వ్యా�
మాచారెడ్డి, జూన్ 16 : మాచారెడ్డి మండలంలోని మంథనిదేవునిపల్లి గ్రామం లో కరోనాతో చనిపోయిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సామల రామలింగం కుటుంబాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బుధవారం పరామర్శించారు. ప్రభు
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ నిజామాబాద్ లీగల్, జూన్ 15: మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ �
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంత లోకాలకు..ఆటోను ఢీ కొట్టిన లారీ : ఇద్దరు మహిళలు మృతిమరో ఆరుగురికి గాయాలుఓ మహిళను కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లిన లారీపద్మాజివాడి ఎక్స్రోడ్ వద్ద ప్రమాదం..సదాశివనగర్, జూన్,13