నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 8 : గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకురావాలని కలెక్టర్ శరత్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి మండల పరిధిలోని లక్ష్మాపూర్, బాలాజీనగర్ తండాలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ల
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 8 : జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమం కొనసాగుతున్నది. ఎనిమిదో రోజైన గురువారం గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్న
కమ్మర్పల్లి, జూలై 5 : రహదారులను పచ్చని హారాలుగా మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాలో వేలాదిగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లాలోని రెండు హైవేలకు ఇరువైపులా సరిహద్దుల వరకు మొత్తం 130 కి�
బాన్సువాడ, జూలై 5: ప్రభుత్వం కోట్ల రూపాయలతో ప్రజల కోసం వేసిన బీటీ రోడ్డుపై కేజీవీల్స్తో నడిచే ట్రాక్టర్లను సీజ్ చేయాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బాన్సువాడలోని ఎమ్�
గాంధారి జూలై 5: తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో నెంబర్వన్ స్థానంలో నిలిపారని, ఆయన పాలన దేశానికే ఆదర్శమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గాంధారి మండల కేంద్రంలో సోమ
ఏటా రెండు పంటలు సాగు చేయాలన్నదే సీఎం ఆశయం: స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే షిండేతో కలిసి నిజాంసాగర్ నీటి విడుదల నిజాంసాగర్, జూలై 5: కాళేశ్వరం ప్రాజెక�
నిజాంసాగర్, జులై 2:నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలో సుమారు 1550 మంది నివసిస్తున్నారు. నాడు సమస్యలతో సతమతమైన గ్రామం.. నేడు పల్లె ప్రగతితో సమస్యల్లేకుండా మారింది. రాష్ట్రం ప్రభుత్వం గ్రామాలకు విడుదల చేస్తున్న
బిచ్కుంద, జూలై 1: జుక్కల్, బిచ్కుంద మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రివేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం ఆయన బిచ్కుంద మ
రూ.8కోట్ల వ్యయంతో నిర్మాణంప్రారంభించనున్న మంత్రి ప్రశాంత్రెడ్డిసీఎం, ఎమ్మెల్యే షిండేకు ప్రజల కృతజ్ఞతలుబిచ్కుంద, జూన్ 30: బిచ్కుంద బాన్సువాడ ప్రధాన రహదారిపై పెద్ద దేవాడ వాగుపై రాష్ట్ర ప్రభుత్వం రూ.ఎనిమ
పిట్లం, జూన్ 28: సీఎం కేసీఆర్ నాయకత్వంలో జుక్క ల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్, పాలకవర్గసభ్యుల ప్రమా
విద్యానగర్, జూన్ 28 : అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కారు పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పార
జూలై ఒకటి నుంచి పది రోజుల పాటు ‘ప్రగతి’ కార్యక్రమాలు అభివృద్ధి పనులన్నీ వినియోగంలోకి రావాలి సమష్టిగా పనిచేసి సీఎం కలలను నెరవేరుద్దాం సన్నాహక సదస్సులో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కామారెడ్డి టౌన్, జూన
ఎల్లారెడ్డి రూరల్/బీబీపేట్/కామారెడ్డి రూరల్, జూన్ 25 : ఎల్లారెడ్డి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాధవీ బాల్రాజ్ అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల మండల స్థా�