పిట్లం/నిజాంసాగర్, మే 23 : రెండో విడుత జ్వర సర్వే కొనసాగుతున్నది. పిట్లం మండలంలోని ధర్మారం గ్రామపంచాయతీ పరిధిలో ఆరోగ్యశాఖ సిబ్బంది ఆదివారం జ్వర సర్వే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించారు. ప�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా ఆదివారం సైతం పకడ్బందీగా కొనసాగింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే వ్యాపారులు దుకాణాలను తెరిచి ఉంచారు. ప్రజలు లాక్డౌన్ సమయంలో మార్కెట్లక�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 21: కరోనాబారిన పడినవారు భయాందోళనకు గురికావద్దని నగర మేయర్ దండు నీతూకిరణ్ అన్నారు. నగరంలోని 300 క్వార్టర్స్, ఇబ్రహీంనగర్, దొడ్డి కొమురయ్య కాలనీలో జ్వర సర్వేను శుక్రవారం పరిశీ
కమ్మర్పల్లి, మే 21 : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసాకొత్తూర్లో మలావత్ సిద్దార్థ అనుమానాస్పద మృతి కేసులో రెండో రోజైన శుక్రవారం సైతం ఉద్రిక్తత కొనసాగింది. శుక్రవారం ఉదయం కూడా మృతుడి బంధు�
కామారెడ్డి, మే 21: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యురాలిగా సుమిత్రానంద్ తానోబా హైదరాబాద్లోని పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యాలయంలో శుక్రవారం పదవీ ప్రమాణం చేశారు. కార్యక్రమానికి జహీరాబాద్�
అనుమతి లేని వారు రోడ్లపైకి రావొద్దు దవాఖానలు పరిశుభ్రంగా ఉంచాలి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ కామారెడ్డి టౌన్/ఇందూరు, మే 21: ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్డౌన్ను మరి�
ఎంపీ పాటిల్ను అభినందించిన మంత్రికామారెడ్డి టౌన్, మే 20 : జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ తన సొంత ఖర్చుతో 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను జిల్లా వైద్యశాఖ అధికారులకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా
భోజన వసతి కల్పిస్తున్న శ్రీసాయి, మెహర్బాబా క్యాటరింగ్ సభ్యులు ప్రతిరోజూ 250 మందికి టిఫిన్, భోజనం ఏర్పాట్లు నేరుగా బాధితులకు ఉచితంగా అందజేత విద్యానగర్, మే 20 : దానం చేసే గుణం అందరికీ ఉండదు.. తమ వద్ద డబ్బులు
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 20: కోటగిరి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గురువారం 35 మందికి కరోనా టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు డాక్టర్ సమత తెలిపారు. పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కే�
కామారెడ్డి, మే 20: రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వే దేశానికే ఆదర్శమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్కు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. కొవిడ్పై
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుగ్రామంలో అభివృద్ధి జోరువైకుంఠధామం ఏర్పాటుతో తీరిన చివరి మజిలీ వెతలుకోటగిరి, మే 19:పల్లెప్రగతి కార్యక్రమం కొడిచర్ల గ్రామ రూపురేఖలను మార్చేసింది. ప్రభుత్వ సహకారం.. గ్రా
వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తిచేయాలికొవిడ్పై సమీక్షలో కలెక్టర్ శరత్బిచ్కుంద, మే 19: జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి సర్వే చేపట్టాలని కలెక్టర్ శరత్ వైద్యాధికారులను ఆదేశించారు.
జ్వరసర్వేను ఎప్పటికప్పుడు పరిశీలించాలి పీహెచ్సీల్లో ఓపీ సేవలను పెంచాలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం ఇందూరు, మే 17: జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతున్నదని, జిల్లా, మండ
పాజిటివ్ వ్యక్తుల పిల్లలకు సర్కారు భరోసా ఆపత్కాలంలో బాధిత కుటుంబాలకు అండగా.. చిన్నారుల ఆలనాపాలనా చూసుకోనున్న ఐసీడీఎస్ సంరక్షణ కోసం వైద్యులు, సిబ్బంది నియామకం కామారెడ్డి జిల్లాలో రెండుచోట్ల ఏర్పాటు వ
పిట్లం/గాంధారి, మే 17 : పిట్లం మండలకేంద్రంలో లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా ఓ వస్త్ర వ్యాపారి దుకాణాన్ని తెరిచి ఉంచడంతో స్థానిక పంచాయతీ, పోలీసు అధికారులు సోమవారం రూ.2వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా పంచా