బీబీపేట్/ఎల్లారెడ్డి రూరల్/గాంధారి/నాగిరెడ్డిపేట్/లింగంపేట/తాడ్వాయి, మే 11: జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చినవారికి మెడికల్ కిట్లను అందజేసి హోం ఐసొల�
ఎల్లారెడ్డి రూరల్, మే 10: అసంపూర్తిగా మిగిలిన మిషన్ భగీరథ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే జాజాల సురేందర్ మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని క్యాంపు కార్�
ధర్పల్లి/సిరికొండ, మే 6: ధర్పల్లి మండలంలో ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం పరిశీలించారు. వాడి, హోన్నాజిపేట్, నడిమితండాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కే�
నమస్తే తెలంగాణ యంత్రాంగం : జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. లక్షణాలు ఉన్న వారికి తక్షణమే ఐసొలేషన్ కిట్లు అందజేస్తున్నారు. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం స�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 2: జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. కరోనా నిర్ధా రణ టెస్టులు సైతం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మోర్తాడ్ సీహెచ్సీలో ఆదివారం 40 మందికి కరోనా నిర్
బోధన్ 18వ వార్డు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ లతబరిలో నిలిచిన ఒక అభ్యర్థితో పాటు మున్సిపల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్�
విద్యానగర్/ ఖలీల్వాడి, మే 1: ఉమ్మడి జిల్లాలో శనివారం 915 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 1227 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 374 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యా�
నవీపేట,ఏప్రిల్ 30: కరోనా కష్ట కాలంలో సైతం కూలీలకు చేతినిండా పనికల్పించేందుకే ఈజీఎస్ పనులను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు డ్వామా ఏపీడీ సంజీవ్రావు తెలిపారు. మండలంలోని కమలాపూర్, అనంతగిరి గ్రామాల్లో కొన�
బోధన్, ఏప్రిల్ 29: పట్టణంలోని 18వ వార్డులో శుక్రవారం నిర్వహించే పోలింగ్ను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొనసాగించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అధికారులకు సూచించారు. పట్టణంలోని 18వ వార్డు ఉప ఎన్నికలో
నమస్తే తెలంగాణ యంత్రాంగం : జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. రుద్రూర్ పీహెచ్సీలో 49 మందిని పరీక్షించగా 8 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన
నమస్తే తెలంగాణ యంత్రాంగం: సెకండ్ వేవ్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చినవారికి మందులు అందజ