పేదింటి బాలికలకు ఉన్నత విద్య కామారెడ్డి జిల్లాలో 19 కేజీబీవీలు తొమ్మిది ఇంటర్ కళాశాలలు విద్యానగర్, జూన్ 17: ప్రతి పేదింటి బిడ్డ చదువుకునేందుకు పుష్కలమైన వనరులు అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ సర్కారు. క
కామారెడ్డి టౌన్, జూన్ 16: పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిసారించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కలెక్టర్లకు సూచించారు. సీజనల్ వ్యా�
మాచారెడ్డి, జూన్ 16 : మాచారెడ్డి మండలంలోని మంథనిదేవునిపల్లి గ్రామం లో కరోనాతో చనిపోయిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సామల రామలింగం కుటుంబాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బుధవారం పరామర్శించారు. ప్రభు
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ నిజామాబాద్ లీగల్, జూన్ 15: మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ �
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంత లోకాలకు..ఆటోను ఢీ కొట్టిన లారీ : ఇద్దరు మహిళలు మృతిమరో ఆరుగురికి గాయాలుఓ మహిళను కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లిన లారీపద్మాజివాడి ఎక్స్రోడ్ వద్ద ప్రమాదం..సదాశివనగర్, జూన్,13
ఆర్మూర్, జూన్ 12 : ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామం లో 63వ నంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా 600 మొక్కలు నాటేందుకు డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో గోపీబాబు శనివారం మార్కింగ్ చేశారు. ఈనెల 9వ తేదీన సీఎం కేసీఆర
ఎల్లారెడ్డి రూరల్/ నాగిరెడ్డిపేట్/ రామారెడ్డి, జూన్ 11: దుకాణాల్లో విక్రయించే వివిధ బ్రాండ్ల విత్తనాలకు తప్పనిసరిగా సేల్స్ పర్మిట్ ఉండాలని టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు అన్నారు. ఎల్లారెడ్డి పట్టణం�
గోదాముల నిర్మాణంతో తీరిన కష్టాలులింగంపేట, జూన్ 10 : రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. వ్�
పిట్లం, జూన్ 10 : జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. జొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని హర్షిస్
పలుమండలాల్లో భారీగా వర్షాలుఆనందంలో రైతన్న. సాగు పనుల్లో బిజీకామారెడ్డి టౌన్/డిచ్పల్లి/చందూర్/రుద్రూర్/మోర్తాడ్, జూన్ 10 : సీజన్ ప్రారంభంలోనే గురువారం భారీ వర్షం కురవడంతో ఉమ్మడి జిల్లా తడిసి మురిస�