నవీపేట,ఏప్రిల్ 30: కరోనా కష్ట కాలంలో సైతం కూలీలకు చేతినిండా పనికల్పించేందుకే ఈజీఎస్ పనులను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు డ్వామా ఏపీడీ సంజీవ్రావు తెలిపారు. మండలంలోని కమలాపూర్, అనంతగిరి గ్రామాల్లో కొన�
బోధన్, ఏప్రిల్ 29: పట్టణంలోని 18వ వార్డులో శుక్రవారం నిర్వహించే పోలింగ్ను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొనసాగించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అధికారులకు సూచించారు. పట్టణంలోని 18వ వార్డు ఉప ఎన్నికలో
నమస్తే తెలంగాణ యంత్రాంగం : జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. రుద్రూర్ పీహెచ్సీలో 49 మందిని పరీక్షించగా 8 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన
నమస్తే తెలంగాణ యంత్రాంగం: సెకండ్ వేవ్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చినవారికి మందులు అందజ
పకడ్బందీగా పారిశుద్ధ్య నిర్వహణ..రూ.కోటీ 70 లక్షలతో అభివృద్ధి పనులుఆదర్శంగా నిలుస్తున్న గ్రామంకోటగిరి, ఏప్రిల్ 23 :ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గతంలో అభివృద్ధి
ఆర్మూర్, ఏప్రిల్ 23 : వివిధ ఇన్సూరెన్సు కంపెనీలకు సంబంధించి నకిలీ బాండ్లను తయారుచేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఆర్టీవో ఏజెంట్లపై, లక్కోర వద్ద పొల్యూషన్ చెక్పాయింట్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏ�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిగోదావరి జలాలకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి పూజలునాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 22 : గోదావరి జలాలను మంజీరలో కలుపడం.. తల్లిని తెచ్చి బిడ్డకు అప్పగించినట్లు ఉందని స్పీకర�
కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల నేలకొరిగిన వృక్షాలుతెగి పడిన విద్యుత్ తీగలుఎగిరిపోయిన ఇండ్ల పై కప్పులునేలరాలిన మామిడికాయలులింగంపేట, ఏప్రిల్ 22 : కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం
భీమ్గల్, ఏప్రిల్ 21: భీమ్గల్ను సకల సౌకర్యాలతో సుందర పట్టణంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ల