నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 28: బోధన్ పట్టణంలో ని ప్రభుత్వ దవాఖానల్లో శుక్రవారం కొవిడ్ పరీక్షలు నిర్వ హించారు. ఇందులో భాగంగా బోధన్ జిల్లా ప్రభుత్వ దవా ఖానలో 29 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి, రాకాసీ �
కామారెడ్డి టౌన్, మే 28: వచ్చే వానకాలం సాగుకు ఎరువులు, విత్తనాల కొరత లేదని కలెక్టర్ శరత్ తెలిపారు. జిల్లాలో ఎరువులు, విత్తనాల అవసరాలపై రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేశవులు, ఉమ్మడి �
విద్యానగర్, మే 28 : పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఏ లోటూ లేకుండా చూస్తున్నది. సన్న బియ్యంతో భోజనం, యూనిఫాం, ఉపకార వేతనాలు తదితర సౌకర్యాలే కాదు స్కూళ్లు అందుబాటులో �
జనసమూహంలో కలియ తిరిగే వర్గాలకు వ్యాక్సినేషన్ప్రత్యేక కేంద్రాల్లో సూపర్ స్ప్రెడర్లకు కరోనా టీకాలుఉమ్మడి జిల్లాలో 10వేల మంది గుర్తింపుకామారెడ్డిలో 24, నిజామాబాద్లో 18 కేంద్రాలు ఏర్పాటుపక్కా ప్రణాళికత�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 27: జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. కొవిడ్ నిర్ధారణ టెస్టులను సైతం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానల్లో గురు�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 24: కోటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 15 మందికి పరీక్షలు చేయగా ఒకరికి, పొతంగల్ పీహెచ్సీలో 27 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యురాలు సమత త�
ఫిజియోథెరపీతోనూ కరోనాను ఎదుర్కోవచ్చు ప్రముఖ ఫిజియోథెరపిస్టు మౌనిక మోరె కామారెడ్డి రూరల్, మే24 : ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి చేరని ప్రాంతమంటూ లేదు. అయితే కరోనా సోకిన వారిలో చాలా వరక�
రూ.101 కోట్ల ముందస్తు ఆస్తి పన్ను వసూలు 2.29 లక్షల మందికి రూ.5 కోట్ల మేర ఆదా క్యూఆర్ కోడ్, వాట్సప్తోనూ చెల్లింపులకు వీలు నిజామాబాద్లో గతేడాది రూ.4.44 కోట్లు వసూలు ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు హైదరాబాద్, మే 23 (న�
పిట్లం/నిజాంసాగర్, మే 23 : రెండో విడుత జ్వర సర్వే కొనసాగుతున్నది. పిట్లం మండలంలోని ధర్మారం గ్రామపంచాయతీ పరిధిలో ఆరోగ్యశాఖ సిబ్బంది ఆదివారం జ్వర సర్వే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించారు. ప�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా ఆదివారం సైతం పకడ్బందీగా కొనసాగింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే వ్యాపారులు దుకాణాలను తెరిచి ఉంచారు. ప్రజలు లాక్డౌన్ సమయంలో మార్కెట్లక�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 21: కరోనాబారిన పడినవారు భయాందోళనకు గురికావద్దని నగర మేయర్ దండు నీతూకిరణ్ అన్నారు. నగరంలోని 300 క్వార్టర్స్, ఇబ్రహీంనగర్, దొడ్డి కొమురయ్య కాలనీలో జ్వర సర్వేను శుక్రవారం పరిశీ
కమ్మర్పల్లి, మే 21 : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసాకొత్తూర్లో మలావత్ సిద్దార్థ అనుమానాస్పద మృతి కేసులో రెండో రోజైన శుక్రవారం సైతం ఉద్రిక్తత కొనసాగింది. శుక్రవారం ఉదయం కూడా మృతుడి బంధు�
కామారెడ్డి, మే 21: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యురాలిగా సుమిత్రానంద్ తానోబా హైదరాబాద్లోని పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యాలయంలో శుక్రవారం పదవీ ప్రమాణం చేశారు. కార్యక్రమానికి జహీరాబాద్�
అనుమతి లేని వారు రోడ్లపైకి రావొద్దు దవాఖానలు పరిశుభ్రంగా ఉంచాలి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ కామారెడ్డి టౌన్/ఇందూరు, మే 21: ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్డౌన్ను మరి�
ఎంపీ పాటిల్ను అభినందించిన మంత్రికామారెడ్డి టౌన్, మే 20 : జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ తన సొంత ఖర్చుతో 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను జిల్లా వైద్యశాఖ అధికారులకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా