ఎల్లారెడ్డి రూరల్, మే 14 : రైతులకు సబ్సిడీపై ఇవ్వడానికి పచ్చిరొట్ట ఎరువులు సిద్ధంగా ఉన్నాయని ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు అన్నారు. ఎల్లారెడ్డి మండల పరిధిలోని గండిమాసానిపేట్ సొసైటీ వద్ద, �
బాన్సువాడ/గాంధారి/లింగంపేట/నాగిరెడ్డిపేట్/దోమకొండ/ విద్యానగర్/బీబీపేట్, మే 14 : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మూడోరోజైన శుక్రవారం సైతం కొనసాగింది. జిల్లావ్యాప్తంగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకే దుకాణ
కామారెడ్డి టౌన్, మే 14 : కరోనా పాజిటివ్ బారిన పడిన వారికి, ఇంటింటి సర్వేలో కరోనా లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లను అందజేయాలని, హోమ్ ఐసొలేషన్లో ఉన్న వారిని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ శరత్ అ�
బాన్సువాడ రూరల్, మే 13 : నెల రోజలు పాటు భక్తిశ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిములు గురువారం రాత్రి నెలవంక కనిపించడంతో శుక్రవారం రంజాన్ పండుగ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. నెల రోజుల పాటు కఠోర ఉపవ�
కామారెడ్డి టౌన్, మే 13: మిల్లుల వారీగా ఏ రోజుకారోజు వ్యవసాయ, రెవెన్యూ, సహకార శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలు రాకుండా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడింగ్ చేయించాలని కల�
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫస్ట్ అభినందించిన కలెక్టర్ శరత్ సదాశివనగర్, మే 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమాన్ని ఆ గ్రామం సద్వినియోగం చేసుకుంటున్నది. గ్రామం�
పాజిటివ్ వచ్చినవారి సమాచారం కొవిడ్ కంట్రోల్ రూమ్కు అందజేయాలి కలెక్టర్ శరత్ కామారెడ్డి టౌన్, మే 12: కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. కలెక్టరేట్
జక్రాన్పల్లి, మే 12 : కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందిన హృదయవిదారక సంఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ శివారులో బుధవారం చోటు చేసుకున�
బాన్సువాడ/ బీర్కూర్/పిట్లం, మే 12: ప్రాణాలను పణంగా పెట్టి సేవలను అందించే నర్సులు సేవామూర్తులని బాన్సువాడ ప్రాంతీయ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ప్రసాద్ కొనియాడారు. బాన్సువాడ దవాఖానలో నర్�
విద్యానగర్/బీర్కూర్ , మే 12: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలోని జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతిరోజూ రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. బుధవారం విద్యానగర్లో మున్సిపల్ చైర్పర
విద్యానగర్/ఇందూరు, మే 12 : కరోనా ఉధృతి నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత ఏడాది కరో నా విజృంభించడంతో పదోతరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండా పాస్ చ�
ఎల్లారెడ్డి రూరల్, మే 11: ఉపాధిహామీతో పేద కుటుబాలకు ఆర్థికంగా అండగా నిలిచినవారమవుతామని ఎంపీ పీ కర్రె మాధవీ బాల్రాజ్గౌడ్ అన్నారు. మండలంలోని రుద్రారం గ్రామంలో మంగళవారం ఆమె ఇంటింటికీ తిరుగుతూ ఉపాధి కూల�
బీర్కూర్/రామారెడ్డి, మే 11: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాతే రైతుల బతుకులు బాగుపడ్డాయని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని బీర్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ద్రోణవల్లి అశోక
కామారెడ్డి/విద్యానగర్, మే 11: కరోనా సెకండ్వేవ్ జనాలను కలవరపెడుతున్నది. జిల్లా కేంద్రంలో ఇటీవల పలువురు మృతిచెందడం వ్యాపారులను లాక్డౌన్ వైపు మళ్లించింది. బంగారు, వెండి ఆభరణాల దుకాణాలను ఈనెల 10 నుంచి 20వ త�